UP
కూతుర్ని పూడ్చడానికెళ్తే.. గుంతలో పసికందు దొరికింది
మట్టి కుండలో దొరికిందని సీత అని పేరు పెట్టి.. ఆసుపత్రిలో చికిత్స బరేలీ: చనిపోయిన పసికందును పూడ్చడానికి స్మశానానికి వెళ్తే.. అక్కడ మట్టి కుండలో మరో శిశ
Read Moreప్రైవేట్ రైలు జర్నీ మొదలు
150కొత్తగా ప్రవేశపెట్టబోయేప్రైవేట్ ట్రైన్లు 2,400ప్రైవేట్ ట్రైన్లో ఉపయోగించే కోచ్లు తేజస్ ట్రైన్ లేటైతే ప్రయాణికులకు డబ్బులు ప్యాసింజర్కు రూ
Read Moreఇంట్లోనే ఉన్న కారు నంబర్ పై 15 చలానాలు.. ఓనర్ పరేషాన్
ఒక కారుపై ట్రాఫిక్ పోలీసులు 15 చలానాలు విధించారు. అయితే ఆ కారు కొన్ని నెలలుగా ఇంట్లోని అపార్ట్ మెంట్ లో పార్క్ చేసి ఉన్న కారుపై. ఇంటికి చలానాలు రావడం
Read Moreవర్షాలకు నాలుగు రోజుల్లో 110 మంది మృతి
పాట్నా: బీహార్, ఉత్తరప్రదేశ్ లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. నాలుగురోజుల్లో 110 మంది చనిపోయారు. ఇళ్లతోపాటు, ఆస్పత్ర
Read Moreపబ్ జి ఎఫెక్ట్స్ : కత్తులు రాడ్లతో స్కూలుకొచ్చిన స్టూడెంట్స్
‘వో పబ్జీవాలా హై క్యా’ అని అప్పట్లో స్టూడెంట్లతో జరిగిన ఓ మీటింగ్లో ప్రధాని మోడీ అనడం గుర్తుండే ఉంటుంది. అంత ఫేమసైంది ఆ గేమ్ మన ఇండియాలో. ఇప్పటికీ
Read Moreమహారాష్ట్ర, యూపీలను విభజించాలి: కేంద్రమంత్రి అథవాలే
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలను విభజించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఈ విషయంలో తమ డిమాండ్ ను ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో గట్టిగా వినిప
Read Moreరోడ్డుపైకి ఈడ్చి చితకొట్టిన పోలీసులు
ఉత్తర ప్రదేశ్ లోని సిద్దార్థ్ నగర్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. రోడ్డుపై ఓ వ్యక్తిని ఈడ్చటమే కాకుండా విచక్షణా రహితంగా కొట్టారు. ఈ వీడియో వైరల
Read Moreఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి
యూపీలోని షాజహన్ పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంకా క్రాసింగ్ వద్ద ట్రక్కు అదుపు తప్పి రెండు టెంపోలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది
Read Moreప్రయాగ్ రాజ్ లో భారీ వర్షాలు..పొంగి ప్రవహిస్తున్న నదులు
ఉత్తరప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రయాగ్ రాజ్ లో కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గంగా, యమునా నదులు పొంగి ప్రవ
Read Moreయూపీ స్కీం: చిన్నారులకు రోటీ,ఉప్పు పౌష్టికాహార పథకం
ఉత్తర ప్రదేశ్లో చిన్నారులకు అమలు చేస్తున్న పౌష్టికాహార పథకం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ చదువుతున్న చిన్నారులకు పౌష
Read Moreమధ్యాహ్న భోజనంలో కూరకు బదులుగా ఉప్పు
మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్ధులకు రోటీలో కూరకు బదులు ఉప్పును వేస్తున్నారు. యూపీలోని మీర్జాపూర్ జిల్లా హినౌతా ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది.
Read Moreఅత్యుత్సాహంతో టైటాన్స్కు నిరాశ
ముంబై : ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ను దురదృష్ణం వెంటాడుతుంది. తొలి విజయానికి అత్యుత్సాహం అడ్డంపడింది. ప్రత్యర్థికి అనవసరంగా ప
Read Moreయూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి
ఉత్తరప్రదేశ్లోని హాపుర్ జిల్లా, హాఫిజ్పూర్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి రోడ్డుపై వేగంగా వస్తున్న ట్రక్కును గుర్తు తెలియని వాహనం
Read More













