తెలంగాణం

భద్రాద్రిలో అడ్వంచర్ టూరిజం.. పూణే సంస్థతో కలిసి మూడు స్పాట్లు గుర్తింపు

డిసెంబర్ నాటికి ఒక్క చోటైనా ప్రారంభించేలా ప్లాన్​  తొలిదశలో కిన్నెరసాని వద్ద  జిప్​ లైన్ ఏర్పాటుకు అవకాశం భద్రాద్రి కొత్తగూడెం,

Read More

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి చేనులో గంజాయి సాగు.. ఇద్దరు అరెస్ట్

రూ. 4 లక్షల విలువైన 80 మొక్కలు స్వాధీనం నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ ​జిల్లాలో పత్తి చేనులో గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు అరెస్ట్ అయ్యారు. గంజా

Read More

కాళేశ్వరంతో రాష్ట్రానికి శాశ్వత నష్టం..బ్యారేజీ, డ్యామ్‌‌‌‌‌‌‌‌కు తేడా తెలవకుండా ప్రాజెక్టు కట్టారు

ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ, మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌  అన్నింటిలోనూ లోపాలు ఉన్నట్టు ఘోష్ కమిషన్ తేల్చిం

Read More

కేసీఆర్ తెచ్చిన చట్టాలే గుదిబండలైనయ్: సీఎం రేవంత్

50 శాతానికే రిజర్వేషన్లు పరిమితం చేసిన్రు: సీఎం రేవంత్​  బీఆర్ఎస్​ నేతలు చేసిన పాపాలను మేం కడుగుతున్నం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్లకు

Read More

వలస కూలీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ..తెలంగాణ ప్రభుత్వం ఎమ్మార్సీ సెంటర్లు ఏర్పాటు

పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌ కింద నారాయణపేట జిల్లా కోస్గి మండలం నిజామాబాద్‌‌ జిల్లా సిరికొండ మండలాలు ఎంపిక మారుమూల గ్రామ

Read More

నిర్మల్ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ లేనట్లే..

నిర్మల్ జిల్లాకు మరోసారి నిరాశ బోధన్ లో ఏర్పాటుకు సన్నాహాలు  భూ సేకరణ ప్రయత్నాల్లో ప్రీ యూనిక్ కంపెనీ జిల్లాలో ఇప్పటికే నిలిచిపోయిన ఫుడ్

Read More

ఖమ్మం జిల్లా చిన్యాతండాలో విషాదం..పాము కాటుతో రైతు మృతి

పెనుబల్లి, వెలుగు: పొలంలో పాముకాటు వేయడంతో రైతు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.  పెనుబల్లి మండలం చిన్యా తండాకు చెందిన రైతు మాలోత్ దేవిజ

Read More

గోదావరికి తగ్గని వరద..ఏటూరు నాగారం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

శ్రీరాంసాగర్​కు 3.50 లక్షల క్యూసెక్కుల వరద 39 గేట్లు ఎత్తి 2.78 లక్షల క్యూసెక్కులు విడుదల  పంటలను ముంచెత్తుతున్న నది బ్యాక్​ వాటర్​ ఎప్ప

Read More

బీసీ రిజర్వేషన్ల పెంపుకు లైన్ క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. బీసీలకు 42 శాతం కోటాకు మార్గం సుగమం

స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% కోటాకు మార్గం సుగమం బీసీ వర్గాలకు చరిత్రాత్మక విజయం: మంత్రి సీతక్క కాంగ్రెస్‌‌‌‌&

Read More

ఏడాదిన్నరలోనే ఆగమాగం కట్టిన్రు.. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నరు

కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్ట్​ను అసెంబ్లీలో పెట్టిన సర్కార్ 2017 డిసెంబర్ వరకూ ఫౌండేషన్ వేయనేలేదు.. 2019 జూన్ నాటికి బ్యారేజీలను ప్రారంభించేశా

Read More

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ

అవినీతిపరులందరిపైనా కఠిన చర్యలు తప్పవు ఊరు, పేరు, డిజైన్లు మార్చి కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నరు కేసీఆర్​ దోపిడీ దొంగగా మారి రాష్ట్రా

Read More

కాళేశ్వరం అవినీతిని బయటపెట్టేందుకే కమిషన్ వేశాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఆదివారం(ఆగస్టు31) జరిగిన అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై వాడీవేడిగా చర్చ జరిగింది.కాళేశ్వరం అవినీతిని బయటపెట్టేందుకే కమిషన్ వేశామని

Read More

కాళేశ్వరంపై ప్రభుత్వం ఏం చేయనుందో చెప్పాలి : అక్బరుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్: కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో సీరియస్ చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవినీతి జరిగింది..లక్షల కోట్ల ప్

Read More