తెలంగాణం
భూమి లెక్క ఇక పక్కా: సీఎం చేతుల మీదుగా భూ భారతి పోర్టల్ ఆవిష్కరణ
భూ భారతితోరైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం ప్రతి మనిషికి ఆధార్ లాగా ప్రతి ఒక్కరి భూమికీ భూధార్ వ్యవసాయ భూములను సర్వే చేసి హద్దులు తేలుస్తం నా
Read Moreగుడ్ న్యూస్: ఏప్రిల్ నెలాఖరులో 18 వేల పోస్టులకు నోటిఫికేషన్.. ఇక కొలువుల జాతర
గత 7 నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీష
Read Moreజనగామ జిల్లాలో 4539 ఎకరాల్లో పంటనష్టం
జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో అకాల వర్షాలు రైతులకు అపార నష్టం మిగిల్చాయి. ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానలకు వరి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్
Read Moreఎస్సీ గురుకులాల్లో ఫోన్ మిత్ర, ప్రాజెక్టు మిత్ర..పేరెంట్స్తో మాట్లాడేందుకు10 టెలిఫోన్లు ఏర్పాటు
గౌలిదొడ్డి క్యాంపస్లో స్టార్ట్ హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకులాల స్టూడెంట్స్ తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ఫోన్ మిత్ర అనే క
Read Moreఐపీఎల్లో ఈ ఏడాది 10 వేల కోట్ల బెట్టింగ్!..ఏటా 30 శాతం పెరుగుతున్న గేమింగ్, బెట్టింగ్
దాదాపు 75కు పైగా మొబైల్ బెట్టింగ్ యాప్స్ వాటిలో సుమారు 34 కోట్లకుపైగా బెట్టింగ్ కార్యకలాప
Read Moreరాజ్యాంగంతోనే అందరికీ సమాన హక్కులు : రాజీవ్ గాంధీ హనుమంతు
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, వెలుగు : అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే సమాజంలోని అన్ని వర్గాలవారు సమాన హక్కులు పొందుతున్నారని నిజా
Read Moreలింగంపేటలో ఫ్లెక్సీల వివాదం
లింగంపేట, వెలుగు : అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం లింగంపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తొల గించడంతో వివాదం రేగింది. మ
Read Moreవిద్యార్థినులకు ఎమ్మెల్యే సునీతారెడ్డి పరామర్శ
మెనూ పాటించడం లేదని వార్డెన్పై ఆగ్రహం కౌడిపల్లి, వెలుగు: మండల కేంద్రంలోని సమీకృత బాలికల వసతి గృహంలో అల్పాహారం తిని అస
Read Moreకురుమ జాతిని గౌరవించింది బీఆర్ఎస్ ఒక్కటే: మాజీ మంత్రి హరీశ్రావు
తెల్లాపూర్ బీరప్ప జాతరలో మాజీ మంత్రి హరీశ్రావు రామచంద్రాపురం, వెలుగు: కురుమ జాతిని గౌరవించి, వారికి సముచిత స్థానం కల
Read Moreరాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలి: జాన్ వెస్లీ
..బీజేపీ పాలనలో మనుధర్మ శాస్త్రం అమలు హైదరాబాద్, వెలుగు: దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం కంటే మనుధర్మ శాస్త్రాన్నే ముందుకు త
Read Moreకార్మిక శాఖ వెబ్ సైట్లోగిగ్ వర్కర్ల డ్రాఫ్ట్ బిల్..ఏప్రిల్ 28 వరకు అభ్యంతరాలు తెలపాలని ప్రభుత్వం సూచన
హైదరాబాద్, వెలుగు: గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్ల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న డ్రాఫ్ట్ బిల్ రెడీ అయింది. ఈ బిల్ను తమ వెబ్ సైట్ లో www.labou
Read Moreప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తాం..మంచిర్యాల సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ రూ.765 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంచిర్యాల, వెలుగు: గత కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించి
Read Moreమంత్రి పదవులపై కాంగ్రెస్ అధిష్టానానిదే నిర్ణయం :ఎమ్మెల్యే గడ్డం వినోద్
పీఎస్ఆర్ చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు ఇవ్వడం
Read More











