
v6 velugu
కాశ్మీర్లో లష్కరే తాయిబా టెర్రరిస్ట్ కాల్చివేత
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లో ఓ ఆర్మీ ఆఫీసర్ తో పాటు చాలా మంది మరణాలకు కారణమైన లష్కరే తాయిబా టెర్రరిస్టు
Read Moreకార్గో షిప్హైజాక్ కథ సుఖాంతం.. అసలేం జరిగిందంటే
15 మంది ఇండియన్లు సహా 21 మంది సురక్షితం గురువారం సాయంత్రం ‘ఎంవీ లిలా నార్
Read More‘పృథ్వీ’ పథకానికి రూ.4 వేల కోట్లు.. ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
న్యూఢిల్లీ : ఎర్త్ సైన్సెస్కు సంబంధించిన ‘పృథ్వి విజ్ఞాన్’ కార్యక్రమానికి రూ.4,797 కోట్లు కేటాయింపులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.&
Read More‘హిట్ అండ్ రన్’కు టెక్నాలజీ పరిష్కారం
కేంద్ర రవాణా శాఖ కీలక సూచన న్యూఢిల్లీ : యాక్సిడెంట్ (హిట్ అండ్ రన్) కేసుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన శిక్షలకు వ్యతిరేక
Read Moreబెంగాల్లో ఈడీ ఆఫీసర్లపై దాడి
వెహికల్స్ ధ్వంసం చేసిన టీఎంసీ సపోర్టర్స్ కోల్కతా : బెంగాల్
Read Moreశరద్ పవార్ మనుమడి కంపెనీల్లో ఈడీ రెయిడ్స్
న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ మనుమడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్కు చెం
Read More98కి చేరిన భూకంప మృతుల సంఖ్య.. 211మంది ఆచూకీపై సందిగ్ధత
సెంట్రలో జపాన్లో భారీ భూకంపం సంభవించిన ఐదు రోజుల తర్వాత, 98 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు దాదాపు 450మందికి గాయాలు
Read More20వేల టిక్కెట్లు రద్దు.. రైల్వేకు రూ.1.22 కోట్ల నష్టం.. ఆలస్యమే కారణం
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న చలిగాలుల పరిస్థితుల మధ్య దట్టమైన పొగమంచు అనేక రాష్ట్రాలను కప్పేస్తోంది. భారతీయ రైల్వే మొరాదాబాద్ డివిజన్ డిసెంబర్ 2023లో
Read Moreమునుగోడులో బెల్ట్షాపులు క్లోజ్.. నియోజకవర్గంలో 2 వేల దుకాణాలు బంద్
యాదాద్రి, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ అయ్యాయి. దాదాపు 2 వేల దుకాణాలు క్లోజ్ అయ్యాయి. తనను ఎమ్మెల్యేగా గెలి
Read Moreసీఎం అనుమతి లేకుండా మంత్రిని తొలగించలేం
సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీం తీర్పు న్యూఢిల్లీ : తమిళనాడు మంత్రి వి.సెంథిల్బాలాజీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓ కేసులో అరెస్ట్
Read Moreపట్టాలు తప్పిన రెండు కోచ్ లు.. సహాయక చర్యలు ముమ్మరం
రాజస్థాన్లోని కోటాలో జనవరి 5న సాయంత్రం భోపాల్కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు రెండు కోచ్లు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు. ప్రస
Read Moreరాజ్యసభ బరిలో స్వాతి మాలివాల్
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ ను నిలబెట్టిన ఆప్ న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా
Read Moreసొంత విమానంలో వెళ్తుండగా.. ఇద్దరు కూతుళ్లతో సహా నటుడు మృతి
అమెరికా నటుడు క్రిస్టియన్ ఆలివర్, అతని ఇద్దరు కుమార్తెలు తూర్పు కరేబియన్లోని ఒక చిన్న ద్వీపం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు సెయింట్
Read More