తెలంగాణం
రాయ్బరేలీలో బ్యాలెట్ పేపర్లతో పోటీకి సిద్ధమా? : ఎంపీ రఘునందన్రావు
రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఎంపీ రఘునందన్రావు హైదరాబాద్, వెలుగు: ఓట్ చోరీ అంటూ మాట్లాడుతున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తను పోటీ
Read Moreవిద్యా వ్యవస్థ బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ మల్లు రవి
ఆమనగల్లు, వెలుగు: విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. గురువారం ఆమనగల్లు పట్టణంలో రూ.4 కోట్
Read Moreప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి కోరారు. గురువారం ఎలక్ట్రానిక్ మీడియా జర్
Read Moreమూడు నదులు ఉన్నా నీటి ఎద్దడి తప్పట్లే : రాఘవాచారి
ఉమ్మడి పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి కొల్లాపూర్, వెలుగు: పక్కనే మూడు నదులు పారుతున్నా ఉమ్మడి పాలమూరు జిల్లాకు నీటి ఎద్దడి తప్పట్లేదన
Read Moreకడెం ప్రాజెక్టు దిగువ గ్రామాలను అలర్ట్ చేయండి : కలెక్టర్ అభిలాష అభినవ్
కడెం ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ కడెం, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్గా ఉండాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించ
Read Moreసహకార సంఘాల కమిటీలు కొనసాగింపు ..ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్), జిల్లా సహకార బ్యాంకులు (డీసీసీబీలు), రాష్ట్ర సహకార బ్యాంకుల (టీజీకాబ్) నిర్వ
Read Moreసరిపడా యూరియా లేదని రైతుల ఆగ్రహం..జైనూర్ అగ్రికల్చర్ ఆఫీస్ ముట్టడి
జైనూర్, వెలుగు: యూరియా కోసం జైనూర్మండల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి ఎరువు అందడంలేదని గురువారం ఆందోళనకు దిగారు. సుమారు 300 మంది రైతులు
Read Moreఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సీహెచ్సీని జైనూర్కు తరలించాలి : ఆదివాసీ సంఘాల నాయకులు
జైనూర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)ని కాగజ్ నగర్కు కాకుండా జైనూర్కు తరలించాలని ఆదివాసీ సంఘాల నాయకు
Read Moreనిర్మల్కు చేరుకున్న రాజీవ్ సద్భావన జ్యోతి యాత్ర
నిర్మల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజీవ్ సద్భావన జ్యోతి యాత్ర గురువారం నిర్మల్కు చేరుకుంది. యాత్రకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల
Read Moreమాంసం షాపుల బంద్ ఆర్డర్పై స్టేకు నిరాకరణ
కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు హైదరాబాద్,
Read Moreబెట్టింగ్ యాప్స్ కేసులో 110 కోట్లు ఫ్రీజ్
రూ.2,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తింపు హైదరాబాద్, ముంబయి సహా 17 ప్రాంతాల్లో ఈడీ సోదాలు హైదరాబాద్, వెలుగు
Read Moreతెలంగాణ రాష్ట్రానికి ఏడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
వరద ప్రాంతాల ప్రజలను తరలించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో ఇప
Read Moreప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి : తేజస్ నందలాల్ పవార్
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట, వెలుగు : భారీ వర్షాలు కురిసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తే
Read More













