v6 velugu

మోదీకి సాధారణ మెజార్టీ కూడా రాలేదు: ఖర్గే

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీ చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ

Read More

పాక్లో మోర్టార్ షెల్ పేలుడు.. ఐదుగురు పిల్లలు మృతి మరో 12 మందికి గాయాలు

పెషావర్: పాకిస్తాన్​లో మోర్టార్ షెల్ పేలడంతో ఐదుగురు పిల్లలు చనిపోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. శనివారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లక్కీ మార్వాట్

Read More

సృష్టి కేసులో పోలీస్ కస్టడీకి మరో ఇద్దరు నిందితులు.. ఏ-3 కళ్యాణి, ఏ-6-సంతోషికి గాంధీలో వైద్య పరీక్షలు

నార్త్ జోన్​ డీసీపీ కార్యాలయానికి తరలించి విచారణ రెండోరోజు డాక్టర్​ నమ్రతను ఎంక్వైరీ చేసిన పోలీసుల పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ కోర్

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌పై 5న సుప్రీంకోర్టులో విచారణ

బెయిల్‌‌‌‌‌‌‌‌ ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేయనున్న సిట్‌‌‌‌‌‌‌‌ కస్ట

Read More

EWS సాధ్యమైనప్పుడు.. బీసీ రిజర్వేషన్లూ సాధ్యమే.. V6 వెలుగు ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య

9 శాతమున్న అగ్రకులాలకు 10% కోటా ఇచ్చారు 56 శాతమున్న బీసీలకు 42% కోటా ఎందుకు ఇవ్వరు? దేశంలో ఇంత శాస్త్రీయంగా కులగణన గతంలో జరగలేదు కులగణన లెక్క

Read More

మోదీ పేరు చెప్పాలని ఒత్తిడి చేశారు.. మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞా ఠాకూర్ కామెంట్స్

న్యూఢిల్లీ: 2008 మాలేగావ్​ పేలుళ్ల కేసులో నిర్దోషిగా విడుదలైన మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్​ సంచలన కామెంట్స్​ చేశారు. ఈ కేసు విచారణ సమయంలో ఇన్వెస్టిగేషన్​

Read More

ఆధారాల అణుబాంబును రాహుల్ పేల్చాలి! కానీ.. తనకు హాని జరగకుండా చూసుకోవాలి: రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్

పాట్నా:  బిహార్​లో ఓట్ల దొంగతనానికి సంబంధించి.. ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ​వద్ద ఉన

Read More

రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపిందని విన్నా..! ఇండియా దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్ కామెంట్

అదే నిజమైతే మంచిదేనన్న అగ్రరాజ్యం అధ్యక్షుడు     ఈ విషయంపై సమాచారం లేదన్న విదేశాంగ శాఖ వాషింగ్టన్: భారత్ పై 25 శాతం టారిఫ్ లు

Read More

బాలుడిపై ‘టెర్రర్’ కేసు పాకిస్తాన్‌‌లో షాకింగ్ ఘటన

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్వాదర్ పోర్ట్ సిటీలో ఏడేండ్ల బాలుడిపై పోలీసుల

Read More

ఈ నెల 7న జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ.. ఇష్యూ సైజు రూ.3,600 కోట్లకు తగ్గింపు

న్యూఢిల్లీ:  జేఎస్​డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ ఈ నెల 7–11 తేదీల్లో ఉంటుంది. ఇష్యూ సైజును రూ.నాలుగు వేల కోట్ల నుంచి రూ.3,600 కోట్లకు తగ్గించినట్టు

Read More

అతి ఆలోచనలతో అవస్థలు.. ఏఐ సాయం తీసుకుంటున్న బాధితులు.. వెల్లడించిన సర్వే

న్యూఢిల్లీ: అతిగా ఆలోచించడం (ఓవర్‌‌‌‌థింకింగ్) మనదేశంలో సర్వసాధారణ అలవాటుగా మారిందని, ఈ సమస్యతో బాధపడుతున్న భారతీయులు టెక్నాలజీ సా

Read More

ఢిల్లీలో ఐఎఫ్ఏటీ ఎగ్జిబిషన్

న్యూఢిల్లీ: పారిశ్రామిక  మౌలిక సదుపాయాల వల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యలకు సరికొత్త పరిష్కారాలను అందించడానికి వచ్చే ఏడాది ఏప్రిల్ 22–24 తేద

Read More

మహీంద్రా చేతికి ఎస్‌‌‌‌ఎంఎల్‌‌‌‌ ఇసుజు.. 58.96 శాతం వాటాను రూ.650 కోట్లకు కొన్న కంపెనీ

న్యూఢిల్లీ:  జపాన్‌‌‌‌కు చెందిన సుమిటోమో కార్పొరేషన్,  ఇసుజు మోటార్స్ లిమిటెడ్ నుంచి ఎస్‌‌‌‌ఎంఎల్&zw

Read More