
తెలంగాణం
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో146 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
పలు పోలీస్ స్టేషన్ల పేర్లు మార్పు సిటీ కమిషనరేట్ రీ ఆర్గనైజేషన్లో భాగంగానే.. మార్పులతో 72కు చేరిన లా అండ్ ఆర్డర్ పీఎస్లు&n
Read Moreరిటైర్డ్ ఆఫీసర్లకు పోస్టింగ్లు
సీఎం ముఖ్యకార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాసరాజు కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి రిటైర్ అయిన సీఎస్కు ఎంసీహెచ్ఆర్డీ వైస
Read Moreఏఎంఆర్పీ కెనాల్ లైనింగ్కు రూ.442 కోట్లు.. ఇరిగేషన్ శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్/నల్గొండ, వెలుగు : ఎస్ఎల్బీసీ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులకు ప్రభుత్వం రూ. 442 కోట్
Read Moreపడిపోతున్న మిర్చి ధర.. రూ.12,850కి చేరిన క్వింటాల్ మిర్చి
ఖమ్మం టౌన్, వెలుగు : మిర్చి రోజురోజుకు పతనమవుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో క్వింటాల్ రూ.20 వేలు పలికిన మిర్చి క్రమంగా తగ్గుతూ రూ. 13 వేలకు చేర
Read More‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలి.. ఆదివాసీ, గిరిజన, ప్రజాసంఘాల నిరసన
ములుగు/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : తెలంగాణ, చత్తీస్గఢ్ బార్డర్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్
Read Moreవైజాగ్ టు మహారాష్ట్ర.. వయా సికింద్రాబాద్ .. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
18.8 కిలోల గంజాయి సీజ్ పద్మారావునగర్, వెలుగు: వైజాగ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రలోని మన్మాడ్కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు పట్టుబడ్డా
Read Moreమంచిర్యాల జిల్లాలో గుండెపోటుతో ట్రైనీ జవాన్ మృతి
జైపూర్(భీమారం) : మంచిర్యాల జిల్లాలో గుండెపోటుతో ట్రైనీ జవాన్ చనిపోయాడు. భీమారం మండల కేంద్రంలోని ఓల్డ్ వాటర్ ట్యాంక్ ఏరియాకు చెందిన రామల్ల కళ, -గ
Read Moreఏ ప్రాతిపదికన గ్రూప్1 మెయిన్స్ పేపర్లు దిద్దుతున్నరు?
తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నయ్.. వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: గ్ర
Read Moreసివిల్ సప్లయ్స్ కార్పొరేషన్కు అంతర్జాతీయ గుర్తింపు
సన్నబియ్యం పంపిణీలో ఉత్తమ సేవలకుగాను ఐఎస్ఓ సర్టిఫికెట్ హైదరాబాద్, వెలుగు: ప్రజా పంపిణీ వ్యవస్థలో అత్యుత్తమ సేవలకుగాను
Read Moreప్రాణం తీసిన వాటర్ ట్యాంకర్ .. స్కూటీని వెనుక నుంచి ఢీకొనడంతో వ్యక్తి మృతి
21 రోజుల కింద తండ్రి.. ఇప్పుడు కొడుకు మృతితో తీవ్ర విషాదం మియాపూర్, వెలుగు: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వాటర్ ట్యాంకర్ ఢీ
Read Moreపుష్కర ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి.. గోదావరిని క్లీన్గా ఉంచాలి.. మంత్రి శ్రీధర్ బాబు సూచన
భూపాలపల్లి రూరల్, వెలుగు : సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో గోదావరిలో వ్యర్థాలను తొలగించి నీటిని క్లీన్గా ఉంచాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ
Read More9 నుంచి యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు బంద్
యాదగిరిగుట్ట, వెలుగు : నారసింహుడి జయంతి ఉత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబు అవుతోంది. మే 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆఫ
Read Moreపెద్దనాగారంలో గుండెపోటుతో సీనియర్ ఏఎన్ఎం మృతి
మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారం హెల్త్ సెంటర్ లో ఘటన నర్సింహులపేట, వెలుగు: డ్యూటీలో గుండెపోటుతో సీనియర్ ఏఎన్ఎం చనిపోయింది. మహబూబాబాద్ జిల్లా మరి
Read More