తెలంగాణం

హైదరాబాద్ ఫ్లైఓవర్ల కింద..రూ.149.84 కోట్లతో బ్యూటిఫికేషన్​ పనులు

వెలుగు, హైదరాబాద్ సిటీ : గ్రేటర్​ వ్యాప్తంగా రూ.149.84 కోట్లతో 224 బ్యూటిఫికేషన్​ పనులు చేపట్టినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం ఆమె

Read More

 నాంపల్లిలో నుమాయిష్​ అడ్డాగా పార్కింగ్​ ఫీజు దందా

    బైకుకు రూ.60, కారుకు రూ.150 వసూలు     దగ్గరుండి పెయిడ్​ పార్కింగ్​ వైపు పంపిస్తున్న పోలీసులు  బషీర్ బ

Read More

తహసీల్దార్ ఆఫీస్ ఎదుట దివ్యాంగ మహిళ ఆత్మహత్యాయత్నం

    సూర్యాపేట జిల్లాలోని మోతె మండల కేంద్రంలో ఘటన   మోతె(మునగాల), వెలుగు : తన భర్త పేరిట ఉన్న భూమిని తమకు తెలియకుండానే రిజి

Read More

మహబూబ్ నగర్ జిల్లాలో అర్హులందరికీ పథకాలు .. లబ్ధిదారుల పేర్లను ప్రకటించిన అధికారులు

నాలుగు సంక్షేమ పథకాల అమలుపై గ్రామసభల నిర్వహణ  జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందొద్దు ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపిన ప్రజాప్రతినిధులు,

Read More

సిరిసిల్ల పవర్ లూమ్​కు చీరల తయారీ ఆర్డర్ : విప్ ఆది శ్రీనివాస్

నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్​: విప్ ఆది శ్రీనివాస్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేతన్నలకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డ

Read More

కండ్లున్నా చూడలేని అజ్ఞాని కేటీఆర్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించడంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవార

Read More

కుంభమేళాలో గుండెపోటుతో నిర్మల్ వాసి మృతి

నిర్మల్, వెలుగు : కుంభమేళాకు వెళ్లిన నిర్మల్ జిల్లా వాసి గుండెపోటుతో మృతిచెందిన ఘటన యూపీలోని కాశీ( వారణాసి)లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్

Read More

సింగరేణి, ఎన్టీపీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్త ..వాటిని పార్లమెంట్​లో ప్రస్తావిస్తా: ఎంపీ వంశీకృష్ణ

రామగుండం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి  రామగుండం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ గోదావరిఖని/ పెద్దప

Read More

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉరేసుకుని పేషెంట్ ఆత్మహత్య

    డ్యూటీ నర్సులే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యుల ఆందోళన      మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఘ

Read More

మెదక్ జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు .. లబ్ధిదారుల పేర్లు చదివి వినిపించిన అధికారులు

కలెక్టర్లు రాహుల్​రాజ్, మనుచౌదరి, క్రాంతి ​ఉమ్మడి మెదక్​జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణ మెదక్​, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ

Read More

సమాచార చట్టం కమిషనర్ల నియామకం ఎప్పుడు?

ప్రజల హక్కులను అంతగా గుర్తింపజేసిన చట్టం ఏదైనా ఉంది..అంటే అది సమాచారహక్కు చట్టం-2005 మాత్రమే!  తెలంగాణాలో రాష్ట్ర స్థాయిలో ఉండే కమిషనర్ల వ్య

Read More

ఇద్దరు సింగరేణి కార్మికులకు గాయాలు

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి పరిధిలోని ఆర్జీ –1 ఏరియాలోని రెండు గనుల్లో ప్రమాదాలు జరిగి ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. జీడీకే–1 సీహె

Read More

మేఘా రూ.15 వేల కోట్లపెట్టుబడులు.. తెలంగాణ సర్కార్ తో మూడు ఎంవోయూలు

దావోస్​లో రాష్ట్ర సర్కార్​తో మూడు ఒప్పందాలు చేసుకున్న కంపెనీ  రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు అనంతగిరిలో

Read More