uttarakhand
వరద బాధితులకు అండగా ఉంటాం: ఉత్తరాఖండ్ సీఎం ధామి
ఉత్తరాఖండ్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా ఉత్తరాఖండ్ వరద బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింద
Read Moreభారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న వానల దెబ్బకు నదులు, సరస్సులు పొంగిపొర్లుతున్నాయి.
Read Moreచార్ ధామ్ భక్తులకు శుభవార్త.. రోజువారీ పరిమితి ఎత్తివేత
డెహ్రాడూన్: చార్ ధామ్ ను సందర్శించాలనుకుంటున్న భక్తులకు నిజంగా శుభవార్త. కరోనా మార్గదర్శకాలకు మేరకు విధించిన రోజువారీ పరిమితిని తొలగించాలన్న అభ్యర్థనక
Read Moreఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తా
హల్ద్వానీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. యూపీలో యోగి నేతృత్వంలోని బీజేపీని ఓడించాలని విపక్ష
Read Moreచార్ ధామ్ యాత్ర కోసం పాటించాల్సిన కరోనా రూల్స్
అత్యంత పవిత్రమైన తీర్ధ యాత్రల్లో ఉత్తరాఖండ్ చార్ ధామ్. ఈ యాత్ర ఇవాళ్టి(శనివారం) నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక మార్గదర్శకా
Read Moreఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్
ఉత్తరాఖండ్ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ థామీపై
Read Moreఉత్తరాఖండ్ లో భూకంపం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.58 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.6గా ఉందని నేషనల్&zwn
Read Moreఆశారాం బాపూ బెయిల్ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సుప్రీం కోర్టు ఇవాళ(మంగళవారం) కొట్టేసింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. దీ
Read Moreఇలాంటి స్విమ్మింగ్ పూల్ను ఎప్పుడూ చూసుండరు!
ధార్చూలా: ప్రముఖ వ్యాపారవేత్త, మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా సోషల్ మీడియాలో చేసే పోస్టులు అందరినీ ఆకట్టుకుంటాయి. బిజినెస్ వ్యవ
Read Moreకొరోనిల్ డ్రగ్ కాదు.. అమ్మకానికి అనుమతించం
కొరోనిల్ ట్యాబ్లెట్ను కోవిడ్ కిట్లో చేర్చాలన్న పతంజలి అభ్యర్థనను ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆఫ్ ఉత్తరాఖండ్ తోసిపుచ్చింది. కొరోనిల్&z
Read Moreకరోనా వైరస్కూ బతికే హక్కుంది
డెహ్రాడూన్: దేశంలో కరోనా వైరస్ రెండో వేవ్లో విజృంభిస్తోంది. ఈ సమయంలో మహమ్మారి గురించి ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు
Read Moreచార్ ధామ్ యాత్రను రద్దు చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతియేటా నిర్వహించే చార్ ధామ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ సంవ
Read Moreముగిసిన కుంభమేళా.. హరిద్వార్లో కర్ఫ్యూ అమలు
హరిద్వార్: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో బుధవారం నుంచి కర్ఫ్యూ విధించారు. కుంభమేళాలో పవిత్రమైన ఆఖరు షాహీ స్నానాలు ముగియడంతో
Read More