తెలంగాణం

దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

ధర్మసాగర్, వెలుగు: భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలకు పరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే వివరాలను వ్యవసాయ శ

Read More

చట్టాలను ఉపయోగించుకుని రక్షణ పొందాలి : ఎ.నాగరాజ్

భూపాలపల్లిరూరల్, వెలుగు: మహిళలు చట్టాలను ఉపయోగించుకొని ఎదగాలని, రక్షణ పొందాలని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.నాగరాజ్  అ

Read More

రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: రైతులకు ఇబ్బంది కలగకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. పత్తి కొనుగోళ్లు, జిన్నింగ్ మిల

Read More

సర్వే వివరాలను త్వరగా ఇవ్వాలి : కలెక్టర్ సత్య శారద

గ్రేటర్​ వరంగల్, వెలుగు: అకాల వర్షం వల్ల నష్టపోయిన పంటలు, ఆస్తి వివరాల సర్వేను త్వరగా పూర్తి చేసి నివేదికలు అందజేయాలని వరంగల్​ కలెక్టర్​ సత్య శారద అన్

Read More

పోషకాహారం రాజ్యంగ హక్కు : ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్

మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి/పాపన్నపేట,  వెలుగు: పోషకాహారం రాజకీయ పథకం కాదని అది రాజ్యంగ హక్కు అని ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం

Read More

పటాన్చెరు నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా మున్సిపాలిటీల అభివృద్ధి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: పటాన్​చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, వాటిలో విలీనమైన గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్

Read More

పత్తి రైతులకు ఇబ్బంది కలగొద్దు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: పత్తి విక్రయించడానికి వచ్చే రైతులను జిన్నింగ్​ మిల్లుల యాజమాన్యం, సీసీఐ అధికారులు ఇబ్బందులకు గురి చేయొద్దని జనగామ కలెక్టర్​ రిజ్

Read More

లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

మెదక్​ టౌన్, వెలుగు: జిల్లాలో ఈనెల 15న నిర్వహించే స్పెషల్​ లోక్​అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు సూచించారు. మంగళవారం తన క

Read More

నిజాంపేటను అభివృద్ధిలో ముందుంచుతాం : ఎమ్మెల్యే రోహిత్ రావు

 నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండలాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని ఎమ్మెల్యే  రోహిత్ రావు అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో 22 మంది లబ్ధిదార

Read More

హుస్నాబాద్లో మంత్రి క్యాంప్ ఆఫీసు ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం

హుస్నాబాద్, వెలుగు: పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​, ఫీజు రీయింబర్స్​మెంట్స్​వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్​లోని మంత్రి పొన్నం ప్రభాకర

Read More

కర్ణాటక బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

కర్ణాటక బీదర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (నవంబర్ 05) బీదర్ దగ్గర కారు, వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్ లో మ

Read More

హైదరాబాద్ లో 24 గంటల్లో దోపిడీ గ్యాంగ్‌ అరెస్ట్‌

పద్మారావునగర్, వెలుగు : పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసరాల్లో దోపిడీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను బేగంపేట పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నారు. ఆరుగు

Read More

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

పిట్లం, వెలుగు : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఖోఖో అసోసియేషన్​ ప్రధాన కార్యదర్శి  పీడీ అతీఖుల్లా త

Read More