తెలంగాణం

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : రాధిక జైస్వాల్

    జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ రాజన్నసిరిసిల్ల, వెలుగు: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా

Read More

ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కొత్తపల్లి, వెలుగు: సైగల భాష అందరూ నేర్చుకోవాలని, ప్రపంచమంతా యూనివర్సల్‌‌‌‌‌‌‌‌గా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలని క

Read More

జమ్మికుంట మండలం విలాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్డెన్ సెర్చ్‌‌‌‌‌‌‌‌

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట మండలం విలాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసుల

Read More

గురుకులాలకు పర్మినెంట్‌‌ బిల్డింగ్‌‌లు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

 ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యావ్యవస్థను  పటిష్టం చేస్తం: మంత్రి అడ్లూరి  హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శా

Read More

కాళేశ్వరం వెళ్లొచ్చేలోగా ఇల్లు లూటీ

18 తులాల గోల్డ్, 20 తులాల వెండి, రూ.5 లక్షల నగదు చోరీ  హనుమకొండ జిల్లాలోని కోమటిపల్లి మధు తండాలో ఘటన హనుమకొండ, వెలుగు: కుటుంబ పెద్ద అస్

Read More

మావోయిస్టు అగ్రనేతకు నేటివిటీ సర్టిఫికెట్

గద్వాల, వెలుగు: మావోయిస్టు అగ్రనేత పోతుల పద్మకు గురువారం నేటివిటీ సర్టిఫికెట్​ జారీ చేశారు. మావోయిస్టు సెంట్రల్  కమిటీ సభ్యురాలు పోతుల పద్మ ఈ నెల

Read More

యూరియా కోసం.. రైతు వేదిక వద్ద రాత్రంతా పడుకున్న రైతులు

అడ్వాన్స్​ టోకెన్ల కోసం హైవేపై రాస్తారోకో మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: రూరల్  మండలంలోని బొక్కలోనిపల్లి గ్రామ రైతులకు కోడూరు గ్రామంలోని రైతు

Read More

నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన: పోలీస్ స్టేషన్‏లోనే హెడ్ కానిస్టేబుల్‎పై కత్తితో దాడి

నిర్మల్: పోలీస్ స్టేషన్‎లోనే హెడ్ కానిస్టేబుల్‎పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.ఈ ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ పోలీస్ స్టేషన్‎లో గురువారం (సె

Read More

సిరిసిల్లలో వీధి కుక్క స్వైర విహారం..సుమారు 50 మందిపై వరుసగా దాడి

బాధితులు ఆస్పత్రికి పరుగులు  భయాందోళనలో పట్టణ ప్రజలు సిరిసిల్ల టౌన్, వెలుగు: సిరిసిల్ల జిల్లాలో వీధి కుక్క స్వైర విహారం చేసింది. సుమారు

Read More

న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలి : విష్ణువర్ధన్ రెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు: న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేపట్టిన 48 గంటల

Read More

ఎస్టీ ఓవర్సీస్ స్కాలర్షిప్ సీట్లు పెంపు.. వంద నుంచి 200కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్​షిప్ సీట్లను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఎస్టీ సంక్షేమ శాఖలో ఏడాదికి 100 మందికి ఓవర్సీస్ స్కాలర్​షిప్

Read More

ఉగ్గేల్లి గ్రామంలో పర్యటించిన యూపీ ప్రజాప్రతినిధులు

జహీరాబాద్, వెలుగు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ చెందిన ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు గురువారం మండలంలోని ఉగ్గేల్లి గ్రామంలో పర్యటించారు. గ్

Read More

పోలీసులు అంకితభావంతో పని చేయాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

నిజాంపేట, వెలుగు:పోలీస్ సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం నిజాంపేట పీఎస్​ను సందర

Read More