తెలంగాణం

కవల సోదరుల్లో మరొకరు మృతి.. ఇంట్లో గ్యాస్ లీకైన ఘటనలో ముగ్గురికి చేరిన మృతులు

తల్లాడ వెలుగు‌‌: గ్యాస్ లీకైన ఘటనలో చికిత్సపొందుతూ మరో బాలుడు చనిపోయాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో గుత్తికొండ వినోద్ కుమార్, రే

Read More

గ్రూప్ 1 రద్దు చేయండి : బండి సంజయ్

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్  అభ్యర్థుల సందేహాలు తీర్చాలని టీజీపీఎస్సీ చైర్మన్‌‌‌‌కు లేఖ 

Read More

సూర్యాపేట కాంగ్రెస్‌‌ మీటింగ్‌‌లో గొడవ..

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్‌‌ విస్తృతస్థాయి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందు

Read More

త్రీవ్ర విషాదం : టెన్త్ లో స్కూల్ ఫస్ట్ .. అనారోగ్యంతో స్టూడెంట్ మృతి

గత నెల 17న చికిత్సపొందుతూ చనిపోయిన విద్యార్థిని   రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లాపూర్ లో విషాదకర ఘటన బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్

Read More

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ విభాగంలో కొత్త పరికరాలు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ఫిజియోథెరపీ డిపార్ట్ మెంట్  కొత్త పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఓపీ భవనంలో రెనోవేషన్ ​చే

Read More

గజ్వేల్​ ఈఎన్సీ హరిరాం సస్పెన్షన్

కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ అధికారుల పిటిషన్ హైదరాబాద్, వెలుగు: గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరాంను ప్రభుత్వం సస్పెండ్​ చేసింది. కాళేశ్వరం ప్రాజెక

Read More

సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే.రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం మధ్యాహ్నం 2.20 గంటలకు పదవీ విరమణ చేసిన శాంతి క

Read More

గరిడేపల్లి మండలంలో బాలికపై లైంగిక దాడికి యత్నం.. యువకుడిపై కేసు

గరిడేపల్లి, వెలుగు: బాలికపై లైంగికదాడికి యత్నించిన యువకుడిపై కేసు నమోదైన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.  పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం..

Read More

హైదరాబాద్ కమిషనరేట్​ పరిధిలో146 మంది ఇన్‌‌స్పెక్టర్ల బదిలీ

పలు పోలీస్​ స్టేషన్ల పేర్లు మార్పు  సిటీ కమిషనరేట్ రీ ఆర్గనైజేషన్​లో భాగంగానే.. మార్పులతో 72కు చేరిన లా అండ్ ఆర్డర్‌‌ పీఎస్​లు&n

Read More

రిటైర్డ్​ ఆఫీసర్లకు పోస్టింగ్​లు

సీఎం ముఖ్యకార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్​ శ్రీనివాసరాజు కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్​గా కమలాసన్ రెడ్డి రిటైర్ అయిన సీఎస్​కు ఎంసీహెచ్​ఆర్డీ వైస

Read More

ఏఎంఆర్‌‌పీ కెనాల్‌‌ లైనింగ్‌‌కు రూ.442 కోట్లు.. ఇరిగేషన్‌‌ శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్/నల్గొండ, వెలుగు : ఎస్‌‌ఎల్‌‌బీసీ మెయిన్‌‌ కెనాల్‌‌ లైనింగ్‌‌ పనులకు ప్రభుత్వం రూ. 442 కోట్

Read More

పడిపోతున్న మిర్చి ధర.. రూ.12,850కి చేరిన క్వింటాల్‌‌ మిర్చి

ఖమ్మం టౌన్, వెలుగు : మిర్చి రోజురోజుకు పతనమవుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో క్వింటాల్‌‌ రూ.20 వేలు పలికిన మిర్చి క్రమంగా తగ్గుతూ రూ. 13 వేలకు చేర

Read More

‘ఆపరేషన్‌‌ కగార్‌‌’ను నిలిపివేయాలి.. ఆదివాసీ, గిరిజన, ప్రజాసంఘాల నిరసన

ములుగు/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : తెలంగాణ, చత్తీస్‌‌గఢ్‌‌ బార్డర్‌‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌

Read More