
v6 velugu
బీఆర్ఎస్ గత ఎన్నికల్లో డబ్బు రవాణాకు పోలీసులను వాడుకుంది
ఫోన్ ట్యాపింగ్ కేసులో 3వ రోజు విచారణ కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును విచారిస్తున్నారు పోలీసులు. ప్రణీత్ రావు, రాధా
Read Moreఏప్రిల్ 1న ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవు
షహదత్ హజ్రత్ అలీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1న ఐచ్ఛిక సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31న ఐచ్ఛిక సెలవుగా ప్రకటిస్తూ.
Read Moreబీజేపీ ఓ వాషింగ్ మెషీన్: కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీజేపీ ఓ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ అని.. ఎన్ని అవినీతి మరకలున్నా ఆ పార్టీలో చేరితే తొలగిపోతాయని కాంగ్రెస్ పార్టీ చురకలంటించింది.
Read Moreమమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి ఇండియన్ల నియామకం: అమెరికా ఉద్యోగులు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: టీసీఎస్ కంపెనీ తమను తొలగించి హెచ్ 1బీ వీసాపై ఇండియన్లను నియమించుకుందని అమెరికా ఉద్యోగులు ఆరోపించారు. షార్ట్ నోటీస్
Read Moreసునీతా కేజ్రీవాల్తో కల్పనా సోరెన్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీతను జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన కలిశారు. ఆదివారం ఢిల్లీలోని సునీత నివాసంలో ఆమెత
Read Moreఢిల్లీ మంత్రి కైలాశ్ను ప్రశ్నించిన ఈడీ
లిక్కర్ స్కామ్లో 5 గంటలకు పైగా విచారణ పాలసీ తయారీపై ప్రశ్నలు.. స్టేట్ మెంట్ రికార్డు న్యూఢిల్ల
Read Moreవరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే పోటీచేస్తా: ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బీఆర్&z
Read Moreఐటీ శాఖ నుంచి కాంగ్రెస్కు మరో రెండు నోటీసులు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ నుంచి కాంగ్రెస్ పార్టీకి మరో రెండు నోటీసులు వచ్చాయి. ఇప్పటికే 2017–-18 నుంచి 2020-–21 వరకు పెనాల్టీ, వడ్
Read Moreభార్యను పిశాచి అనడం క్రూరత్వం కాదు: పాట్నా హైకోర్టు
పాట్నా: వైవాహిక జీవితంలో విఫలమైన జంట ఒకరినొకరు పిశాచి, భూతం అంటూ దూషించుకోవడం క్రూరత్వం కిందకు రాదని పాట్నా హైకోర్టు తెలిపింది. దిగువ కోర్టు ఇచ్చిన ఉత
Read Moreరాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితులకు క్రోమటోగ్రఫీ పరీక్ష
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్
Read Moreఎలివేటెడ్ కారిడార్ భూసేకరణపై కసరత్తు షురూ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో పాలిటన్డెవలప్మెంట్అథారిటీ(హెచ్ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్కారిడార్ పనులకు అధికారులు కసరత్తు ప్
Read Moreబీఆర్ఎస్ హయాంలో 24 లక్షల ఎకరాల భూకుంభకోణం
ధరణిలో భూములను నిషేధిత జాబితాలో పెట్టి దోచుకున్నరు: కోదండ రెడ్డి అన్నీ ఆధారాలిస్తా.. కేసీఆర్, కేటీఆర్
Read Moreకేసీఆర్ నియంతృత్వం వల్లే.. బీఆర్ఎస్ ఖాళీ: వివేక్ వెంకటస్వామి
అహంకారానికి ప్రజలు బుద్ధిచెప్పారు: వివేక్ వెంకటస్వామి అధికారంలో ఉన్నప్పుడు అందర్నీ వేధించారు
Read More