v6 velugu
విధుల్లో చేరడానికి వెళ్లి ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
ఇటీవలే సొంతూరు వచ్చి.. సెలవులు పూర్తి కావడంతో విధుల్లో చేరడానికి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి అదృశ్యం కావడం కడప జిల్లాలో కలకలం రేపింది. కలసపాడు (మం) ముదిరెడ్
Read Moreఐపీఎల్కు స్టార్టింగ్ ట్రబుల్! మే 17 నుంచి కొత్త షెడ్యూల్.. విదేశీ ఆటగాళ్ల రాకపై అనుమానాలు
=ఆపరేషన్ సింధూర్తో స్వదేశాలకు విదేశీ ఆటగాళ్లు = తిరిగి వచ్చేందుకు వెనుకంజ వేస్తున్న ప్లేయర్లు = మే 17 నుంచి తిరిగి ప్రారంభానికి బీసీసీఐ షెడ్యూల్ =
Read Moreకల్నల్ సోఫియా ఖురేషిపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు నాయకత్వం వహించిన వారిలో ఇద్దరు మహిళా కమాండర్లు కీలక పాత్ర పోషించారు. వింగ్ కమాండర్ వ్యోమికా
Read Moreబాలాపూర్లో దారుణం.. అనుమానంతో భార్యను చంపేసి భర్త పరార్..
ముచ్చటగా మూడు పదుల వయసులో.. ముగ్గురు పిల్లల సంతానంతో.. సంతోషంగా సాగాల్సిన ఓ వివాహిత జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చడ
Read Moreఅభయారణ్యంలో పులుల ఫైట్.. బ్రహ్మ పులిని చంపిన చోటామాట్కా టైగర్.. గతంలో కూడా రెండింటిని చంపేసింది
మనుషుల్లాగే జంతువులకు కూడా ప్రాదేశిక సరిహద్దులు ఉంటాయి. అంటే టెరిటోరియల్ బౌండరీస్. ఒక జంతువుకు సంబంధించిన బౌండరీ మరోటి దాటితే వాటి మధ్య ఘర్షణ జరుగుతూన
Read Moreహయత్నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ సీరియస్.. మారణాయుధాలతో దాడి చేస్తే కేసు పెట్టరా అంటూ ఫైర్
వివాదాస్పద భూమిలో మారణాయుధాలను చూసి అవాక్కయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బుధవారం (మే 14) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో పర్యటించిన
Read Moreమీ కూతురు ఉరేసుకుంది.. భార్య ఫ్యామిలీకి భర్త ఫోన్ .. హైదరాబాద్ ఎల్బీనగర్లో దారుణం
మూడు ముళ్ల బంధం ముచ్చటగా మూడేళ్లు కూడా సాఫీగా సాగలేదు. కలహాలతో, కలతలతో చివరికి ఆ కాపురం కూలిపోయింది. భార్య, భర్తల మధ్య ఉన్న గొడవలు, అత్తింటి వారి వేధి
Read Moreమంచిర్యాల జిల్లాలో మూడున్నర కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లాలో మూడున్నర కోట్ల రూపాయలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బుధవారం (మే 14) జిల్లా పర్యటనలో భాగంగా
Read MoreDSP పార్థసారథి ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా బుల్లెట్లు, వెపన్స్ సామాగ్రి లభ్యం
హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం (మే 13) హయత్ నగర్లోని
Read More11 మంది సైనికులే చనిపోయారంట.. ఆపరేషన్ సిందూర్పై పాకిస్తాన్ ప్రకటన
ఇస్లామాబాద్: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారత్ చేసిన వైమానిక దాడుల్లో 11 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని పాకిస్తాన్ దేశం ప్రకటించుకుంది
Read Moreయూరిక్ యాసిడ్ ఇంత డ్యామేజ్ చేస్తుందా..? మెడిసిన్ లేకుండా తగ్గించే చిట్కాలు.. ట్రై చేయండి..!
ఒక దశాబ్దం క్రితం.. అంటే పదేళ్లకు ముందు.. జనాలు అంతో ఇంతో శారీరక శ్రమ చేసేవాళ్లు.. ఎక్కువగా ఇంటి భోజనం తినేవాళ్లు. అప్పట్లో యూరిక్ యాసిడ్ సమస్య
Read Moreరూ.25 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన సూర్యాపేట డీఎస్పీ, సీఐ
ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కొరడా ఝుళిపిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారుల అంతు చూస్తున్నారు. లేటెస్ట్ గా సూర్యాపేట జిల్లా డీ
Read Moreసైన్యానికి నా సెల్యూట్.. సిందూర్ తుడిచేస్తే ఏం జరుగుతుందో పాక్కు చూపించారు.. : మోదీ
పహల్గాం ఉగ్రదాడితో భారత ఆడబిడ్డల నుదుట సిందూరాన్ని తుడిచేశారని.. సిందూరాన్ని తుడిచేస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్ కు మన సైన్యం చూపించిందని ప్రధాని మోదీ
Read More












