తెలంగాణం
జయశంకర్ భూపాలపల్లి: ఎక్కువ రేటుకు విక్రయిస్తే సీరియస్ యాక్షన్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జిల్లాలో రైతులకు కావాల్సిన యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు.
Read Moreఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఏఈ నివాసంలో రూ. 32 లక్షల క్యాష్ సీజ్ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలో మున్సిపల్ ఏఈ సతీశ్ను ఏసీబీ అధికారులు పట్ట
Read Moreజులై15న పాలమూరులో సీఎం పర్యటన..దివిటిపల్లిలో సెల్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం
కొత్తకోటలో గర్ల్స్ స్కూల్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్/వనపర్తి, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉమ్మడి
Read Moreపరిస్థితులకు అనుగుణంగా పంట సాగు చేయాలి..‘రైతు నేస్తం’లో రైతులకు మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్, వెలుగు: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలు సాగు చేయాలన
Read Moreఖమ్మంలో ‘హరిత భవన్’ కోసం ప్రతిపాదనలు
ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో రూ.40 కోట్లతో ‘హరిత భవన్’ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మంగళవారం హైదరాబాద్&zw
Read Moreమున్నేరు పరిరక్షణ గోడ నిర్మాణ పనులు స్పీడప్ చేయాలి : ఖమ్మం కలెక్టర్ దివాకర
ఖమ్మం టౌన్/ కూసుమంచి, వెలుగు : మున్నేరు పరిరక్షణ గోడ నిర్మాణ పనులు స్పీడప్ చేసి, భూసేకరణ, డ్రైనేజీ, లేఅవుట్ అభివృద్ధి, తదితర అంశాలను నిర్దిష్ట గడువుల
Read Moreఏజెన్సీల్లో దూరాన్ని బట్టి దవాఖానలు..గిరిజన ప్రాంతాలకు కొత్త వైద్య పాలసీ: మంత్రి దామోదర
ఐటీడీఏ దవాఖానల్లో దశలవారీగా సీటీ స్కాన్ సేవలు అన్ని పీహెచ్సీల్లో జనరేటర్లు.. ప్రతి మండలానికి అంబులెన్స్ కొత్తగా 4 డయాలస
Read Moreపెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి : ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
ములుగు, వెలుగు : జిల్లాలో నేరాల నియంత్రణలో పోలీసు ఆఫీసర్లు రాజీపడొద్దని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూ
Read Moreమానేరులో పేలుళ్లు.. ఇండ్లకు బీటలు .. రివర్ ఫ్రంట్ పనుల్లో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ వాడకం
పేలుళ్లు ధాటికి బీటలు వారుతున్న ఇండ్లు, పగులుతున్న అద్దాలు ఎల్ఎండీ గేట్ల సమీపంలోనూ బ్లాస్టింగ్స్ డ్యామ్ సేఫ్టీపై అనుమానాలు కంట్రోల్డ్ బ్లాస్ట
Read Moreటెండర్ ధాన్యం పైసలు ఇయ్యట్లే!..2022–23 యాసంగి వడ్లు 16,31,439 టన్నులు పెండింగ్
1,572 మంది మిల్లర్ల నుంచి రూ.3,847.38 కోట్లు రాలేదు ఇటీవల వసూలైంది రూ.40.20 కోట్లు మాత్రమే రూ.558.93 కోట్ల వేలం ధాన్యం బాకీలతో సూర్యాపేట జిల్లా
Read Moreమహిళలు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా మారాలి : పోలీస్ కమిషనర్ బి.సుమతి
పద్మారావునగర్/ఎల్బీనగర్, వెలుగు: మహిళలు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా మారాలని, అప్పుడే నేరాలను సకాలంలో గుర్తించడంతోపాటు, పిల్లల భద్రతను పటిష్ఠం చేయడం
Read Moreతెలంగాణలో నాలుగు ఆధునిక గోశాలలు ఏర్పాటు : టీజీఎల్డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు ఆధునిక గోశాలల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ (టీజీఎల్డీఏ) చైర్మన
Read Moreపెద్దపల్లి ఎయిర్ పోర్టును పక్కన పెట్టడం అన్యాయం.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ అసంతృప్తి
ఎయిర్ పోర్ట్, ఈఎస్ఐ ఆస్పత్రి సాధించేవరకు పోరాడుతానని ప్రకటన పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి విమానాశ్రయ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయడంపై ఎంప
Read More












