V6 News
విద్యారంగంలో మరో ముందడుగు : ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ, వెలుగు : విద్యారంగంలో మరో ముందడుగు పడిందని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. గురువారం దేవరకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎ
Read Moreసీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ముసురు వర్షాలు కురుస్తుండడంతో వ్యాధులు ప్రబలే
Read Moreసదాశివనగర్ మండలంలో సబ్సిడీ పై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ
సదాశివనగర్, వెలుగు : మండలంలోని సొసైటీల ద్వారా 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు నేటి నుంచి పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రజా
Read Moreగద్వాల జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్ : ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ విత్తనాల నియంత్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ ఆఫ
Read Moreవడ్లు, బియ్యం తడవకుండా చూడాలి : కలెక్టర్ రాజీవ్గాంధీ
నిజామాబాద్, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ కోసం తరలించిన వడ్లు, బియ్యం వర్షానికి తడవకుండా మిల్లర్లు జాగ్రత్త వహించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు
Read Moreజమ్మికుంటలో ఎంపీడీవో ఆఫీస్ ఎదుట మహిళల నిరసన
జమ్మికుంట, వెలుగు: అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారంటూ జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మహిళలు గురువారం ఎంపీడీవో ఆఫీస్ ఎదుట బైఠాయించి ని
Read Moreనిజామాబాద్ జిల్లాలో 44 రైస్ మిల్లుల్లో రూ.200 కోట్ల వడ్లు గాయబ్ : మంత్రి జూపల్లి కృష్ణారావు
వడ్ల కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు భేష్ ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్లో ఇన్చార్జ్ మంత్రి జూపల్లి నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని 4
Read Moreసమాజానికి క్వాలిటీ జర్నలిజం అవసరం : ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి
ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ కూచూకుళ్ల దామోదర్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో జర్నలిస్టుల
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 6 యంగ్ ఇండియా స్కూల్స్
కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 6 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరయ్యారు. ఇది వరకు 4 స్కూల్స్ మంజూరు కాగా, తాజ
Read Moreమానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే జారే
ములకలపల్లి, వెలుగు : అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం కిన్నెరసాని పర్యటన ముగించుకొని తిరిగి తమ నివాసం గండుగులపల్లికి వె
Read Moreవిజిలెన్స్ అధికారుల సోదాలు.. ఇంటి కిటికీలో నుంచి రూ. 2 కోట్లు పడేసిన ఇంజనీర్..
లక్షల్లో జీతం ఉన్నా ప్రభుత్వ అధికారులు కాసుల కోసం కక్కుర్తి పడటం ఆపడం లేదు.. ఏసీబీ, ఐటీ, విజిలెన్స్.. ఇలా డిపార్ట్మెంట్ ఏదైనా.. అవినీతి సొమ్ముతో అడ్డం
Read Moreబస్వాపురం స్ట్రక్చర్ పేమెంట్ రిలీజ్ .. 491 మంది నిర్వాసితులకు నోటీసులు
యాదాద్రి, వెలుగు : దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బస్వాపురం నిర్వాసితులకు స్ట్రక్చర్ వ్యాల్యూ పేమెంట్ పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం నిర్వ
Read Moreకార్పొరేషన్గా మారిన కొత్తగూడెం..జీవో రిలీజ్చేసిన ప్రభుత్వం
పాల్వంచ మున్సిపాలిటీతో పాటు ఏడు పంచాయతీలు కార్పొరేషన్లోనే భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్ గా మా
Read More





