తెలంగాణం
ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ అమలు చేయాలి : టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రావు
పాపన్నపేట, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీన
Read More‘రష్యన్ ఎనర్జీ వీక్’ సదస్సుకు కిషన్ రెడ్డికి ఆహ్వానం
న్యూఢిల్లీ, వెలుగు: రష్యాలోని మాస్కోలో జరగనున్న ‘రష్యన్ ఎనర్జీ వీక్’ 8వ అంతర్జాతీయ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం అందింది.
Read Moreహుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి : కలెక్టర్ హైమావతి
హుస్నాబాద్, వెలుగు: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధ
Read Moreనర్సాపూర్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి : మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి
జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి నర్సాపూర్, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నర్సాపూర్ నియోజకవర్గంలో
Read Moreనవంబర్ 15 నాటికి..ఇందిరమ్మ చీరలు సిద్ధం చేయండి : మంత్రి తుమ్మల
64.69 లక్షల చీరల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నం: మంత్రి తుమ్మల హైదరాబాద్, వెలుగు: ఇందిరా మహిళా శక్తి కింద చీరల పంపిణీకి రంగం సిద్ధం చేస్త
Read Moreచెరువుల కబ్జాలపై అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా? : హైకోర్టు
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేను ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో చెరువులు ఆక
Read Moreఅక్టోబర్ 10న ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం
జనగామ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజనను నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారని, ఈ పథకా
Read Moreవరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి : అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి
హనుమకొండ, వెలుగు: జిల్లాలోని కమలాపూర్, హసన్ పర్తి మండలాల్లో వరి కోతలు మొదలయ్యాయని, వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని
Read Moreజూబ్లీహిల్స్ గెలిచి మోదీకి గిఫ్ట్ ఇద్దాం..బీజేపీ గ్రేటర్ నేతలంతా ప్రచారంలో పాల్గొనాలి: రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిచి, ఆ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి గిఫ్ట్
Read Moreఅక్టోబర్ 13న నేషనల్ హైవేల దిగ్బంధం..ఇది ప్రారంభం మాత్రమే: జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నేషనల్ హైవేలను దిగ్బ
Read Moreవరద కాలువ ఏరియా ఫీల్డ్ లెవెల్స్ అంచనాలను సిద్ధం చేయండి
సెంట్రల్ ఇరిగేషన్ డిజైన్ ఆఫీసర్లు బాల్కొండ, వెలుగు: గండి పడిన వరద కాలువ ఏరియా ఫీల్డ్ లెవెల్స్ తీసుకుని అంచనాలను సిద్ధం చేయాలని ఇంజినీర్ ఇన్ చీ
Read Moreతప్పుడు ఆరోపణలు మానుకోవాలి : మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్
మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్ కోటగిరి,వెలుగు: కోటగిరిలో జరిగిన బోనస్లో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని,
Read Moreఎమ్మెల్యే రాజాసింగ్పై ఫిర్యాదు
వర్ని,వెలుగు: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై శుక్రవారం ముస్లిం నాయకులు రుద్రూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
Read More












