
తెలంగాణం
వావ్.. వాట్సాప్ లేకుండా కూడా చాట్ చేసుకోవచ్చు ! జస్ట్ ఇదొక్కటి చేస్తే చాలు..
మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త ప్రత్యేకమైన ఫీచర్పై పనిచేస్తోంది, దింతో మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేయని వారితో లేదా వాట
Read Moreమరో వారం రోజులు తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
మరో వారం రోజులు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య బంగాళాఖాతం లో కొనసాగుతున్న ద్రోణి.. ఉత్తర అంతర్గత ప
Read Moreమా ఇద్దరి మధ్య 6 నెలలే గ్యాప్.. నన్ను బచ్చా అనడం కరెక్ట్ కాదు: కేటీఆర్పై గువ్వల హాట్ కామెంట్స్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్కు, నాకు వయసులో ఆరు
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు వృధా.. ఆ డబ్బుతో పేదలందరికీ ఇండ్లు వచ్చేవి: మంత్రి వివేక్ వెంకటస్వామి
లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్లకే పరిమితమైందని.. అదే లక్ష కోట్లు ఖర్చు చేసి ఉంటే పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చేవని
Read Moreజగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం..
జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్ సప్లై 5వ నంబర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (ఆగస్టు 10)
Read Moreబీజేపీలో చేరిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
హైదరాబాద్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరుతారన్న ఎపిసోడ్కు తెరపడింది. ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు
Read Moreసింగరేణిలో వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కారుణ్య నియామకాల్లో భాగంగా మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్ఫిట్చేసి వారి వారసులకు ఉద్య
Read Moreభద్రాద్రిలో ముగిసిన పవిత్రోత్సవాలు
భక్తిప్రవత్తులతో హయగ్రీవ జయంతి నేటి నుంచి నిత్య కల్యాణాలు షురూ భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న పవిత
Read Moreపనులు నిలిచె.. గుర్రపు డెక్క విస్తరించె
కోరుట్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు మద్దుల చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 2017లో రూ.4 కోట్లత
Read Moreబీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలె : సాదుల శ్రీనివాస్
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్ వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని సీపీఎ
Read Moreప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి
సూర్యాపేట, వెలుగు : ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ నాయకులపై ఉందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వ
Read Moreఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి : ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ, వెలుగు : ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం దేవరకొం
Read Moreమత్తు పదార్థాలను నిర్మూలించడమే లక్ష్యం : డీఎస్పీ కృష్ణ కిశోర్
నెల్లికుదురు( ఇనుగుర్తి), వెలుగు: మత్తు పదార్థాలను నిర్మూలించడమే లక్ష్యమని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిశోర్ అన్నారు. శనివారం మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్
Read More