
uttarakhand
చార్ ధామ్ యాత్ర ప్రారంభం
ఉత్తరాఖండ్లో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శనివారం తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షం
Read Moreవామ్మో పులి.. 25 గ్రామాల్లో కర్ఫ్యూ
ఉత్తరాఖండ్లోని కాలాగఢ్ టైగర్ రిజర్వ్ సరిహద్దు గ్రామాల్లో కలకలం మూడు రోజుల్లో పులి దాడిలో ఇద్దరి మృతి రాత్రి కర్ఫ్యూ.. స్క
Read More150 అడుగుల లోతులో పడ్డ బస్సు..
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ముస్సోరీ నుంచి - డెహ్రాడూన్ వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. బస్
Read Moreపిల్లలకు జన్మనిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయిన చిరుతపులి
వదిలివెళ్లిన చిరుత పులి ఉత్తరాఖండ్ గ్రామంలో టెన్షన్ పితోర్గఢ్: ఓ చిరుతపులి మూడు పిల్లలకు జన్మనిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది
Read Moreఢిల్లీలో భూ ప్రకంపనలు
ఢిల్లీలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఉత్తరాఖండ్ లో పితోర్ ఘర్ లో భూకంపం నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోపల భూకంపం వచ్చినట్లు చెబుతున్నారు. రిక్టర్ స్క
Read Moreఉత్తరాఖండ్లో భారీ భూకంపం రావచ్చు..నిపుణుల హెచ్చరిక
టర్కీ, సిరియాల్లో భూకంపం బీభత్సం సృష్టించింది. భూకంపం ధాటికి ఆయా దేశాల్లో కలిపి 47వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయాలు. లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు
Read Moreఇండ్లకు పగుళ్లు...ఇండ్లు ఖాళీ చేస్తున్న జనం
జమ్మూకశ్మీర్లోనూ ఉత్తరాఖండ్ జోషిమఠ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దోడా జిల్లాలో పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. థాత్రి పట్టణంలోని ఓ బస్తీలో
Read Moreకాశ్మీర్లో ఆకట్టుకుంటున్న మంచు అందాలు
ఉత్తరాది రాష్ట్రాలను మంచు దుప్పటి కమ్మేసింది. జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్
Read Moreఉత్తరాఖండ్లోనూ జోషిమఠ్ ఘటనలు
జోషిమఠ్లో భూమి కుంగిపోతున్న ఘటన దేశ ప్రజలకు తీవ్రంగా భయపెడుతోంది. జోషిమఠ్ లో భూమి కుచించుకుపోతున్న ఘటన మరచిపోకముందే.. ఉత్తరాఖండ్లోని మరికొన్ని
Read Moreజోషిమఠ్లో కొనసాగుతున్న టెన్షన్..863 భవనాలకు పగుళ్లు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషిమఠ్లో టెన్షన్ కొనసాగుతోంది. జోషిమఠ్లో ఇంత వరకు 863 భవనాలకు పగుళ్లు ఏర్పడాయని జోషిమఠ్ జిల్లా మేజి
Read Moreఉత్తరాఖండ్లో భూకంపం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. పితోర్గఢ్ జిల్లాలోని మున్సియరి, నాచ్నితో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కే
Read Moreఉత్తరాదిలో ఆగని మంచు బీభత్సం
న్యూఢిల్లీ: ఉత్తరాదిలో మంచు బీభత్సం కొనసాగుతోంది. హిల్ స్టేట్స్లో భారీగా మంచు కురుస్తోంది. మంచుకుతోడు వర్షం కూడా పడుతోంది. దీంతో సామాన్యులు తీవ
Read Moreఉత్తరాఖండ్ను కప్పేసిన మంచు దుప్పటి
ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ కు మరో ముప్పు ముంచుకొచ్చింది. ఇప్పటికే భూమి కుంగిపోవడంతో రోడ్లు, భవనాలు, ఇండ్లు కూలిపోయే స్థితికి చేరాయి. తాజాగా విపరీతంగ
Read More