v6 velugu
నిబంధనల ప్రకారమే పార్కింగ్ ఫీజులు వసూలు.. శంషాబాద్ ఎయిర్పోర్టు వివరణ
శాంషాబాద్ ఎయిర్ పోర్టులో అదనపు పార్కింగ్ చార్జీల వసూళ్లపై వస్తున్న వార్తలపై స్పందించింది RGIA యాజమాన్యం. నిబంధనల ప్రకారమే పార్కింగ్ ఫీజులు వసూలు చేయను
Read Moreఆపరేషన్ సిందూర్పై చర్చ సమయంలోనే.. పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం.. పూర్తి డీటైల్స్
ఒకవైపు పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగుతుండగా.. పహల్గాం దాడికి పాల్పడిన మాస్టర్ మైండ్ ను భారత బలగాలు మట్టుబెట్టడం చర్చనీయాంశంగా మారింది
Read Moreమోదీ పాలనలో ఉగ్రదాడులు పెరిగాయి.. కశ్మీర్ నాశనమయ్యింది.. పహల్గాం దాడి ప్రభుత్వ వైఫల్యమే: కాంగ్రెస్
ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చర్చ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రస్తాయిలో ధ్వజమెత్తింది. మోదీ పాలనలో ఉగ్రదాడులు పెరిగాయని.. కశ్మీ
Read Moreఅప్పుడు కేసీఆర్ అని.. ఇప్పుడు సీఎం రేవంత్ అంటూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో RS ప్రవీణ్ కుమార్ U టర్న్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. గతంలో బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు.. BRS ఫోన్ ట్యాప
Read Moreకేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలు ధ్వంసం.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది.. ఆపాలని ఎవరి ఒత్తిడీ లేదు..
ఆపరేషన్ సిందూర్ లక్ష్యం పాకిస్తాన్ ను ఆక్రమించుకోవడం కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్ లక్ష్యం ఉగ్రవాదులు, వారికి మద్ధతు ఇస్తున్నవ
Read Moreటిబెట్లో భూకంపం.. గంటల వ్యవధిలో మయన్మార్లో కూడా.. పరుగులు తీసిన జనం
తూర్పు ఆసియా దేశాలలో వరుస భూకంపాలు సంభవించాయి. , టిబెట్, మయన్మార్ దేశాలలో ఆదివారం (జులై 27) వెంట వెంటనే భూకంపాలు సంభవించాయి. భూ ప్రకంపనలతో
Read Moreపెద్దపులి దాడిలో లేగ దూడ మృతి.. మంచిర్యాల జిల్లా ప్రజలు జాగ్రత్త !
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఓ లేగ దూడపై దాడి చేయడంతో దూడ మృతి చెందింది. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మంచిర్యాల
Read Moreహైదరాబాద్ కుషాయిగూడలో మిస్సింగ్.. దుర్గం చెరువులో డెడ్ బాడీ
హైదరాబాద్ కుషాయిగూడలో అదృశ్యమైన వ్యక్తి బాడీ దుర్గం చెరువులో తేలడం కలకలం రేపింది. ఆదివారం (జులై 27) ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరు
Read Moreఅనిల్ అంబానీపై ED రైడ్స్ వేళ.. అమితాబ్ బచ్చన్ సంచలన పోస్ట్.. హాట్ టాపిక్గా మెగాస్టార్ ట్వీట్
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ కంపెనీలపై ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) రైడ్స్ చేస్తున్న వేళ.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పోస్ట్ సంచలనంగా మ
Read Moreఇంతకన్నా విడ్డూరం ఉంటుందా.. 14 వేల మంది పురుషులకు మహిళల స్కీమ్ డబ్బులు..
మహిళా స్కీమ్స్ ఎక్కడైన పురుషులకు అమలవుతాయా..? ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 14 వేల మంది అకౌంట్లలో నెల నెలా స్కీమ్ డబ్బులు జమ కావటం ఏంటి..? ఇప్పుడు మహా
Read MoreTCS ఉద్యోగులకు బిగ్ షాక్.. త్వరలో 12 వేల మందిని తొలగించే ప్లాన్ !
ఎప్పుడైతే AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎంటరైందో.. అప్పట్నుంచి సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్న టెకీలకు జాబ్ సెక్యూరిటీ లేకుండా పోయింది. మనిషి చేసే పన
Read Moreకాంగోలో మారణహోమం.. చర్చిపై ఉగ్రవాదుల దాడి.. 21 మంది మృతి
దేశమేదైతేనేం.. దేవుడి పేరున మారణహోమాలు జరుగుతూనే ఉన్నాయి. మత ద్వేషం.. మత మౌఢ్యంతో సాటి మనుషులను చంపుతూనే ఉన్నారు. ఎవరి మతం వారిదే.. ఎవరి సంస్కృతి వారి
Read Moreవాజ్పేయికి, మోదీకి పొంతనే లేదు.. కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులతో పోల్చుతూ కాంగ్రెస్ విమర్శలు
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలను కార్గిల్ యుద్ధ కాలం నాటి పరిస్థితులతో పోల్చుతూ బీజేపీపై తీవ్ర విమర్శలకు దిగారు కాంగ్రెస్ సీనియర్ న
Read More












