తెలంగాణం
రూ.190 కోట్లతో బాసర ఆలయ మాస్టర్ ప్లాన్..
టెంపుల్ ను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతాం గోదావరి పుష్కరాల కోసం ప్రణాళికలు సిద్ధం ట్రిపుల్ ఐటీని మరింత అభివృద్ధి చేస్తాం విద్యార్థులు మనోధైర్య
Read Moreఆస్తి కోసం తల్లిని.. బంగారం కోసం వదినను.. జనగామ, నిజామాబాద్ జిల్లాల్లో దారుణ హత్యలు
పాలకుర్తి / బోధన్, వెలుగు: ఆస్తి కోసం భర్తతో కలిసి కన్నతల్లిని మొఖంపై దిండుతో అదిమి చంపేసింది ఓ బిడ్డ. బంగారం, డబ్బుల కోసం భార్య, కొడుకుతో కలిసి
Read Moreగ్రూప్-1పై డివిజన్ బెంచ్కు.. టీజీపీఎస్సీ సమాలోచనలు
హైదరాబాద్, వెలుగు: గ్రూప్-1 రిక్రూట్మెంట్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సమాలోచనలు జరుపుతోంది. 222 పేజీ
Read Moreబీసీ రిజర్వేషన్ల సాధన ఉద్యమానికి సిద్ధం కావాలి..దసరాలోపు అమలు చేయకుంటే పోరాటం తప్పదు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తొర్రూరు, వెలుగు : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు రాజకీయ ఉద్యమానికి సిద్ధం కావాలని
Read Moreయువకుడిని హత్య చేసిన కుటుంబసభ్యులు..నిందితుల్లో తండ్రి, అన్న, బాబాయి
వెంకటాపూర్(రామప్ప), వెలుగు : ఓ యువకుడిని కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట
Read Moreఎన్ఐఏ అదుపులో బోధన్ యువకుడు..ఉగ్రవాద సంస్థ ఐసిస్తో సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు
ఎయిర్ పిస్టల్ స్వాధీనం నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన ఓ యువకుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ
Read Moreకాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్..నస్పూర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా నస్పూర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది.
Read Moreకిషన్రెడ్డీ.. దమ్ముంటే రా.. ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం.. ఎవరు గెలుస్తరో చూద్దాం: ఎమ్మెల్యే రాజాసింగ్
ఇద్దరం రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం.. ఎవరు గెలుస్తరో చూద్దాం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ నన్ను రాజీనామా చేయాలని అడగడా
Read Moreమహిళలకు ప్రభుత్వం బతుకమ్మ, దసరా కానుక.. ఇందిరమ్మ చీరలు వస్తున్నాయ్.. ఒక్కొక్కరికి రెండు చీరలు !
ఫస్ట్ విడతలో 8,86,522 చీరలు ఒక్కొక్కరికి రెండు చీరలు బతుకమ్మ పండగకు ముందే పంపిణీ ఉమ్మడి జిల్లా మహిళా సంఘాల్లో 7,43,107 సభ్యులు యా
Read Moreఅనుమానాస్పదంగా... నానమ్మ, మనుమరాలు మృతి ..మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన
మంచిర్యాల, వెలుగు : ఓ వృద్ధురాలితో పాటు ఆమె మనుమరాలు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్వాడ ఎ క్యాబి
Read Moreగాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం.. 98 ఎకరాల రక్షణ భూములివ్వండి.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి
గాంధేయ విలువలకు ప్రతీకగా ప్రాజెక్టు నిర్మాణం మూసీ, ఈసా నదుల సంగమం వద్ద గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ గాంధీ సిద్ధాంతాల
Read Moreతెలంగాణ నెత్తిన పిడుగు.. ఒక్క రోజే 9 మందిని పొట్టన పెట్టుకున్న పిడుగుపాటు
గద్వాల, నిర్మల్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. ఖమ్మం జిల్లాలో ఇద్దరు..భద్రాద్రి జిల్లాలో ఒకరు మృతి అయిజలో ముగ్గురు మృతి, నలుగురికి గ
Read Moreఇక డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్.. రిజిస్ట్రేషన్ చట్టం 1908కి సవరణ చేయాలని సర్కారు నిర్ణయం
సెక్షన్ 22బీ అమల్లోకి వస్తేసబ్రిజిస్ట్రార్లకు పలు అధికారాలు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష
Read More













