uttarakhand
నదిలో కొట్టుకుపోయిన కారు.. మంది గల్లంతు
ఉత్తరాఖండ్ రాంనగర్ దగ్గర వరదల ఉదృతికి ధేలా నదిలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు దొరిక
Read Moreవరద ఉధృతికి నదిలో కొట్టుకుపోయిన కారు
ఉత్తరాఖండ్ రాంనగర్ దగ్గర వరద ఉధృతికి ధేలా నదిలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఒక బాలిక ప్రాణాలతో బయటపడింది.
Read Moreబద్రీనాథ్ రోడ్డు మూసివేత.. చార్ధామ్ యాత్రకు ఆటంకం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు బద్రీనాథ్ హైవేపై పడిపోయాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన
Read Moreయువతను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు
డెహ్రాడూన్: అగ్నిపథ్ విషయంలో ప్రతిపక్షాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆరోపించారు. అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తం
Read More22 వేల అడుగుల ఎత్తులో యోగా
ఉత్తరాఖండ్ : ఇండో, టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) అరుదైన రికార్డు సృష్టించారు. 22వేల 850 అడుగుల ఎత్తులో యోగా చేశారు. ఉత్తరాఖండ్లో
Read Moreపోలింగ్ స్టేషన్ పరిశీలనకు సీఈసీ ట్రెక్కింగ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో 18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి, మారుమూల పోలింగ్ స్టేషన్&zwn
Read Moreఉత్తరాఖండ్ లో లోయలో పడిన బస్సు : 17 మంది మృతి
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు దుమ్టాలో యమునోత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో
Read Moreరద్దీ నేపథ్యంలో సోన్ ప్రయాగ్ లో భక్తుల నిలిపివేత
చార్ ధామ్ యాత్రకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో సోన్ ప్రయాగ్ లో భక్తులను పోలీసులు, ITBP ఆఫీసర్లు నిలిపివేశారు. భక్తుల రద్దీ పెరగడంతో.. యాత్రల
Read Moreతగ్గేదెలే: ఉత్తరాఖండ్లో రెండు ఏనుగుల ఘర్షణ
సాధారణంగా కోడిపుంజులు.. పొట్టేళ్లు కొట్టుకోవడం చూస్తాం. తమ ఏరియాలోకి కొత్తవి వస్తే కుక్కలు కూడా కొట్లాడుతుంటాయి. కానీ అడవుల్లో ఏనుగులు కలబడటం చాలా అరు
Read Moreఉత్తరాఖండ్లో ఆప్కు షాక్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లోని ఆప్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత అజయ్ కొతియాల్ బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో
Read Moreఅస్తిపంజరాల సరస్సు
కొన్నేండ్ల క్రితం.. హిమాలయాల్లోని ఒక సరస్సులో కొన్ని ఎముకలు కనిపించాయి. దాంతో వాటిపై రీసెర్చ్ చేశారు. అప్పుడు కొన్ని షాకింగ్&z
Read Moreఇయ్యాల్టి నుంచి బద్రీనాథ్ దర్శనం
న్యూఢిల్లీ/డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ గుడి తలుపులు ఆదివారం తెరుచుకోనున్నాయి. ఉదయం 6:15 నిమిషాలకు ఆలయ ప్రధాన పూజారి ఈశ్వర ప్రసాద్ నంబూద్ర
Read Moreకేధార్నాథ్ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు
ఇవాళ ఉదయం 6 గంటల 25 నిమిషాలకు ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయాన్ని అధికారులు తెరిచారు. ఈనెల 3న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. భార్యత
Read More












