తెలంగాణం
కష్టపడి పనిచేస్తున్న నాపై కుట్రలు చేస్తున్నారు.. మంత్రి వివేక్ వెంకటస్వామి
మాలల జాతికోసం కొట్లాడుతున్నాం.. రోస్టర్ పై మాలల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కొట్లాడితేనే హక్కులు వస్తాయి.. కల
Read Moreఈ ఏడాది ధన్ తేరస్ అక్టోబర్ 18 లేదా 19న జరుగుతుందా?
దీపావళి ప్రారంభాన్ని సూచించే ధన్ తేరస్ లేదా ధనత్రయోదశి ఈ ఏడాది శనివారం(అక్టోబర్ 18) వస్తుంది. ఈ రోజున, హిందూ భక్తులు లక్ష్మీదేవిని ,కుబేరుడిని పూజిస్త
Read Moreప్రియుడి ఇంటిముందు ప్రియురాలి ఆత్మహత్యాయత్నం..ఆస్పత్రికి తరలింపు
ప్రేమించాను అని వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఐదేళ్లు కలిసి తిరిగారు. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్దం అయ్యాడు. కరీంనగర్ జిల్లాల్ల
Read Moreతల్లికి అన్నం పెట్టని..కొడుకు ఇంటి ఎదుట వృద్దురాలి ఆందోళన
మంచిర్యాల: కన్నకొడుకు అన్నం పెట్టలేదని తల్లి రోడ్డెక్కిన దుస్థితి మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఉద్యోగి అయి ఉండి కూడా తల్లికి పట్టెడు అన్నం పెట్ట
Read Moreపార్టీ కోసం, కార్యకర్తల కోసం దామన్న ఆస్తులు అమ్ముకున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం ( అక్టోబర్ 12 ) తుంగతుర్తిలో జరిగిన సంతాప సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సభ
Read Moreజగిత్యాల జిల్లాలో క్రిప్టో మోసం.. రూ.80 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నిండా ముంచేశాడు !
స్టాక్ మార్కెట్, మ్యుచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఒకవైపు మోసాలు జరుగుతుంటే.. ఈ మధ్య లేటెస్టుగా క్రిప్టో పెట్టుబడుల పేరున సామాన్యులను లూటీ చేస్తున
Read Moreకాళేశ్వరం నిర్వాసితులను ఆదుకుంటాం.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాల వల్లనే ఈ తిప్పలు: మంత్రి వివేక్ వెకటస్వామి
దుబారా ఖర్చులతో తెలంగాణ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి బీఆర్ఎస్ నేతలు నెట్టివేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు.
Read Moreనిధుల మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యానారాయణ
నిజామాబాద్ అర్బన్, వెలుగు: నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఎమ్మెల్యే ధన్పాల్సూర్యనారాయణ విమర్శించారు. శనివా
Read Moreప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలి : ఇందూర్ స్కూల్ కరస్పాండెంట్ కిశోర్
బోధన్, వెలుగు : ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నివారించి.. పర్యావరణాన్ని కాపాడాలని ఇందూర్ స్కూల్ కరస్పాండెంట్ కొడాలి కిశోర్ పిలుపునిచ్చారు. శనివారం బ
Read Moreఏటూరునాగారంను మున్సిపాలిటీ చేస్తం : మంత్రి సీతక్క
ఏటూరునాగారం/తాడ్వాయి, వెలుగు: రానున్న రోజుల్లో ఏటూరునాగారంను మున్సిపాలిటీగా మారుస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. శనివారం ములుగు జిల్లాల
Read Moreయాదాద్రి లో భూ సేకరణ ప్రక్రియలో వేగం పెంచండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు: వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియలో కలెక్టర్లు వేగం పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. యాదాద్రి కల
Read Moreయాదగిరీశుడి సేవలో టీజీపీఎస్సీ చైర్మన్
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం శనివారం దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి గర్భగుడిలో
Read More‘ఓటు చోరీ’పై సంతకాల సేకరణను ఉద్యమంగా చేపట్టాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం నియయోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ఖమ్మం టౌన్, వెలుగు : ఓటు చోరీ పద్ధతితోనే బీజేపీ దేశంలో మూడవ సారి అధికారంలోకి వచ్
Read More












