ఇంటర్ సిలబస్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు. 70శాతం సిలబస్ తోనే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని సర్కక్యులర్ జారీ చేసింది. కరోనా కారణంగా జూన్ లో మొదలుకావాల్సిన కాలేజీలు.. ఆలస్యంగా సెప్టెంబర్ లో ప్రారంభమయ్యాయి. దీంతో వందశాతం సిలబస్ తో కాకుండా 30 శాతం తగ్గించి.. 70శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఇంటర్ బోర్డు. ఎగ్జామ్స్ నిర్వహించే 70శాతం సిలబస్ తో పాటు.. తొలగించిన 30 శాతం సిలబస్ వివరాలను వెబ్ సైట్ లో పెట్టామని అధికారులు చెప్తున్నారు. అంతే కాకుండా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్స్ ను కూడా అందుబాటులో ఉంచింది ఇంటర్ బోర్డు.
సిలబస్ తగ్గిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం
- తెలంగాణం
- November 30, 2021
లేటెస్ట్
- ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సురభి జైన్ క్యాన్సర్తో మృతి
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఆరోజే..
- హనుమాన్ జయంతి స్పెషల్ 2024: ఆంజనేయుడిని జై భజరంగ భళి అని ఎందుకంటారో తెలుసా...
- ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది
- DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్
- 5 నెలల తర్వాత వర్షాలు..ఎంజాయ్ చేస్తున్న బెంగళూరు ప్రజలు
- నా కొడుకు చేసింది తప్పే.. చట్ట ప్రకారం శిక్షించాల్సిందే : ఫయాజ్ తల్లి ముంతాజ్
- భక్తులకు అభయహస్తం ....టోంకినీ అంజన్న..ముడుపుల హనుమాన్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
- 147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..
Most Read News
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం