
తెలంగాణం
తెలంగాణ లోక్ సభ ఫలితాలపై ఇంట్రస్టింగ్ ఎగ్జిట్ పోల్స్
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించనుందని పలు జాతీయ మీడియా సంస్థలు తమ సర్వేలో వెల్లడించాయి. మొత్తం
Read Moreకారు పదహారు : లగడపాటి ఎగ్జిట్ పోల్
తిరుపతి: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరోసారి కారు జోరు కొనసాగనుందని మాజీ ఎంపీ లగడపాటి తెలిపారు. తిరుపతిలో ఈరోజు సాయంత్రం తన ఎన్నికల సర్వే వివరాల
Read Moreకాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు: సీఎం కేసీఆర్
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి 100కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సా
Read More3 ప్రాణాలకు రూ.30 లక్షలు : దమ్మపేటలో కిరాయి హంతకులు
ఖమ్మం: దమ్మపేట మండలంలో కిరాయి హంతకుల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. అశ్వారావు పేట నియోజక వర్గంలో గిరిజన సమస్యల పోరాటం చేస్తున్న సోడేం వెంకట్ అనే వ్యక
Read Moreసిద్దిపేటలో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి
సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. గాయాలైన ముగ్గర్ని గజ్వేల్ ఆస్పత్రికి తర
Read Moreనిప్పుల కొలిమిలా రాష్ట్రం.. 45 డిగ్రీల టెంపరేచర్
రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి. జనాలు బయటకు వెళ్ళాలన్నా బయపడుతున్నారు. వడగాలుల తీవ్రతకు జనం ఇంట్లోనే ఉండిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ కాలీగా మారాయి.
Read Moreగ్రూప్ 1,2 స్పెషల్.. రాష్ట్ర సగటు కమత విస్తీర్ణం ఎంత?
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 114.84 లక్ష హె-క్టా ర్లు. దీనిలో అటవీ భూమి 27.43లక్షల హెక్టా ర్లు (23.89 శాతం), సాగు భూమి 49.61 లక్షల హెక్టార్లు(43.2శాతం).
Read Moreకన్నెపల్లి పంప్ హౌజ్ ను పరిశీలించిన సీఎం కేసీఆర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంప్ హౌజ్ ను పరిశీలించారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం నుంచి నేరుగా కన్నెపల్లి వచ్చిన సీఎం…అధికారులతో కలిసి పంప్
Read More20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కు రాబందు
ప్రపంచ వ్యాప్తంగా రాబందుల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా ఒకప్పుడు హైదరాబాద్ లో వందల సంఖ్యలో కనిపించిన రాబందులు క్రమంగా అంతరించిపోయాయి. అయితే దాదాపు 20 ఏళ్
Read Moreసర్కారు నిర్ణయం: ఐదో విడత హరితహారంలో చింత మొక్కలు
జూలైలో ఐదో విడత హరితహారానికి రెడీ అవుతోంది ప్రభుత్వం.ఈసారి పెద్ద సంఖ్యలో చింత మొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.దీంతో ప్రతి జిల్లా క
Read Moreకాళేశ్వరంను మరో యాదాద్రిగా తీర్చిదిద్దుతా: కేసీఆర్
కాళేశ్వరంను రాష్ట్రంలోనే అధ్బుతమైన ఆలయంగా తీర్చిదిద్దుతానని అన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ ఉదయం కేసీఆర్ దంపతులు కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికా
Read Moreబ్యాచిలర్ కి రూ.5 లక్షలు.. పెళ్లైతే రూ.7.5 లక్షలు
మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో గత కొద్ది రోజులుగా ఎక్కువ మ్యారేజ్ లు జరుగుతున్నాయి. ముంపుకు గురయ్యే గ్రామాల్లో నిర్వాసితులకు పునరావాసం,ఉపాధి ప్యాకేజీ
Read Moreమిస్టరీ కేసుల ఛేదనలో క్లూస్ టీం కీరోల్
నేరం జరిగిన చోట పోలీసులు ముందుగా వెతికేది క్లూస్కోసమే. వారికి చిక్కకుండా ఉండేందుకు క్రిమినల్స్ పక్కా ప్లాన్ తో ఎస్కేప్ అవుతుంటారు. మర్డర్, కిడ్నాప్,
Read More