TTD

టీటీడీ సంచలన నిర్ణయాలు: తిరుమలలానే తిరుపతిలోనూ నో లిక్కర్!

తిరుపతిలోనూ పూర్తి స్థాయి మద్య నిషేధం కోరుతూ ప్రభుత్వానికి లేఖ కళ్యాణ కట్ట ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం సంక్రాంతి నుంచి కొండపై పూర్తిస్థాయిల

Read More

26 కోట్ల చిల్లర నాణేలు మార్పిడి చేసిన టీటీడీ

తిరుమల, వెలుగు: తిరుమల శ్రీనివాసుడికి  మొక్కుల రూపంలో  భక్తులు హుండీల్లో సమర్పించే చిల్లర నాణేల మార్పిడిపై టీటీడీ దృష్టి పెట్టింది. గడిచిన రెండు నెలల్

Read More

రూ.10వేల విరాళం… సామాన్యులకూ శ్రీవారి వీఐపీ దర్శనం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వీఐపీ దర్శనం ఇకపై సామాన్యులకూ దక్కనుంది. ఇందుకు 10వేల రూపాయలను విరాళంగా ఇవ్వాలని సూచించింది టీటీడీ. ఇందుకుగాను… శ్రీ వేం

Read More

గరుడవాహనంపై ఊరేగిన శ్రీవారు

పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఆదివారం రాత్రి 7  నుంచి 8.30 గంటల వరకు వేంకటేశ్వరస్వామికి గరుడవాహన సేవ కన్నుల పండువగా జరిగింది. భక్తజన బృందాల చెక్కభజనలు, క

Read More

తిరుమలలో భారీ నాగుపాము కలకలం

తిరుమల కొండపై భారీ నాగు పాము కలకలం రేపింది. అలిపిరి-తిరుమల నడకమార్గంలో భక్తులకు శనివారం పాము కనిపించింది. మనిషికన్నా పొడువున్న ఈ పామును చూసి షాక్ అయ్య

Read More

మోహిని అవతారంలో శ్రీనివాసుడు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారంలో దర్శనమిస్తున్నారు మలయప్ప స్వామి. దీంతో తిరుమల క్షేత్రం గోవ

Read More

ఆకలి తీర్చే అక్షయపాత్ర: మహాయజ్ఞంలా అన్నప్రసాదం

జగాన్ని పాలించే జగత్‌‌కల్యాణ చక్రవర్తి వేంకటేశ్వరుడు. భక్తుల కోర్కెలు తీర్చడమే కాదు, తన దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నాడు. అవును ఆ దేవద

Read More

కల్పవృక్ష వాహనంపై శ్రీవారు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోవ రోజు… కల్పవృక్ష  వాహనంపై  దర్శనమిస్తున్నారు మలయప్ప స్వామి. దీంతో త

Read More

నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరిగింది. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య స్వామివారి సేనాపతి విష్వక్సేను డు తిరుమాడ వీధుల్లో విహ

Read More

టీటీడీ బోర్డులో..రాష్ట్రం నుంచి ఏడుగురు

మైహోం రామేశ్వర్​రావు, డి.దామోదర్​రావులకు చాన్స్ 28 మంది మెంబర్లతో బోర్డు ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు  ఏపీ వాళ్లు 8, తమిళనాడు నుంచి నలుగురు, కర్నాటక వాళ్

Read More

TTD పాలక మండలి నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని నియమిస్తూ AP ప్రభుత్వం జీవో ఇచ్చింది. మొత్తం 24 మందిని పాలక మండలి సభ్యులుగా నియమించినట్టు జీవోలో తెలిపింది. మరో

Read More

24 మందితో TTD పాలక మండలి ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 24 మంది సభ్యులతో  తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలిని ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం నుంచి 8మందికి…తెలంగాణ నుంచి ఏడు

Read More

శ్రీవారికి ఎన్నారై కోటి విరాళం

తిరుమల శ్రీవారికి భారీ విరాళం సమర్పించుకున్నాడు ఓ NRI భక్తుడు. నిత్యాన్నదాన పథకానికి కోటి నూటపదహారు రూపాయల విరాళాన్ని ఇచ్చాడు. విరాళాన్ని డిమాండ్ డ్రా

Read More