v6 velugu
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ అనుమానాలు..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాద మృతిపై అనుమానం వ్యక్తం చేశారు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ. ప్రమాద ఘటన వెనుక ఉన్న నిజాలేంటో తేల్చా
Read Moreఇరాన్ వైపు మరో యుద్ధ నౌకల సమూహాన్ని పంపిన అమెరికా.. బాంబుల వర్షమే అంటున్న ఇరాన్.. యుద్ధం తప్పదా..?
ఇరాన్ వైపు మరో యుద్ధ నౌకల సమూహం బయల్దేరినట్లు యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ డీల్ కుదుర్చుకుంటుంది అనుకుంటున్నాం.. లేదంటే అందమైన యుద్ధ నౌ
Read Moreబీఆర్ఎస్ హయాంలో పటాన్చెరులో ధరణి పేరుతో చాలా దందా చేశారు: మంత్రి వివేక్ వెంకటస్వామి
పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియా అని.. బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో చాలా మంది దందా చేశారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బుధవారం (జనవరి 28) పటాన్ చెర
Read Moreపదేళ్లలో పేదలకు 4 కోట్ల పక్కా గృహాలు నిర్మించాం: పార్లమెంటు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము
గత పదేళ్ల ఎన్డీఏ పాలనలో పదేళ్లలో పేదలకు 4 కోట్ల పక్కా గృహాలు నిర్మించామని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అంది
Read Moreసంతోష్రావే మొదటి దయ్యం.. పోలీసులు నిజాయితీగా పనిచేస్తే అతనికి శిక్ష పక్కా: కవిత
కేసీఆర్కు ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడు సీఎం రేవంత్రెడ్డికి ప్రధాన గూఢచారి కేసీఆర్ తినే ఇడ్లీ ఇన్ఫర్మేషన్ కూడా చేరవేసే స్పై గద్దర్
Read Moreఆ విమానం ఐదు సార్లు పేలింది.. నా కళ్ల ముందే ముక్కలు ముక్కలు అయ్యింది: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్లేన్ క్రాష్ ప్రత్యక్ష సాక్షులు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మరణవార్త దేశ వ్యాప్తంగ రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకు అందరినీ విషాదంలో ముంచేసింది. జిల్లా పరిషద్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్
Read Moreవేరు శనగ రైతుల పంట పండింది పో.. జడ్చర్ల మార్కెట్లో రికార్డు ధర పలికిన పల్లీలు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ క్వింటాలు రూ.12,571 పలికింది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 7,262 కంటే డబుల్ ధర పలికిందని మార్కెట్వర
Read Moreమహారాష్ట్ర ప్లేన్ క్రాష్.. డిప్యూటీ సీఎంతో పాటు విమానంలో ఎవరెవరు ఉన్నారు..?
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం వార్త దేశాన్ని విషాదంలో పడవేసింది. బుధవారం (జనవరి 28) ఉదయం 8.48 గంటలకు జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం
Read Moreవిమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణంపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. మరణ వార్త తెలిసిన వెం
Read Moreఫ్రాన్స్లో 15 ఏండ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
పారిస్: పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశంగా ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.15 ఏండ్లలోపు చిన్నారులు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధి
Read Moreప్రగతి భవన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ స్కెచ్..
ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో సంతోష్రావు సీక్రెట్ మీటింగ్స్ నియోజకవర్గాల వారీగా నిఘాపెట్టాల్సిన ప్రత్యర్థుల పేర్లతో స్లిప్పుల అందజేత వాట
Read Moreరాహుల్ను బదనాం చేసే కుట్ర.. 'ఎట్ హోమ్'లో బీజేపీ నేతలే గమోసా ధరించలేదు: ఖర్గే
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీని బదనాం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాష్ట్రపతి 'ఎట్ హోమ్'
Read Moreగడ్డకట్టే చలిలో నీరు, ఆహారం, నిద్ర లేకుండా ఏకంగా 4 రోజులు.. యజమాని డెడ్ బాడీకి పెంపుడు కుక్క కాపలా
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భారీ మంచులో యజమాని చనిపోతే అతడి పెంపుడు కుక్క.. గడ్డకట్టే చలిలో నీరు,
Read More












