తెలంగాణం

గుడ్ న్యూస్.. లబ్ధిదారులే ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో ఫొటోలు అప్లోడ్ చేయొచ్చు

      ఇందిరమ్మ ఇండ్ల యాప్​లో మార్పులు చేసినం: వీపీ గౌతమ్     అవగాహన కల్పించాలని అధికారులకు హౌసింగ్ కార్పొరే

Read More

అవగాహన కల్పిస్తున్నా ఆగని సైబర్ మోసాలు

పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్న ప్రజలు మెదక్, వెలుగు: పోలీస్ శాఖ అవగాహన కల్పిస్తున్నప్పటికీ జిల్లాలో సైబర్ మోసాలు ఆగడం లేదు. చాలా మంది

Read More

కోల్ బెల్ట్ లో తాగునీటి కష్టాలకు చెక్

సింగరేణి కార్మికవాడలకు సాఫీగా నీటి సరఫరా శ్రీరాంపూర్ లో చివరి దశలో ర్యాపిడ్ గ్రావిటీ వాటర్ ప్లాంట్ పనులు సింగరేణి మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లం

Read More

తెలంగాణలో 5 లక్షల 35 వేల ఎకరాల అటవీ భూములు కబ్జా.!

  తెలంగాణలో అటవీ విస్తీర్ణం 66.87 లక్షల ఎకరాలు  ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి జిల్లాల్లో ఎక్కువ ఆక్రమణలు  వివాదాల

Read More

సెప్టెంబర్ 21 నుంచి స్కూళ్లకు దసరా హాలిడేస్

హైదరాబాద్,వెలుగు:  రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో బతుకమ్మ, దసర

Read More

జీఎస్టీ సంస్కరణల లాభం కంపెనీలకా? ప్రజలకా? ..కీలక రంగాల విషయంలో అనుమానాలు

  సిమెంట్ రేట్లను తగ్గించబోమంటూ  ఇప్పటికే పలు ఫ్యాక్టరీల ప్రకటన  హెల్త్​ పాలసీలు, వెహికల్స్​పైనా ఇదే యోచన? జీఎస్టీ స్లాబుల త

Read More

తెలంగాణ ఖజానాపై జీఎస్టీ ఎఫెక్ట్.. ఏటా రూ.6 వేల కోట్ల వరకు నష్టం

    స్లాబుల్లో మార్పులతో తగ్గనున్న రాబడి     ప్రతి నెలా రూ.500 కోట్ల లోటు     కేంద్రం సహకరించాలని రాష్ట

Read More

IBS క్యాంపస్‎లో గంజాయి కలకలం.. పోలీసులు అదుపులో 10 మంది విద్యార్థులు..!

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని ఐబీఎస్ క్యాంపస్‎లో గంజాయి కలకలం రేపింది. గంజాయి సేవిస్తోన్న 10 మంది విద్యార్థులను పోలీసులు

Read More

ఒక్క రోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదు: SLBC పూర్తికి తెలంగాణ సర్కార్ డెడ్‌లైన్‌

హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లా వరప్రదాయిని ఎస్ఎల్‎బీసీ ప్రాజెక్ట్ పూర్తికి తెలంగాణ ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. 2027 డిసెంబర్‌ 9లోగా ఎస

Read More

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు.. అసలు ఏమైందంటే..?

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు అయ్యింది. ఇప్పటికే అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఫిక్స్ కాగా చివర్లో పర్యటన క్యాన్

Read More

అమిత్ షాతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ.. రూ.16 వేల కోట్లు ఇవ్వాలని రిక్వెస్ట్

న్యూఢిల్లీ: తెలంగాణకు రూ.16 వేల కోట్ల వరద సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిక్వెస్ట్ చేశారు. గురువారం (సెప్టెంబర్

Read More

వరదలతో నష్టపోయిన అన్ని నియోజకవర్గాలకు సాయం చేస్తాం: సీఎం రేవంత్

కామారెడ్డి: ఇటీవల కురిసిన వర్షం, వరదలతో కామారెడ్డి జిల్లాకు తీవ్ర నష్టం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంటలకు, ఆస్తులకు తీవ్ర నష్టం చేకూరిందన్నారు.

Read More

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోరం.. పాపం.. ఈ పిల్లలు ఏం చేశారని.. నీ కన్న బిడ్డలే కదయ్యా..!

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలో ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగుంట్ల పాలెం మండలం బోయలపల్లి గ్రామానికి చెందిన గుప్త వెంకటేశ్వర

Read More