తెలంగాణం
నిజామాబాద్లో దారుణం..అనుమానాస్పద స్థితిలో రెండేళ్ళ చిన్నారి మృతి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియిన రెండేళ్ల చిన్నారిని బండరాయితో మోది హత్య చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమెన
Read MoreGood News:ఏప్రిల్14న పబ్లిక్ హాలిడే..అంబేద్కర్ జయంతికి కేంద్రం ప్రకటన
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పబ్లిక్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఏప్రిల్ 14న
Read Moreమా డబ్బులు మాకివ్వాలె..బీజేపీ కార్యకర్త ఇంటిముందు బాధితుల ఆందోళన
అధిక వడ్డి ఆశచూపి కోటి వసూలు నిజామాబాద్ జిల్లాలో ఘటన నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్త ఆకుల నీలిమ తమకు అధిక వడ్డీ ఆశ
Read Moreఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ డీఈఎంఓ
రూ.30వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు ఆదిలాబాద్:ఓ మెడికల్షాపు నిర్వాహకుడి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా ఎక్స్టెన్ష
Read Moreసీసీఐ సిమెంట్ పరిశ్రమను అదానీకి అమ్మే కుట్ర.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే రాజీనామా చేయాలె: సీపీఎం
=సీసీఐ సిమెంట్ పరిశ్రమ పునరుద్దరించాలె =అన్ని పార్టీలతో కలిసి ఉద్యమం చేస్తం =సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్ల
Read Moreమోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్లో మోదీ టాప్..28వ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి
సెకండ్, థర్డ్ ప్లేస్ లలో అమిత్ షా, జైశంకర్ తొమ్మిదో స్థానంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ 28వ స్థానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 14వ ప్లేస్ల
Read Moreఫ్రస్టేషన్.. కోపం.. ఆవేశం.. ప్రాణాలు తీసిన మూడు ఘటనలు.. 24 గంటల వ్యవధిలో ఐదు హత్యలు!
= నలుగురిని కన్నవారే కడతేర్చారు = పరువనే బంధం ఒకరిని మింగేసింది హైదరాబాద్: మానవత్వం మంటకలిసింది.. క్షణికావేశం.. ఆర్థిక ఇబ్బందులు.. పరువు ఐదుగురిని
Read Moreబ్యాంకాక్లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న రామగుండం ఎమ్మెల్యే ఫ్యామిలీ
మయన్మార్ భూకంపం ప్రపంచంలో ఒక్కసారిగా అలజడి సృష్టించింది. ముఖ్యంగా ఆసియా దేశాలను ఆందోళనకు గురి చేసింది. శుక్రవారం (మార్చి 28) వరుస భూకంపాలు మయన్మార్ ను
Read Moreహైదరాబాద్లో జ్యూస్ సెంటర్లు యమ డేంజర్..అక్కడ జ్యూస్ తాగారంటే అంతేసంగతులు
ఎండాకాలం.. మండే ఎండలు.. పదినిమిషాలు బయట తిరిగితే చాలు..ఒళ్లు మండిపోతుంది..డీహైడ్రేషన్ తో శరీరం అలసిపోతుంది..ఇలాంటి టైంలో ఏదో ఒకటి తాగాలని ఉంటుంది..రోడ
Read Moreదేవాదుల పైప్ లైన్ లీక్..నింగిని తాకేలా ఎగిసిపడుతున్న నీళ్లు
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో దేవాదుల పైప్ లైన్ లీక్ అయింది. రోడ్డుపై భారీగా నీరు వృథాగా పోతోంది. ధర్మసాగర్ పంప్ హౌస్ నుంచి గ
Read Moreనా బిడ్డ చచ్చిపోయిన పీడ పోయేది.. నా ముగ్గురు మనవళ్లను చంపింది: రజిత పేరెంట్స్
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రజిత అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆ తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే
Read Moreపొట్టకూటి కోసం వచ్చి.. బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు మృతి
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ లో విషాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం వచ్చిన ఇద్దరు వలస కార్మికులు బావిలో పడిపోయి చనిపోయారు. స్థాన
Read Moreమామూలుగా లేదు వ్యాపారం.. కిరాణ షాపుల్లో జోరుగా మద్యం అమ్మకాలు
నిర్మల్ జిల్లాలో మద్యం ఏరులైపారుతోంది. విచ్చలవిడిగా బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తున్నారు. కిరాణా షాపుల్లో సరుకులతో పాటు జోరుగా మద్
Read More












