Warangal
ఢిల్లీకి చేరుకున్న మయన్మార్ సైబర్ బాధితులు.. అక్కడి నుంచి హైదరాబాద్కు తెలంగాణ వాసులు
న్యూఢిల్లీ, వెలుగు: మయన్మార్ లో సైబర్ ఫ్రాడ్ లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన బాధితులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. గురువారం అర్ధరాత్రి
Read Moreభూపాలపల్లిలో సుడిగాలి బీభత్సం.. వందల ఎకరాల్లో చెట్లు నేలమట్టం.. భారీగా పంట నష్టం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో సుడిగాలుల బీభత్సం సృష్టించాయి. లెంకలగడ్డలో ఒక్కసారిగా భారీ సుడిగాలులు వీచాయి. దీని ప్రభావంతో సుమారు కిల
Read Moreముంపు ప్రాంతాల్లో పర్యటన : కలెక్టర్ సత్యశారద
వరంగల్ సిటీ/ ఖిలా వరంగల్, వెలుగు : మొంథా తుఫాన్ దాటిగి మునిగిన ప్రాంతాల్లో సోమవారం వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, కలెక్టర్
Read Moreకరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మళ్లీ వర్షాలు.. కల్లాల్లో వడ్లు కాలువ పాలు
మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టాల నుంచి రైతులు కోలుకోకముందే మళ్లీ వర్షాలు కురవడం కలవరపెడుతోంది. మంగళవారం (నవంబర్ 04) తెల్లవారుజాము నుంచీ తెలంగాణలో వర్షాలు
Read Moreదెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్లు
జనగామ/ రాయపర్తి, వెలుగు: తుఫాన్ దాటికి నష్టపోయిన పంటలను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించారు. సోమవారం జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ బైక్పై కొడ
Read Moreకోతల ఖర్చులు డబుల్.. గోస పడుతున్న అన్నదాతలు
..టూ వీలర్ వరికోత మిషన్ స్థానంలో తప్పనిసరైన ఫోర్వీలర్ లేదా చైన్ మిషన్ గోస పడుతున్న అన్నదాతలు జనగామ, వెలుగు : మొంథా తుఫాన్ ర
Read Moreనకిరేకల్ నెల్లిబండ జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ జంక్షన్ దగ్గర నవంబర్ 2న ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న
Read Moreతుఫాన్తో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎకరాకు రూ.10 వేలు: సీఎం రేవంత్
ఇండ్లు మునిగిన వారికి 15 వేలు.. మృతుల కుటుంబాలకు 5 లక్షలు గ్రేటర్ వరంగల్లోని నాలాల కబ్జాల
Read Moreవరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన..
తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులపాటు భారీ వర్షాలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు వరంగల్ జిల్లాను ముం
Read Moreతుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఫస్ట్ ధాన్యం కొనండి: సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మోంథా తుఫాను వల్ల
Read Moreతెలంగాణలో మొంథా బీభత్సం..వరంగల్ లో అత్యధిక వర్షపాతం
తెలంగాణపై మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, నాగర్కర్నూల్, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, నల్గొండ, యాదాద్రి భువనగిర
Read Moreవరంగల్ ను ముంచిన మొంథా.. నీట మునిగిన 45 కాలనీలు, ఊర్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాపై మొంథా బీభత్సం సృష్టించింది. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది.  
Read Moreతెలంగాణలో మొంథా కల్లోలం..మునిగిన ఊర్లు,రాకపోకలు బంద్.. ఇవాళ(అక్టోబర్ 30) 8 జిల్లాలకు రెడ్ అలర్ట్
వణికిన వరంగల్, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, నాగర్కర్నూల్ జిల్లాలు పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు... హైదరాబాద్లో రోజంతా ముసురు సూర్యా
Read More












