
తెలంగాణం
క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉన్న..పార్టీ కోసం కష్టపడి పనిచేస్తా: కొండా మురళి
హైదరాబాద్, వెలుగు: పీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. కమిటీ ముందుకు తానే వచ్చానని.. ఎవరూ పిలవలేద
Read More1983 వరల్డ్ కప్ విజయం ఇండియన్ క్రికెట్కు టర్నింగ్ పాయింట్: మంత్రి వివేక్
హైదరాబాద్, వెలుగు: కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఇండియా క్రికెట్ టీమ్ 1983 వరల్డ్ కప్ గెలవడం మన దేశ క్రికెట్ కు టర్నింగ్ పాయింట్ అని
Read Moreజహీరాబాద్ స్మార్ట్సిటీపై ఫోకస్.. ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు సర్కార్ అడుగులు
హైదరాబాద్-నాగ్పూర్ఇండస్ట్రియల్కారిడార్లో భాగంగా నిర్మాణం రూ.1,206 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్ 1..
Read Moreఎస్సారెస్పీకి పెరుగుతున్న వరద..9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ సాగర్ ప్రాజెక్టు కు వరద పెరుగుతోంది. దీంతో జలకళను సంతరించుకుంటోంది. గత 24 గంటల్లో 17 వేల క్యూసెక్కుల నుంచి 34,
Read Moreతొర్రూరులో రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం..కార్పొరేషన్కు రూ.105 కోట్ల ఆదాయం
హైదరాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రాజీవ్ స్వగృహ ప్లాట్లకు అధికారులు వేలం నిర్వహించారు. మ
Read Moreబ్యాలెట్ పద్ధతి తేవాలి అన్ని పార్టీలు ఇదే కోరుతున్నాయి: మంత్రి వివేక్ వెంకటస్వామి
దేశంలో దొంగ ఓట్ల బాగోతాన్ని రాహుల్ నిరూపించారు కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు వృథా బొగ్గు గనుల టెండర్ బిల్లుకు నాడు బీఆర్ఎస్ మద్దతిచ్చి ఇప
Read Moreతాళం వేసిన తొమ్మిది ఇండ్లలో చోరీ
భూపాలపల్లి రూరల్, వెలుగు : భూపాలపల్లి పట్టణంలోని లక్ష్మినగర్ లో శనివారం రాత్రి తాళం వేసిన తొమ్మిది ఇండ్లలో చోరీ జరిగింది. భూపాలపల్లి సీఐ నరేశ్క
Read More17న కుక్కపిల్లల దత్తత మేళా
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రేమతో నిండిన ఒక చిన్న ప్రాణానికి మీరు ఇల్లు ఇస్తారా? అంటూ ఇండీ కుక్కపిల్లల దత్తతకు జీహెచ్ఎంసీ వినూత్న రీతిలో ఆహ్వానం పలుకుతో
Read Moreవదిలేసి పొండి చాలు.. మెషీన్లే పార్క్ చేస్కుంటయ్
నాంపల్లిలో ఆటోమేటిక్ పజిల్ పార్కింగ్ రెడీ ఒకటే బిల్డింగ్లో 250 కార్లు, 200 బైక్స్ పార్క్ చేసుకోవచ్చు 15 అంతస్తుల కాంప్లెక్సులో10 ఫ్
Read Moreముగ్గురు సైబర్ నేరస్తుల అరెస్ట్
వేములవాడ రూరల్, వెలుగు: బ్యాంకు లోన్స్ పేరుతో కాల్స్ చేసి డబ్బులు కొట్టేస్తున్న ముగ్గురు సైబర్ నేరస్తులను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్
Read Moreబీఆర్ఎస్ పనైపోయింది.. మమ్మల్ని ఎగతాళి చేసిన ఆ పార్టీకి సున్నా MP సీట్లు: రాంచందర్రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్రావు అన్నారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్
Read Moreమెడికల్ బోర్డు ఎప్పుడో..? సింగరేణి కార్మికుల్లో నెలకొన్న ఆందోళన
నాలుగు నెలలుగా నిర్వహించని బోర్డు వారసుల ఏజ్ అయిపోతుందంటూ కార్మికుల్లో బెంగ ఆందోళనలకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు భద్
Read Moreవామ్మో.. ఉప్పల్ ట్రాఫిక్
ఉప్పల్ డిపో నుంచి రింగ్ రోడ్డుకు గంట సమయం ఉప్పల్, వెలుగు: రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్కు తిరిగి వస్తున్న ప్రయాణికుల రద్దీతో పాటు, ఉప్పల్ నల
Read More