తెలంగాణం

హైదరాబాద్ కమిషనరేట్​ పరిధిలో146 మంది ఇన్‌‌స్పెక్టర్ల బదిలీ

పలు పోలీస్​ స్టేషన్ల పేర్లు మార్పు  సిటీ కమిషనరేట్ రీ ఆర్గనైజేషన్​లో భాగంగానే.. మార్పులతో 72కు చేరిన లా అండ్ ఆర్డర్‌‌ పీఎస్​లు&n

Read More

రిటైర్డ్​ ఆఫీసర్లకు పోస్టింగ్​లు

సీఎం ముఖ్యకార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్​ శ్రీనివాసరాజు కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్​గా కమలాసన్ రెడ్డి రిటైర్ అయిన సీఎస్​కు ఎంసీహెచ్​ఆర్డీ వైస

Read More

ఏఎంఆర్‌‌పీ కెనాల్‌‌ లైనింగ్‌‌కు రూ.442 కోట్లు.. ఇరిగేషన్‌‌ శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్/నల్గొండ, వెలుగు : ఎస్‌‌ఎల్‌‌బీసీ మెయిన్‌‌ కెనాల్‌‌ లైనింగ్‌‌ పనులకు ప్రభుత్వం రూ. 442 కోట్

Read More

పడిపోతున్న మిర్చి ధర.. రూ.12,850కి చేరిన క్వింటాల్‌‌ మిర్చి

ఖమ్మం టౌన్, వెలుగు : మిర్చి రోజురోజుకు పతనమవుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో క్వింటాల్‌‌ రూ.20 వేలు పలికిన మిర్చి క్రమంగా తగ్గుతూ రూ. 13 వేలకు చేర

Read More

‘ఆపరేషన్‌‌ కగార్‌‌’ను నిలిపివేయాలి.. ఆదివాసీ, గిరిజన, ప్రజాసంఘాల నిరసన

ములుగు/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : తెలంగాణ, చత్తీస్‌‌గఢ్‌‌ బార్డర్‌‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌

Read More

వైజాగ్ టు మహారాష్ట్ర.. వయా సికింద్రాబాద్ .. గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

18.8 కిలోల గంజాయి సీజ్ పద్మారావునగర్, వెలుగు: వైజాగ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రలోని మన్మాడ్​కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు పట్టుబడ్డా

Read More

మంచిర్యాల జిల్లాలో గుండెపోటుతో ట్రైనీ జవాన్ మృతి

జైపూర్(భీమారం) : మంచిర్యాల జిల్లాలో గుండెపోటుతో ట్రైనీ జవాన్ చనిపోయాడు.  భీమారం మండల కేంద్రంలోని ఓల్డ్ వాటర్ ట్యాంక్ ఏరియాకు చెందిన రామల్ల కళ, -గ

Read More

ఏ ప్రాతిపదికన గ్రూప్‌‌‌‌1 మెయిన్స్‌‌‌‌ పేపర్లు దిద్దుతున్నరు?

తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నయ్‌‌‌‌.. వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: గ్ర

Read More

సివిల్ సప్లయ్స్​ కార్పొరేషన్‌‌‌‌‌‌కు అంతర్జాతీయ గుర్తింపు

సన్నబియ్యం పంపిణీలో ఉత్తమ సేవలకుగాను ఐఎస్‌‌‌‌ఓ సర్టిఫికెట్ హైదరాబాద్, వెలుగు: ప్రజా పంపిణీ వ్యవస్థలో అత్యుత్తమ సేవలకుగాను

Read More

ప్రాణం తీసిన వాటర్​ ట్యాంకర్ .. స్కూటీని వెనుక నుంచి ఢీకొనడంతో వ్యక్తి మృతి

21 రోజుల కింద తండ్రి..  ఇప్పుడు కొడుకు మృతితో తీవ్ర విషాదం మియాపూర్, వెలుగు: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వాటర్ ​ట్యాంకర్ ​ఢీ

Read More

పుష్కర ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలి.. గోదావరిని క్లీన్‌‌గా ఉంచాలి.. మంత్రి శ్రీధర్‌‌ బాబు సూచన

భూపాలపల్లి రూరల్, వెలుగు : సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో గోదావరిలో వ్యర్థాలను తొలగించి నీటిని క్లీన్‌‌గా ఉంచాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ

Read More

9 నుంచి యాదగిరీశుడి జయంతి ఉత్సవాలు.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు బంద్

యాదగిరిగుట్ట, వెలుగు : నారసింహుడి జయంతి ఉత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబు అవుతోంది. మే 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆఫ

Read More

పెద్దనాగారంలో గుండెపోటుతో సీనియర్ ఏఎన్ఎం మృతి

మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారం హెల్త్ సెంటర్ లో ఘటన నర్సింహులపేట, వెలుగు: డ్యూటీలో గుండెపోటుతో సీనియర్ ఏఎన్ఎం చనిపోయింది. మహబూబాబాద్ జిల్లా మరి

Read More