తెలంగాణం

వైజాగ్ టు మహారాష్ట్ర.. వయా సికింద్రాబాద్ .. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

18.8 కిలోల గంజాయి సీజ్ పద్మారావునగర్, వెలుగు: వైజాగ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రలోని మన్మాడ్​కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు పట్టుబడ్డా

Read More

మంచిర్యాల జిల్లాలో గుండెపోటుతో ట్రైనీ జవాన్ మృతి

జైపూర్(భీమారం) : మంచిర్యాల జిల్లాలో గుండెపోటుతో ట్రైనీ జవాన్ చనిపోయాడు.  భీమారం మండల కేంద్రంలోని ఓల్డ్ వాటర్ ట్యాంక్ ఏరియాకు చెందిన రామల్ల కళ, -గ

Read More

ఏ ప్రాతిపదికన గ్రూప్‌‌‌‌1 మెయిన్స్‌‌‌‌ పేపర్లు దిద్దుతున్నరు?

తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నయ్‌‌‌‌.. వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: గ్ర

Read More

సివిల్ సప్లయ్స్​ కార్పొరేషన్‌‌‌‌‌‌కు అంతర్జాతీయ గుర్తింపు

సన్నబియ్యం పంపిణీలో ఉత్తమ సేవలకుగాను ఐఎస్‌‌‌‌ఓ సర్టిఫికెట్ హైదరాబాద్, వెలుగు: ప్రజా పంపిణీ వ్యవస్థలో అత్యుత్తమ సేవలకుగాను

Read More

ప్రాణం తీసిన వాటర్​ ట్యాంకర్ .. స్కూటీని వెనుక నుంచి ఢీకొనడంతో వ్యక్తి మృతి

21 రోజుల కింద తండ్రి..  ఇప్పుడు కొడుకు మృతితో తీవ్ర విషాదం మియాపూర్, వెలుగు: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వాటర్ ​ట్యాంకర్ ​ఢీ

Read More

పుష్కర ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి.. గోదావరిని క్లీన్‌‌గా ఉంచాలి.. మంత్రి శ్రీధర్‌‌ బాబు సూచన

భూపాలపల్లి రూరల్, వెలుగు : సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో గోదావరిలో వ్యర్థాలను తొలగించి నీటిని క్లీన్‌‌గా ఉంచాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ

Read More

9 నుంచి యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు బంద్

యాదగిరిగుట్ట, వెలుగు : నారసింహుడి జయంతి ఉత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబు అవుతోంది. మే 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆఫ

Read More

పెద్దనాగారంలో గుండెపోటుతో సీనియర్ ఏఎన్ఎం మృతి

మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారం హెల్త్ సెంటర్ లో ఘటన నర్సింహులపేట, వెలుగు: డ్యూటీలో గుండెపోటుతో సీనియర్ ఏఎన్ఎం చనిపోయింది. మహబూబాబాద్ జిల్లా మరి

Read More

రాయల్ ఎన్ ఫీల్డ్, పల్సర్ బైక్ లే టార్గెట్ .. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

నిందితుల వద్ద 14 బైక్​లు స్వాధీనం  మీడియాకు వివరాలు వెల్లడించిన  నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్   నల్గొండ అర్బన్, వెలుగు :

Read More

సింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నో

వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జికి ఆదేశం   గ్రూప్‌‌‌‌ 1 కేసులో టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్‌&zw

Read More

చింతల పాలెంలో భూ భారతి సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం

మేళ్లచెరువు (చింతలపాలెం):  భూ భారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన  సూర్యాపేట జిల్లాలో జరి గింది. బుధవారం చింతలపాలెం మండల కేం

Read More

నిరుపేదలకు రూ.1,070 కోట్ల సాయం అందించాం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి, వెలుగు: రాష్ట్రంలోని నిరుపేదలకు వైద్య సహాయం కోసం సీఎంఆర్​ఎఫ్​ కింద ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రూ.1,070 కోట్ల ఆర్థికసహాయం అందించామని మంత

Read More

అశ్వారావుపేటలో  ఇందిరమ్మ చెరువు బాట

అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట మండలంలో ఇందిరమ్మ చెరువు బాట కార్యక్రమంలో భాగంగా నారం వారి గూడెం నరసింహసాగర్ అలుగు, మద్ది కొండ కోడిసేలవాగు చెరువు అ

Read More