
తెలంగాణం
కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలి : జడ్జి పుల్ల కార్తీక్
హై కోర్టు జడ్జి పుల్ల కార్తీక్ సిద్దిపేట, వెలుగు: కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని హైకోర్ట్ జడ్జి పుల్ల కార్తీక్ సూచించారు. శనివార
Read Moreభూసేకరణలో నిబంధనలు పాటించాలి
కలెక్టర్లతో సమీక్షలో సింగరేణి డైరెక్టర్ జైపూర్, వెలుగు: సింగరేణి పరిధిలో భూసేకరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలని సింగరేణి డైరెక్టర
Read Moreపొక్సో చట్టంపై అవగాహన కల్పించాలి : అనిల్కుమార్ జూకంటి
హైకోర్టు జడ్జి అనిల్కుమార్ జూకంటి వనపర్తి, వెలుగు: చిన్నపిల్లల రక్షణ, భవిష్యత్తు కోసం ఏర్పాటుచేసిన పొక్సో చట్టంపై విస్తృతంగా అవగాహన కల
Read Moreస్టేట్ లెవల్ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
కోల్బెల్ట్, వెలుగు: బాలబాలికలు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి పతకాలు సాధించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్అసోసియేషన్ప్రధాన కార్యదర్శి క
Read Moreస్టేడియం అభివృద్ధికి రూ.16 కోట్లు మంజూరు : ఏపీ జితేందర్ రెడ్డి
రాష్ట్ర క్రీడల సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం అభివృద్ధికి రూ.16
Read Moreశారీరక ఆరోగ్యం భవిష్యత్ను నిర్ణయిస్తుంది
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: విద్యార్థులకు విద్యతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం ముఖ్యమని, అది భవిష్యత్ను నిర్ణయిస్తుం దని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
Read Moreమందమర్రి ఏరియా జీఎంగా రాధాకృష్ణ
సింగరేణిలో పలువురు జీఎంల బదిలీ కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి కొత్త జీఎంగా ఎన్.రాధాకృష్ణను నియమిస్తూ యాజమాన్యం శనివారం ఆదే
Read Moreవరదల దృష్ట్యా పకడ్బందీ రక్షణ చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్
కలెక్టర్ కుమార్ దీపక్ నస్పూర్, వెలుగు: భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ప్రజల రక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ ద
Read Moreఖైరతాబాద్ బడా గణేష్ అప్ డేట్: ఐదవ రోజు పెరిగిన రద్దీ... భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లు..
హైదరాబాద్ కా షాన్ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఐదవ రోజు భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ( ఆగస్టు 31 ) ఉదయం గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ సె
Read Moreఅసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ సమర్ప
Read Moreవరద బాధిత ప్రాంతాలకు సహాయంపై సీఎం స్పందన భేష్ : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
కామారెడ్డి జిల్లాలో వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆరు దశాబ్దాలుగా లేని వరదలు ఈసారి కామారెడ్డి,
Read Moreబీఆర్ఎస్ ఆదేశాల మేరకే ఎమ్మెల్యే గంగుల సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ( ఆగస్టు 31) కొనసాగుతున్నాయి. ఈ సభలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆ పార్టీ ఆదేశాల ప్రకారమ
Read Moreయాదగిరిగుట్ట ఈఓగా వెంకట్రావు
హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానం, శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్కల్చరల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) గా సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకట
Read More