తెలంగాణం

మార్చి నుంచి మెహదీపట్నంలో తేలిపోవచ్చు...! రూ. 32 కోట్లతో 340 మీటర్ల స్కైవాక్ రెడీ

ట్రాఫిక్​ సమస్య, ప్రమాదాలకు చెక్​ స్కైవేపై కాఫీ షాప్​లు, స్నాక్స్​స్టాల్స్​ ఫుడ్ ​కోర్టులు కూడా..  హైదరాబాద్​సిటీ, వెలుగు: మెహదీపట్నం చ

Read More

డ్రగ్స్, గంజాయి కేసుల్లోనే ఎక్కువ మంది జైలుకు..ఆ తర్వాతి స్థానాల్లో పోక్సో, సైబర్ నేరగాళ్లు

2025లో 42,566 మందికటకటాల్లోకి 2024తో పోలిస్తే 11.8 శాతం పెరుగుదల వీరిలో 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలే 2025 వార్షిక నివేదిక 

Read More

తెలంగాణలోని మున్సిపాలిటీల్లో..51 లక్ష 92 వేల మంది ఓటర్లు

ఫైనల్​ ఓటర్​ లిస్ట్​ విడుదల చేసిన స్టేట్​ ఎలక్షన్​ కమిషన్​ రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు  20వ తేదీ కల్లా రిజర్వేషన్స్ ఖరా

Read More

ప్రాంతీయ పార్టీల అధినేతలు.. అసెంబ్లీకి దూరమెందుకు?

అధికారం కోల్పోయి ప్రతిపక్షంగా మారిన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన  ప్రాంతీయ పార్టీల అధినేతలు  చాలామేరకు అసెంబ్లీకి రారని గత 40‌‌&zw

Read More

చరిత్రలో తొలిసారి వనదేవతల చెంత.. జనవరి 18న తెలంగాణ కేబినెట్ భేటీ!

   18న మేడారంలోనే మంత్రుల సమావేశం      చరిత్రలో తొలిసారి.. ఉమ్మడి ఏపీలో లేని విధంగా వినూత్న అడుగు హైదరాబా

Read More

చికెన్ కిలో రూ.320 పైమాటే.. ఒక్క కోడి గుడ్డు 8 రూపాయలు.. ఎందుకు ఇంతలా రేట్లు పెరిగాయంటే..

హైదరాబాద్: తెలంగాణలో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ రికార్డు స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ చికెన్ మార్కెట్లలో స్కిన్

Read More

జీహెచ్ఎంసీ పరిధిలో.. మెగా ఈ–శానిటేషన్ డ్రైవ్‌.. 47మెట్రిక్ టన్నుల ఈ–వేస్ట్ సేకరణ

హైదరాబాద్​: ఈ వేస్ట్  సేకరణలో భాగంగా జీహెచ్​ ఎంసీ పరిధిలో  మెగా ఈవేస్ట్ డ్రైవ్ ను నిర్వహించారు  అధికారులు. సోమవారం ( జనవరి 12) ఒక్కరోజే

Read More

కోరుట్లలో విషాదం.. భార్య ప్రాణం మీదకు తెచ్చిన భర్త అప్పులు !

జగిత్యాల జిల్లా: భర్త చేసిన అప్పులు, ఆర్థిక సమస్యలతో కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్లో రమ్య సుధా (34) అనే మహిళా టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా

Read More

తెలంగాణ జైళ్లలో 23వేల మంది ఖైదీలు చదువుకున్నారు..28మందికి డిగ్రీ పట్టా..డీజీ సౌమ్య మిశ్రా

2025లో తెలంగాణ జైళ్లలో 23 వేల మంది ఖైదీలు చదువుకున్నారని, డిగ్రీలు పొందారని  జైళ్లు, కరెక్షనల్​ సర్వీసెస్​  డైరెక్టర్ జనరల్​ సౌమ్య మిశ్రా చె

Read More

పోలవరం - నల్లమల సాగర్ తక్షణమే నిలిపివేయాలి: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి

ఢిల్లీ: ఎలాంటి అనుమతులు లేని పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వరద

Read More

సంక్రాంతికి ఇళ్లకెళ్లిన గుంటూరు, విజయవాడ పబ్లిక్కు గుడ్ న్యూస్

హైదరాబాద్: సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి కాకినాడకు, కాకినాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది

Read More

ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్స్ వద్దు.. బ్యాంక్ నుంచి నేరుగా చలాన్ల డబ్బు కట్ చేయండి : సీఎం రేవంత్

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రూల్స్​ మరింత కఠినతరం చేయాలని సీఎం రేవంత్​రెడ్డి పోలీస్​శాఖను ఆదేశించారు. ట్రాఫిక్​ రూల్స్ పాటించకపోవడం వల్లే ప్రమాదా

Read More

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి కానుక

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి పండుగకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం

Read More