
తెలంగాణం
ప్రజలకు రాహుల్ సారీ చెప్పాలి ..బీజేపీ మహిళా మోర్చా డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ముందే అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే ప్రజలకు
Read More6న బడా గణేశ్ నిమజ్జనం
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపై ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 6న విశ్వశాంతి మహా గణపతిని నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించింది.
Read Moreబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధిని ప్రజలకు చెప్పండి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
పీసీసీ, డీసీసీ నేతలతో జూమ్మీటింగ్లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ చేస్తున్న కృషిని ప్రజల్లోక
Read Moreబాలాపూర్లో ఇసుకేస్తె రాలనంత జనం
ఎల్బీనగర్, వెలుగు: బాలాపూర్ గణనాథుడి దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఏటా లడ్డూ వేలం పాట సమయంలో వచ్చే భక్తుల కంటే 10 రేట్ల మంది భక్తులు
Read Moreమహాగణపతికి జన నీరాజనం.. సెలవు రోజు కావడంతో పోటెత్తిన భక్తులు
సెలవు రోజు కావడంతో పోటెత్తిన భక్తులు నిమజ్జనాలతో సందడిగా ట్యాంక్బండ్ పరిసరాలు హైదరాబాద్ సిటీ, వెలుగు : ట్యాంక్ బం
Read Moreప్రాణం తీసిన పావెకరం పంచాదీ..దాయాదుల మధ్యభూ వివాదం
గొడ్డలితో నరికి ఒకరి హత్య మరొకరి పరిస్థితి విషమం, పలువురికి తీవ్ర గాయాలు రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో ఘటన ఇబ్రహీంపట్నం, వెలుగు:దాయాదుల మ
Read Moreవరద బాధితులకు బీజేపీ ఎంపీల సాయం..ఎంపీ లాడ్స్ నుంచి రూ.80 లక్షలు ఇస్తామని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు బీజేపీ ఎంపీలు తక్షణ సహాయం ప్రకటించారు. రాష్ట్రంలోని ఆ
Read Moreఘనంగా శ్రీరాధాష్టమి వేడుకలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఆదివారం శ్రీరాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు
Read Moreబోరబండలో ప్రధాని మన్ కీ బాత్
జూబ్లీహిల్స్, వెలుగు: పరిశుభ్రతతోనే ఆరో గ్యం మెరుగువుతందని, బస్తీలు, నగరాలను శుభ్రంగా ఉంచాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. ఆదివారం బోరబండ డివి
Read Moreగణేశుడి మండపం దగ్గర రక్తదానం
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం డివిజన్ సంజయ్గాంధీ నగర్లో గణేశ్మహరాజ్ అసోసియేషన్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్
Read Moreకుమారులను కాపాడారని పోలీసులకు సన్మానం
జీడిమెట్ల, వెలుగు: పోలీసులు సకాలంలో స్పందించడం వల్ల ఇద్దరు యువకుల ప్రాణాలు నిలిచాయి. దీంతో బాధితుల తండ్రులు వారిని సత్కరించాడు. వివరాల్లోకి వెళ్తే.. జ
Read Moreసంచార జాతుల అభివృద్ధికి కృషి చేస్తా : బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్
ఓయూ, వెలుగు: సంచార జాతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, అభివృద్ధికి కృషి చేస్తానని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. సంచార జాతుల విము
Read Moreనిమ్స్లో చిన్నారులకు..ఉచితంగా గుండె ఆపరేషన్లు
నేటి నుంచి వైద్య శిబిరం హైదరాబాద్, వెలుగు: నిమ్స్లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నట్లు డైరెక్ట
Read More