V6 News

గత సీజన్ కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు: గత సీజన్ కంటే  ఈ సీజన్ లో  25 వేల టన్నుల ధాన్యం అదనంగా  కొనుగోలు చేసినట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం హవేలీ

Read More

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. రావి శ్రీనివాస్​పై కేసు

కాగజ్ నగర్, వెలుగు: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టింగ్ చేసిన సిర్పూర్ టీ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్​చ

Read More

పెండింగ్​ హామీలన్నీ అమలు చేస్తాం : ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి

చేర్యాల, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ప్రజలకు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని, వచ్చే ఆరు నెలల్లో పెండింగ్​హామీలన్నింటినీ అమలు చేస్

Read More

ప్రాణం తీసిన అప్పు.. స్నేహితుడి చేతిలో యువకుడు దారుణ హత్య..

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది.. డబ్బుల విషయంలో గొడవ కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం ( మే 30 ) జరిగిన ఈ ఘటనకు సంబం

Read More

నిర్మల్ జిల్లాలో గోవుల రవాణా అడ్డుకునేందుకు ఏడు చెక్ పోస్టులు : ఎస్పీ జానకీ షర్మిల

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో గోవుల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు ఏడు చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు.

Read More

జూన్ 3 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు..రైతులందరూ హాజరుకావాలి : బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ 

బెల్లంపల్లి, వెలుగు:  జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు బెల్లంపల్లి డివిజన్‌కు చెందిన అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆర్డీవో

Read More

కర్ణాటకలో భారీ వర్షం.. కాంపౌండ్ వాల్ కూలి పదేళ్ల బాలిక మృతి..

కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. కర్ణాటకలోని మంగళూరులో గురువారం ( మే 29 ) రాత్రి కురిసిన భారీ వర్షానికికాంపౌండ్ వాల్ కూలి.. పదేళ్ల చిన్నారి

Read More

వరి ధాన్యం కొనుగోళ్లు స్పీడ్​గా చేపట్టాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: ఆకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ ​చేయాలని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించార

Read More

నర్సాపూర్​ లో మక్కల దొంగలు అరెస్ట్

నర్సాపూర్(జి), వెలుగు: 325 క్వింటాళ్ల మక్కలున్న లారీ లోడును ఎత్తుకెళ్లి, అమ్మిన ఇద్దరు దొంగలను నర్సాపూర్​ జి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించార

Read More

2025 - 26 ఆర్థిక సంవత్సరంలో బంగారు నగల సేల్స్‌‌‌‌‌‌‌‌ 10 శాతం డౌన్‌‌‌‌‌‌‌‌: ఇక్రా

గోల్డ్ కాయిన్స్‌‌‌‌‌‌‌‌, బార్స్‌‌‌‌‌‌‌‌కు పెరగనున్న డిమాండ్‌&z

Read More

కూకట్‌‌పల్లి ఆర్టీఏ ఆఫీస్​లో టీజీ 08ఏసీ 0006 @ రూ. 20 లక్షలు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్‌‌పల్లి ఆర్టీఏ ఆఫీస్​లో గురువారం నిర్వహించిన ఫ్యాన్సీ కార్ల నంబర్ల వేలానికి విశేష స్పందన లభించింది. మొత్తం 15 నంబర

Read More

మా సైన్యం మేల్కొనేలోపే భారత ఆర్మీ దాడి చేసింది : షెహబాజ్ షరీఫ్​

న్యూఢిల్లీ: తమ సైన్యం మేల్కొనేలోపే భారత ఆర్మీ తమపై అటాక్ చేసిందని పాకిస్తాన్  ప్రధాని షెహబాజ్  షరీఫ్​ తెలిపారు. కీలకమైన ఆర్మీ స్థావరాలపై బ్ర

Read More

సమాజ సేవకు రూ.150 కోట్లు... ప్రకటించిన మలబార్ గోల్డ్​

హైదరాబాద్, వెలుగు:   మలబార్ గ్రూప్ తమ కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్స్​బిలిటీ (సీఎస్సార్​) కార్యక్రమాల కోసం 2025–-26 సంవత్సరానికి గాను రూ.150

Read More