
తెలంగాణం
బొగ్గు గనిలో ప్రమాదం. కార్మికుడు మృతి
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా లోని RK-5 బి సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. బొగ్గు గని పైకప్పు కూలి కందె రాములు అనే కార్మికుడు మృతి చెందా
Read Moreసర్వం సిద్ధం.. 8 గంటల నుంచి కౌంటింగ్
రాష్ట్రంలో ZPTC, ఎంపీటీసీ ఎలక్షన్ల ఫలితాలకు అంతా సిద్దమైంది. ఎనిమిది గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నానికి ట్రెండ్స్ తెలిసిపోనున్నాయి.
Read Moreపాస్ బుక్ లు ఇవ్వలేదని VRO ను బంధించిన గ్రామస్తులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబ్ పేటలో VRO ను బంధించారు గ్రామస్తులు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నాడని ఆగ్రహంతో గ్రామపంచాయితీ కార్య
Read Moreసిద్దిపేట జిల్లాలో వడదెబ్బతో 20 మంది అస్వస్థత
సిద్దిపేట జిల్లాలో వడదెబ్బతో 20 మంది అస్వస్థత చెందారు. బాధితులు గజ్వేల్ మండలం దీలల్పూర్ పరిధిలోని వడ్డర గ్రామంలో రాళ్లు కొట్టుకొని జీవనం సాగిస్తుంటారు
Read Moreబాసరలో భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం
రాష్ట్రంలో నకిలీ విత్తనాలు కలకలం సృష్టిస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసరలో ఇవాళ పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా నకిలీ విత్తనాలు పట
Read Moreరేపు జగిత్యాల,జయశంకర్ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన
సీఎం కేసీఆర్ రేపు జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షిస్తారు సీఎం. రేపు ఉదయం జగిత్యాల జిల్
Read Moreహైకోర్టులో తేల్చుకోండి..రవిప్రకాష్ కు సుప్రీం ఆదేశం
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై హై కోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించి
Read Moreరైతుబంధుకు నిధులు విడుదల
ఖరీఫ్ కు ముందే రైతుబంధు సాయం అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రైతుబంధుకు అవసరమైన 6వేల 900 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈసారి ఎ
Read Moreరైతు పట్టాను మార్చారు : రెవెన్యూ అధికారుల అవినీతి
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలో రెవెన్యూ అధికారుల అవినీతి బాగోతం బయటపడింది. సిరిపురం గ్రామంలోని ఓ రైతుకు చెందిన భూమి పట్టా తన బంధువుల పేరు
Read Moreపరిషత్ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం
పరిషత్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు కౌంటింగ్ జరుగుతుంది. అయితే మధ్యాహ్నానికి ట్రెండ్స్ తెలిసిపోతాయి.
Read Moreపాలకుల నిర్లక్ష్యంతో తెలుగు మూడో స్థానానికి: రేవంత్
దేశంలోనే ఎక్కవ మంది మాట్లాడే రెండో భాషగా ఉన్న తెలుగు పాలకుల నిర్లక్ష్యంతో మూడో స్థానానికి దిగజారిందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. హ
Read Moreగ్రూప్-2 వైట్నర్ వివాదంపై హైకోర్టు తీర్పు
గ్రూప్ 2 ఫలితాలకు అడ్డంకి తొలగిపోయింది. బబ్లింగ్, వైట్ నర్ అభ్యర్థులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక ప్రక్రియ కొనస
Read Moreసచ్చిపోయిందని పాడె కట్టారు…
ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్లు చనిపోయిందన్నారంటున్న కుటుంబీకులు ప్రాణముందని గుర్తించి మళ్లీ హాస్పిటల్ కు.. దుబయ్ నుంచి అంత్యక్రియలకు బయల్దేరిన కొడుకు
Read More