v6 velugu
బడిబాట ఎఫెక్ట్: సర్కారు బడుల్లోకి ప్రైవేటు విద్యార్థులు.. జోరందుకున్న అడ్మిషన్లు..
సర్కారు బడుల్లో లక్ష దాటిన కొత్త అడ్మిషన్లు.. ఫస్ట్ క్లాసులో 55 వేలకు పైగా ప్రవేశాలు రెండు లక్షల వరకు అవుతాయని అధికారుల అంచనా
Read Moreఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేదాకా ఆందోళన చేస్తం.. నిర్మల్ జిల్లా లింగాపూర్లో లబ్ధిదారుల ధర్నా
కడెం, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లలో స్థానిక నేతలు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తూ, అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లాలో లబ్ధ
Read Moreభూమిని కబ్జా చేశారని మాజీ ఎంపీటీసీ సూసైడ్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన
వాట్సప్ లో స్టేటస్ నోట్ పెట్టుకుని.. పురుగులు మందు తాగిండు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుశాపూర్ లో ఘట
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుగుమందు డబ్బాతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిరసన
ఎల్లారెడ్డిపేట,వెలుగు: తమను కొనసాగించాలని పురుగు మందు డబ్బాతో నలుగురు నాన్ టీచింగ్ సిబ్బంది నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ
Read Moreమంత్రి ఆశయానికి ఆఫీసర్ల గండి! జీరో దందా, ఆర్డీకి అడ్డాగా ఖమ్మం మార్కెట్..
కోల్డ్ స్టోరేజీలకు ఇన్ చార్జ్ లుగా సెక్యూరిటీ గార్డ్ లు, వాచ్మెన్లు కిందిస్థాయి ఔట్ సోర్సింగ్ సిబ్బందికి డ్యూటీలు వేసి దందా రికార
Read Moreజూబ్లీహిల్స్ బై ఎలక్షన్కు టైం పట్టొచ్చు.. ఓటరు ఐడీకి ఆధార్ లింక్ ఆప్షనల్ మాత్రమే: సీఈవో సుదర్శన్రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా 64 శాతం మంది లింక్ చేసుకున్నరు ఇతర రాష్ట్రాల్లో ఉండి.. తెలంగాణలో నమోదైన 30 వేల డబుల్ ఓట్లు తొలగించినం ఒక్కో పోలింగ్ స్టేషన్
Read Moreఖమేనీ లొంగిపో.. లేదంటే నిన్ను లేపేయడం పెద్ద మ్యాటర్ కాదు: ట్రంప్ వార్నింగ్
నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసు.. తలుచుకుంటే చంపగలం.. ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదు ఇరాన్ సుప్రీం లీడర్కు ట్రంప్ వార్నింగ్ టెహ్రాన్లో టెన్
Read Moreరెండో రోజు 3 ఎకరాల వరకు రైతుభరోసా.. మంగళవారం (జూన్ 17) రూ.1,551.89 కోట్లు విడుదల
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధ
Read Moreకలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం.. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు.. గైడ్లైన్స్ రిలీజ్ చేయనున్న సర్కారు
ఏమైనా అనుమానాలుంటే సీసీఎల్ఏ నుంచి క్లారిటీ ఇప్పటికే భూ భారతి చట్టంలో అప్పీళ్ల వ్యవస్థ.. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు జిల్లాస్థాయిలోనే అస
Read Moreగో సంరక్షణకు సమగ్ర విధానం.. వివిధ రాష్ట్రాల్లోని పద్ధతులను అధ్యయనం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు తొలి దశలో 4 ప్రాంతాల్లో అత్యాధునిక గోశాలలు ఏర్పాటు చేయండి వేములవాడ దగ్గర 100 ఎకరాలకు తగ్గకుండా
Read More2018 లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం.. కేసీఆర్, కేటీఆర్ను కఠినంగా శిక్షించాలి: పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్కు స్టేట్మెంట్ రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు లేకుండా ప్లాన్ చేశారని ఫైర్ ఫోన్ట్యాపింగ్ కేసులో సాక్
Read Moreబనకచర్లపై బీఆర్ఎస్ది ద్వంద్వ వైఖరి.. అధికారంలో ఉన్నప్పుడు ఓకే చెప్పి.. ఇప్పుడు అభ్యంతరాలా?: ఏపీ
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమకు గోదావరి నీళ్ల తరలింపు ఒక్కటే మార్గమన్నారు గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయన్నారు ఆ నీటి
Read Moreబనకచర్లపై కేంద్రం కీలక నిర్ణయం.. టీవోఆర్కు ఒకట్రెండు రోజుల్లో ఆమోదం!
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ చేపడ్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులప
Read More












