తెలంగాణం

బల్క్ గా వస్తువులని.. రూ.39 లక్షల ఫ్రాడ్ ..టెలిగ్రామ్ ద్వారా వ్యాపారిని మోసం చేసిన సైబర్ చీటర్స్

బషీర్​బాగ్, వెలుగు : తక్కువ ధరకే బల్క్​గా వస్తువులను అమ్ముతామని నమ్మించి, సిటీకి చెందిన యువ వ్యాపారిని సైబర్ చీటర్స్ మోసగించారు. మెహదీపట్నంకు చెందిన 2

Read More

నడిగడ్డ తండావాసులను ఇబ్బంది పెట్టొద్దు ..జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్

మియాపూర్, వెలుగు: మియాపూర్​నడిగడ్డ తండా వాసులను సీఆర్పీఎఫ్, కస్టోడియన్​అధికారులు ఇబ్బంది పెట్టొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్​హుస్సేన్​నాయక్

Read More

సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు, కార్మికుల ధర్నా

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగులు, కార్మికులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్ల

Read More

ప్రభుత్వ ప్లీడర్లను తొలగిస్తూ తెచ్చిన జీవో కరెక్టే: సుప్రీం కోర్టు

    వారి నియామకం, తొలగింపుపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం: సుప్రీం     జీవో 354ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

Read More

మహిళలు, పిల్లల ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంపులు

      మహిళలు, పిల్లల ఆరోగ్యం కోసం రేపటి నుంచి హెల్త్ క్యాంపులు     స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పథకం

Read More

ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.1,435 కోట్లు చెల్లింపు

హైదరాబాద్ , వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభమైనప్పటి నుంచి  ఇంతవరకు రూ.1,435 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వ

Read More

స్టేట్ కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్ల కౌన్సెలింగ్

  నోటిఫికేషన్ రిలీజ్ నేటి నుంచి 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో 2025–-26 విద్యా సంవత్సర

Read More

జర్నలిస్టుల రక్షణకు హైపవర్ కమిటీ.. అక్రిడిటేషన్ కార్డుల దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్సైట్: మంత్రి పొంగులేటి

జర్నలిస్టుల ఆరోగ్య బీమా, వార్షిక అవార్డులపైనా అధికారులతో రివ్యూ  హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి

Read More

ఇంటర్ ఎంప్లాయీస్కు.. ఆన్లైన్ లోనే లీవ్స్, ఎన్ఓసీలు

ఇంటర్ ఎంప్లాయీస్​కు హెచ్​ఆర్​ఎంఎస్ పోర్టల్​  ఈ నెలాఖరులోగా పది రకాల సేవలు అందుబాటులోకి  ఏర్పాట్లు చేస్తున్న  బోర్డు అధికారులు&nb

Read More

వేములవాడలో డబ్బులు ఇవ్వలేదని భక్తులపై హిజ్రాల దాడి

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో డబ్బులు ఇవ్వలేదని భక్తులపై హిజ్రాలు  దాడి చేశారు.  ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

Read More

నడవలేక పోతున్నానని వ్యక్తి సూసైడ్...మృతుడు మెదక్ జిల్లా వాసి

మియాపూర్, వెలుగు: నడవలేక పోతున్నానన్న మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​జిల్లాకు చెందిన ప్రదీప్​రా

Read More

తంగళ్లపల్లి, -శనిగరం మధ్య రాకపోకలు బంద్

కోహెడ, వెలుగు: కోహెడ మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి శనిగరం ప్రాజెక్టు మత్తడి ప్రవాహం పెరిగింది. వరద నీరు పిల్లి వాగుపై ఉన్న లో లెవల్​ వంతెన

Read More

పోక్సో కేసులో 21 ఏండ్ల జైలు..నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన తీర్పు

నల్గొండ అర్బన్, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి 21 ఏండ్ల జైలుశిక్ష, రూ. 30 వేల జరిమానా విధిస్తూ నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి రోజా రమణి

Read More