TTD
శ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్ తమిళిసై..
తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. మే 10వ తేదీ బుధవారం ఉదయం స్వామి వారి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కుల
Read Moreతిరుమల ఆలయంలోకి సెల్ ఫోన్... బయటకొచ్చిన ఆనంద నిలయం వీడియో
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుం
Read Moreతిరుమల శ్రీవారి టికెట్ల స్కాం.. 41 నకిలీ వెబ్ సైట్లు బ్యాన్
నకిలీ బాధ తిరుమల శ్రీవారిని కూడా వదిలి పెట్టడం లేదు. దేవ దేవుడి పేరు మీద నకిలీ వెబ్ సైట్లు సృష్టించి, భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు, దర్శనాలు, ప
Read Moreతిరుమలకు భారీగా భక్తులు.. ఉచిత దర్శనానికి 30 గంటల సమయం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వీకెండ్ తోపాటు వేసవి సెలవులు రావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్
Read Moreతిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుమలలోని నారాయణ ఉద్యానవనాల్లో ఏప్రిల్ 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Read Moreగోవిందా.. గోవిందా.. వేంకటేశ్వరస్వామి మీదుగా వెళ్లిన హెలికాఫ్టర్లు
తిరుమల కొండపై హెలికాప్టర్లు చక్కెర్లు కొట్టినట్లు తెలుస్తోంది. నో ఫ్లై జోన్ లో మూడు హెలికాప్టర్లు కడప నుంచి చెన్నై వెళుతున్నాయని గుర
Read Moreతిరుమలలో మరో ఫుడ్ కౌంటర్
తిరుమలలో సామాన్య భక్తుల కోసం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఏప్రిల్ 23 ఆదివారం నుంచి పీఏసీ-1 వద్ద ఫుడ్ కౌంటర్
Read Moreటీటీడీకి కేంద్రం గుడ్ న్యూస్..
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్రం భారీ ఊరట ఇచ్చింది. తిరుమల శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించే కరెన్సీకి బ్యాంక్ లలో డిపాజిట్ చేసుకునే
Read Moreతిరుమలలో భారీ వడగండ్ల వాన.. భక్తులు తీవ్ర అవస్థలు
తిరుమలలో భారీ వడగండ్ల వాన కురుస్తోంది. ఉదయం నుంచి మద్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతలు ఉక్కిరిబిక్కిరి చేయగా మద్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. &nb
Read Moreతిరుమల స్థాయిలో యాదగిరిగుట్ట అభివృద్ధి : సీఎస్ శాంతి కుమారి
హైదరాబాద్, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి దేవస్థానాన్ని వచ్చే మూడేండ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థాయిలో అభివృద్ధి చేయాలని అధి
Read Moreఎన్నికల తర్వాత ఏపీలో వైఎస్సార్సీపీ ఉండదు : సునీల్ దియోధర్.
తప్పు ఎవరు చేసినా జైలు శిక్ష అనుభవించక తప్పదని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అదే జరుగుతోందన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్. జగన్ తప
Read Moreశిలా తోరణం వరకు క్యూ లైన్..శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఇబ్బందులు
తిరుమలకు భక్తుల పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా స్వామి వారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. దీంతో టోకె
Read Moreతిరుమలలో పెరిగిన భక్తల రద్దీ
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శానానికి 30 కంపార్టుమెంట్లలో భ
Read More












