తెలంగాణం

తొలిగిన రైలింగ్.. తప్పిన ట్రాఫిక్ తిప్పలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: మధురానగర్​లో రహదారి మధ్యలో ఉన్న రైలింగ్​ను హైడ్రా అధికారులు తొలగించారు.  గతంలో ఈ ప్రాంతంలో ఓపెన్​గా ఉన్న వరద నీటి కాలువను

Read More

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 విస్తరణ

విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు పనులు  రూ.150 కోట్లతో  టెండర్లు పిలిచిన బల్దియా ఈ నెల 16 వరకు బిడ్ల స్వీకరణ

Read More

స్కూళ్లల్లో యోగా తప్పనిసరి చెయ్యాలి : మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

యోగాతో విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతది కేంద్ర విద్యాశాఖ మంత్రిధర్మేంద్ర ప్రధాన్  వికారాబాద్​, వెలుగు: దేశంలో ఎటువంటి మార్

Read More

కాళేశ్వరానికి చీఫ్ ఇంజనీర్ కేసీఆరే..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అక్రమాలపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం

Read More

మంత్రుల్లో ఎంత మంది బీసీలున్నరు: పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్​పై సభలో చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రుల్లో ఎంత

Read More

ఉత్తరాదిని ముంచెత్తిన వాన.. ఉప్పొంగిన నదులు.. కాలువలు..

ఢిల్లీలో డేంజర్ లెవెల్ మార్కును దాటిన యమున .. హిమాచల్​లో ఇప్పటి వరకు 320 మంది మృతి న్యూఢిల్లీ: ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు రాష

Read More

హైదరాబాద్కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి..స్వాగతం పలికిన కాంగ్రెస్ ఎంపీలు

హైదరాబాద్, వెలుగు: ఇండియా కూటమి అభ్యర్థిగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీచేస్తున్న జస్టిస్  సుదర్శన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్  చేరుకు

Read More

ఇక 50 శాతం రిజర్వేషన్లే లక్ష్యం : రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

బీసీలకు ప్రత్యేక శాఖ ఉండాలి: దత్తాత్రేయ 42 శాతం రిజర్వేషన్లపై ఏకగ్రీవ తీర్మానం మంచి పరిణామం: నారాయణ బషీర్​బాగ్, వెలుగు: స్థానిక సంస్థల్లో రి

Read More

ప్రజలకు రాహుల్ సారీ చెప్పాలి ..బీజేపీ మహిళా మోర్చా డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్  నేతలు ఆ పార్టీ ఎంపీ రాహుల్  గాంధీ ముందే అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే ప్రజలకు

Read More

6న బడా గణేశ్ నిమజ్జనం

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపై ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 6న విశ్వశాంతి మహా గణపతిని నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించింది.

Read More

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రజలకు చెప్పండి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

పీసీసీ, డీసీసీ నేతలతో జూమ్మీటింగ్​లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ చేస్తున్న కృషిని ప్రజల్లోక

Read More

బాలాపూర్లో ఇసుకేస్తె రాలనంత జనం

ఎల్బీనగర్, వెలుగు: బాలాపూర్ గణనాథుడి దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఏటా లడ్డూ వేలం పాట సమయంలో వచ్చే భక్తుల కంటే 10 రేట్ల మంది భక్తులు

Read More

మహాగణపతికి జన నీరాజనం.. సెలవు రోజు కావడంతో పోటెత్తిన భక్తులు

సెలవు రోజు కావడంతో పోటెత్తిన భక్తులు     నిమజ్జనాలతో సందడిగా ట్యాంక్​బండ్​ పరిసరాలు హైదరాబాద్ సిటీ, వెలుగు :  ట్యాంక్ బం

Read More