
తెలంగాణం
కవల సోదరుల్లో మరొకరు మృతి.. ఇంట్లో గ్యాస్ లీకైన ఘటనలో ముగ్గురికి చేరిన మృతులు
తల్లాడ వెలుగు: గ్యాస్ లీకైన ఘటనలో చికిత్సపొందుతూ మరో బాలుడు చనిపోయాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో గుత్తికొండ వినోద్ కుమార్, రే
Read Moreగ్రూప్ 1 రద్దు చేయండి : బండి సంజయ్
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ అభ్యర్థుల సందేహాలు తీర్చాలని టీజీపీఎస్సీ చైర్మన్కు లేఖ
Read Moreసూర్యాపేట కాంగ్రెస్ మీటింగ్లో గొడవ..
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందు
Read Moreత్రీవ్ర విషాదం : టెన్త్ లో స్కూల్ ఫస్ట్ .. అనారోగ్యంతో స్టూడెంట్ మృతి
గత నెల 17న చికిత్సపొందుతూ చనిపోయిన విద్యార్థిని రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లాపూర్ లో విషాదకర ఘటన బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్
Read Moreసికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ విభాగంలో కొత్త పరికరాలు
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ఫిజియోథెరపీ డిపార్ట్ మెంట్ కొత్త పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఓపీ భవనంలో రెనోవేషన్ చే
Read Moreగజ్వేల్ ఈఎన్సీ హరిరాం సస్పెన్షన్
కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ అధికారుల పిటిషన్ హైదరాబాద్, వెలుగు: గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరాంను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక
Read Moreసీఎస్గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే.రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం మధ్యాహ్నం 2.20 గంటలకు పదవీ విరమణ చేసిన శాంతి క
Read Moreగరిడేపల్లి మండలంలో బాలికపై లైంగిక దాడికి యత్నం.. యువకుడిపై కేసు
గరిడేపల్లి, వెలుగు: బాలికపై లైంగికదాడికి యత్నించిన యువకుడిపై కేసు నమోదైన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం..
Read Moreహైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో146 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
పలు పోలీస్ స్టేషన్ల పేర్లు మార్పు సిటీ కమిషనరేట్ రీ ఆర్గనైజేషన్లో భాగంగానే.. మార్పులతో 72కు చేరిన లా అండ్ ఆర్డర్ పీఎస్లు&n
Read Moreరిటైర్డ్ ఆఫీసర్లకు పోస్టింగ్లు
సీఎం ముఖ్యకార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాసరాజు కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి రిటైర్ అయిన సీఎస్కు ఎంసీహెచ్ఆర్డీ వైస
Read Moreఏఎంఆర్పీ కెనాల్ లైనింగ్కు రూ.442 కోట్లు.. ఇరిగేషన్ శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్/నల్గొండ, వెలుగు : ఎస్ఎల్బీసీ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులకు ప్రభుత్వం రూ. 442 కోట్
Read Moreపడిపోతున్న మిర్చి ధర.. రూ.12,850కి చేరిన క్వింటాల్ మిర్చి
ఖమ్మం టౌన్, వెలుగు : మిర్చి రోజురోజుకు పతనమవుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో క్వింటాల్ రూ.20 వేలు పలికిన మిర్చి క్రమంగా తగ్గుతూ రూ. 13 వేలకు చేర
Read More‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలి.. ఆదివాసీ, గిరిజన, ప్రజాసంఘాల నిరసన
ములుగు/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : తెలంగాణ, చత్తీస్గఢ్ బార్డర్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్
Read More