
తెలంగాణం
వైజాగ్ టు మహారాష్ట్ర.. వయా సికింద్రాబాద్ .. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
18.8 కిలోల గంజాయి సీజ్ పద్మారావునగర్, వెలుగు: వైజాగ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రలోని మన్మాడ్కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు పట్టుబడ్డా
Read Moreమంచిర్యాల జిల్లాలో గుండెపోటుతో ట్రైనీ జవాన్ మృతి
జైపూర్(భీమారం) : మంచిర్యాల జిల్లాలో గుండెపోటుతో ట్రైనీ జవాన్ చనిపోయాడు. భీమారం మండల కేంద్రంలోని ఓల్డ్ వాటర్ ట్యాంక్ ఏరియాకు చెందిన రామల్ల కళ, -గ
Read Moreఏ ప్రాతిపదికన గ్రూప్1 మెయిన్స్ పేపర్లు దిద్దుతున్నరు?
తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నయ్.. వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: గ్ర
Read Moreసివిల్ సప్లయ్స్ కార్పొరేషన్కు అంతర్జాతీయ గుర్తింపు
సన్నబియ్యం పంపిణీలో ఉత్తమ సేవలకుగాను ఐఎస్ఓ సర్టిఫికెట్ హైదరాబాద్, వెలుగు: ప్రజా పంపిణీ వ్యవస్థలో అత్యుత్తమ సేవలకుగాను
Read Moreప్రాణం తీసిన వాటర్ ట్యాంకర్ .. స్కూటీని వెనుక నుంచి ఢీకొనడంతో వ్యక్తి మృతి
21 రోజుల కింద తండ్రి.. ఇప్పుడు కొడుకు మృతితో తీవ్ర విషాదం మియాపూర్, వెలుగు: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వాటర్ ట్యాంకర్ ఢీ
Read Moreపుష్కర ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి.. గోదావరిని క్లీన్గా ఉంచాలి.. మంత్రి శ్రీధర్ బాబు సూచన
భూపాలపల్లి రూరల్, వెలుగు : సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో గోదావరిలో వ్యర్థాలను తొలగించి నీటిని క్లీన్గా ఉంచాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ
Read More9 నుంచి యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు బంద్
యాదగిరిగుట్ట, వెలుగు : నారసింహుడి జయంతి ఉత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబు అవుతోంది. మే 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆఫ
Read Moreపెద్దనాగారంలో గుండెపోటుతో సీనియర్ ఏఎన్ఎం మృతి
మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారం హెల్త్ సెంటర్ లో ఘటన నర్సింహులపేట, వెలుగు: డ్యూటీలో గుండెపోటుతో సీనియర్ ఏఎన్ఎం చనిపోయింది. మహబూబాబాద్ జిల్లా మరి
Read Moreరాయల్ ఎన్ ఫీల్డ్, పల్సర్ బైక్ లే టార్గెట్ .. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిందితుల వద్ద 14 బైక్లు స్వాధీనం మీడియాకు వివరాలు వెల్లడించిన నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్గొండ అర్బన్, వెలుగు :
Read Moreసింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నో
వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జికి ఆదేశం గ్రూప్ 1 కేసులో టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్&zw
Read Moreచింతల పాలెంలో భూ భారతి సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం
మేళ్లచెరువు (చింతలపాలెం): భూ భారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరి గింది. బుధవారం చింతలపాలెం మండల కేం
Read Moreనిరుపేదలకు రూ.1,070 కోట్ల సాయం అందించాం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కూసుమంచి, వెలుగు: రాష్ట్రంలోని నిరుపేదలకు వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్ కింద ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రూ.1,070 కోట్ల ఆర్థికసహాయం అందించామని మంత
Read Moreఅశ్వారావుపేటలో ఇందిరమ్మ చెరువు బాట
అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట మండలంలో ఇందిరమ్మ చెరువు బాట కార్యక్రమంలో భాగంగా నారం వారి గూడెం నరసింహసాగర్ అలుగు, మద్ది కొండ కోడిసేలవాగు చెరువు అ
Read More