YS Sharmila

ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. 3 వారాలు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు

తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఏదైనా సహ

Read More

పేపర్ల లీకేజీపై  పోరాడుదాం.. ఏప్రిల్ 17న షర్మిల 48 గంటల నిరాహార దీక్ష

  పేపర్ల లీకేజీపై  పోరాడుదాం.. 17న 48 గంటల నిరాహార దీక్ష: షర్మిల జాబులియ్యకుండా..  ఒక్కో ఊర్లో 6 బెల్ట్ షాపులు పెట్టిండు: అద్దం

Read More

కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది: రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారన్న ఆయన

Read More

హైకోర్టులో బండి పిటిషన్ పై విచారణ.. ఏప్రిల్ 21కి వాయిదా

పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేస్తూ హైకోర్ట

Read More

అఖిల పక్షాలన్నీ ఏకమైతేనే కేసీఆర్ మెడలు వంగుతాయి : షర్మిల

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల పక్షాన పోరాటం మొదలుపెట్టారు. అఖిల పక్షాలన్నీ ఏకమై ఉమ్మడిగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. దానికోస

Read More

సుప్రీంలో విచారణ నేపథ్యంలో 3 బిల్లులను ఆమోదించిన గవర్నర్

సుప్రీంలో తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై ఇయ్యాళ విచారణ జరగనున్న నేపథ్యంలో గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు బిల్లులకు ఆమోదం తెలిపార

Read More

ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి.. ప్రజా, యువజన, విద్యార్థి సంఘాలకు షర్మిల పిలుపు

హైదరాబాద్, వెలుగు : పీఆర్సీ కమిషన్ ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు

Read More

పదో తరగతి పేపర్ లీకేజీలో ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థికి ఊరట

పదో తరగతి హిందీ పరీక్షా పత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థికి ఊరట లభించింది. ఏప్రిల్ 10 నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేందుకు తెలంగ

Read More

ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌పై వైఎస్ షర్మిల ట్వీట్

ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ స్వాగతం పలుకుతోందంటూ వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. తొమ్మిదేండ్లు కావస

Read More

పదో తరగతి పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందే : వైఎస్ షర్మిల

పదో తరగతి పేపర్ లీక్ దోషులను శిక్షించాల్సిందేనని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. కానీ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ దర్యాప్తు

Read More

Tenth Paper Leak: బండి సంజయ్ బెయిల్ పిటిషన్‍ దాఖలు చేసుకోవచ్చన్న హైకోర్టు

పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఇటీవ

Read More

కలిసొచ్చే పార్టీలతో పోరాటం చేస్తం : షర్మిల

కలిసొచ్చే పార్టీలతో పోరాటం చేస్తం ఎవరు కలిసి రాకున్నా మా పోరాటం ఆగదు : షర్మిల హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల

Read More

బండి సంజయ్ పై పెట్టిన కేసులు ఇవే.. కుట్రదారుడిగా ఎఫ్​ఐఆర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. టెన్త్ పరీక్ష పేపర్లు తెలుగు, హిందీ లీకులకు కుట్ర చేశారనే అభియోగా

Read More