V6 News

విద్యారంగంలో మరో ముందడుగు : ఎమ్మెల్యే బాలూనాయక్

దేవరకొండ, వెలుగు : విద్యారంగంలో మరో ముందడుగు పడిందని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. గురువారం దేవరకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎ

Read More

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు:  సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ముసురు వర్షాలు కురుస్తుండడంతో  వ్యాధులు ప్రబలే

Read More

సదాశివనగర్ మండలంలో సబ్సిడీ పై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ

సదాశివనగర్​, వెలుగు :  మండలంలోని సొసైటీల ద్వారా 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు నేటి నుంచి పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రజా

Read More

 గద్వాల జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్ : ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టామని  జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ ఆఫ

Read More

వడ్లు, బియ్యం తడవకుండా చూడాలి : కలెక్టర్ రాజీవ్​గాంధీ

నిజామాబాద్​, వెలుగు: కస్టమ్ మిల్లింగ్​ కోసం తరలించిన వడ్లు, బియ్యం వర్షానికి తడవకుండా మిల్లర్లు జాగ్రత్త  వహించాలని కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు

Read More

జమ్మికుంటలో ఎంపీడీవో ఆఫీస్ ఎదుట మహిళల నిరసన

జమ్మికుంట, వెలుగు: అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారంటూ జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మహిళలు గురువారం ఎంపీడీవో ఆఫీస్ ఎదుట బైఠాయించి ని

Read More

నిజామాబాద్ జిల్లాలో 44 రైస్​ మిల్లుల్లో రూ.200 కోట్ల వడ్లు గాయబ్​ : మంత్రి జూపల్లి కృష్ణారావు

వడ్ల కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు భేష్​ ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్​లో ఇన్​చార్జ్​ మంత్రి జూపల్లి నిజామాబాద్​, వెలుగు: జిల్లాలోని 4

Read More

సమాజానికి క్వాలిటీ జర్నలిజం అవసరం : ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి 

 ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ కూచూకుళ్ల దామోదర్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో  జర్నలిస్టుల

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 6 యంగ్​ ఇండియా స్కూల్స్​ 

కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు 6 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరయ్యారు. ఇది వరకు 4 స్కూల్స్​ మంజూరు కాగా, తాజ

Read More

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే జారే

ములకలపల్లి, వెలుగు : అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం కిన్నెరసాని  పర్యటన ముగించుకొని తిరిగి తమ నివాసం గండుగులపల్లికి వె

Read More

విజిలెన్స్ అధికారుల సోదాలు.. ఇంటి కిటికీలో నుంచి రూ. 2 కోట్లు పడేసిన ఇంజనీర్..

లక్షల్లో జీతం ఉన్నా ప్రభుత్వ అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడటం ఆపడం లేదు.. ఏసీబీ, ఐటీ, విజిలెన్స్.. ఇలా డిపార్ట్మెంట్ ఏదైనా.. అవినీతి సొమ్ముతో అడ్డం

Read More

బస్వాపురం స్ట్రక్చర్ పేమెంట్ రిలీజ్​ .. 491 మంది నిర్వాసితులకు నోటీసులు

యాదాద్రి, వెలుగు : దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న బస్వాపురం నిర్వాసితులకు స్ట్రక్చర్ వ్యాల్యూ పేమెంట్ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం నిర్వ

Read More

కార్పొరేషన్​గా మారిన కొత్తగూడెం..జీవో రిలీజ్​చేసిన ప్రభుత్వం

పాల్వంచ మున్సిపాలిటీతో పాటు  ఏడు పంచాయతీలు కార్పొరేషన్​లోనే భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్​ గా మా

Read More