v6 velugu

నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18మంది మృతి, 48 మందికి తీవ్ర గాయాలు

నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. నైజీరియాలోని ఈశాన్య బోర్నో రాష్ట్రంలో జరిగిన  మూడు బాంబు పేలుళ్ల ఘటనలో దాదాపు 18 మంది  మృతి చెందా

Read More

20 కార్లతో 3 గంటలు చేజింగ్‌‌‌‌: ఇద్దరు చిన్నారులను రక్షించిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: 20 కార్లతో మూడు గంటల పాటు చేజింగ్‌‌‌‌ చేసి కిడ్నాపర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇద్దరు చిన్

Read More

చదువుకున్న స్కూల్​కు రూ.6 లక్షల విరాళం

పద్మారావునగర్, వెలుగు: సీతాఫల్​మండీ ఆర్యసమాజ్ ​ప్రాంగణంలోని వేదిక్​ విద్యాలయంలో 1992లో టెన్త్​ పూర్తిచేసిన 80 మంది స్టూడెంట్లు శనివారం కలుసుకున్నారు.

Read More

లా ఆఫీసర్​ పోస్టుకు అప్లికేషన్ గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు: లా ఆఫీసర్​ పోస్టుకు అప్లికేషన్​గడువును టీజీపీఎస్సీ మరో ఆరు రోజులు పొడిగించింది. నియామకాల విషయంలో ఎదుర్కొంటున్న లీగల్​ కేసులను స్టడీ

Read More

ఉత్తరాఖండ్‌‌‌‌లో వరద బీభత్సం: కొట్టుకుపోయిన ఎనిమిది కార్లు, బస్సు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌‌‌‌లో వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. భారీ వరదల కారణంగా హరిద్వార్‌‌‌‌లో  ఓ శ్మశాన వ

Read More

ఇందిర మమ్మల్ని జైల్లో పెట్టారు.. కానీ అవమానించలే: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్

పాట్నా: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చాలా మంది నేతలను జైలులో పెట్టించారని, కానీ ఆమె ఎప్పుడూ, ఎవరినీ అవమానించలేదని ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ అన్నారు.

Read More

బోడుప్పల్ ​కార్పొరేషన్​కాంగ్రెస్ ​కైవసం

మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవిగౌడ్​పై కాంగ్రెస్ కార్పొరేటర

Read More

జులై 6న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: జులై 6న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కౌన్సిల్ సభ్యుల నుంచి ప్రశ్నలు తీసుకున్నారు. మొత

Read More

ఊపందుకుంటున్న సాగు.. ఇప్పటి దాకా 38లక్షల ఎకరాల్లో విత్తనాలు

      వానాకాలం సీజన్​లో 1.31 కోట్ల ఎకరాలు టార్గెట్     28లక్షల ఎకరాల్లో సాగైన పత్తి     సో

Read More

జూలై 1న నెక్లెస్​ రోడ్డులో 5కె రన్

ఖైరతాబాద్, వెలుగు: డాక్టర్స్ డే సందర్భంగా జులై1న నెక్లెస్​రోడ్డులో 5కె రన్ నిర్వహిస్తున్నట్లు ‘అమ్మణి’ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మలుగు ఆమని

Read More

80 శాతం సర్కార్ దవాఖాన్లలో సౌలతుల్లేవ్: కేంద్ర ఆరోగ్య శాఖ

   దేశవ్యాప్తంగా 20 శాతం ఆస్పత్రుల్లోనే కనీస ప్రమాణాలు      ఎన్ హెచ్ఎం ఆధ్వర్యంలోని ఆస్పత్రుల్లో అరకొర ఫెసిలిటీలు &

Read More

ఎయిర్​పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్టులో శనివారం మధ్యాహ్నం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళుతున్న ఓ వ్యక్తి వద్ద రూ.67,1

Read More

లైఫ్​లో రిస్క్ తీస్కోవాలి: అడిషనల్​ డీజీపీ మహేశ్ ​భగవత్

హైదరాబాద్, వెలుగు: లైఫ్​లో రిస్క్ తీసుకోవాలని అడిషనల్ డీజీపీ మహేశ్​భగవత్ యువతకు పిలుపునిచ్చారు. లక్ష్యం కోసం ప్రయత్నిస్తే విజేతలవుతారని, లేకుంటే అనుభవ

Read More