తెలంగాణం

నన్ను ఎదుర్కోలేకనే కుట్రలు..నా ప్రతిష్టను దెబ్బతీయాలనే.. నా పిల్లలను రాజకీయాల్లోకి లాగుతున్నరు: బండి సంజయ్   

తప్పేదో, ఒప్పేదో కోర్టు నిర్ణయిస్తుంది  ప్రతి ఆరోపణకు కాలమే సమాధానం చెప్తుందన్న కేంద్ర మంత్రి   కరీంనగర్, వెలుగు: కొందరు తనను ఎదుర

Read More

మే 11నుంచి ఇల్లెందులో ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) జాతీయ మహాసభలు ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ని

Read More

ప్రతి దరఖాస్తును మూడు నెలల్లో పరిష్కరిస్తం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కూసుమంచి, వెలుగు: ప్రజా దర్బార్  కార్యక్రమంలో వచ్చే ప్రతి దరఖాస్తును మూడు నెలల్లో పరిష్కరిస్తామని మంత్

Read More

లాడ్జీల ఓనర్లు రూల్స్ పాటించాలి : భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని లాడ్జీల యజమానులంతా నిబంధనలను పాటించాలని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్​ రాజు ఆదేశించారు. కొత్తగూడెంలోని ఐ

Read More

మహిళా సాధికారతకు పెద్దపీట..అంగన్‌‌ వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి

హెల్త్​ మినిస్టర్​ దామోదర్ రాజనర్సింహ  అల్లాదుర్గం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని హెల్త్​ మినిస్టర్​ దా

Read More

భద్రాచలంలో ఎండు గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు: రెండు స్కూటీల ద్వారా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అబ్కారీ ఎన్​ఫోర్స్​మెంట్​ పోలీసులు ఆదివారం భద్రాచలంలో పట్టుకున్నారు. సీఐ శ్రీనివా

Read More

వడ్ల కొనడంలో సర్కారు విఫలం : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ, వెలుగు: వడ్లు కొనడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో ఆయన మాట్లాడు

Read More

దామర చర్ల మండల కేంద్రంలోని ఏటీఎం దొంగలు అరెస్టు

మిర్యాలగూడ, వెలుగు :నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని ఏటీఎంలో దొంగతనానికి పాల్పడిన నిందితులను శనివారం స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ సీ

Read More

ప్రకృతి గీసిన చిత్రం.. ఆదిలాబాద్ అడవి అందాలు ఆవిష్కృతం

ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలు నిత్యం అబ్బురపరుస్తూనే ఉంటాయి. అడవి నిండా అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. శనివారం మావల హరితవనంలో సూర్యాస్తమయాన ఆకాశ

Read More

పనిచేయడం ఇష్టం లేకుంటే వెళ్లిపోండి..అధికారులపై ఎమ్మెల్యే మైనంపల్లి ఆగ్రహం

మెదక్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లను అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఊరుకోబోమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హెచ్చరించారు. జిల్లాలో పనిచేసే ఉద్దేశ్

Read More

సంజయ్ కొడుకుపై పీడీ యాక్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టాలి ..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఓ మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్​

Read More

ప్రభుత్వం ప్రతి గింజను కొంటుంది : కరీం నగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

    కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొంటుందని, రైతులు ఎలాంటి ఆందోళన చ

Read More

తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటున్నరు : ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

    ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ బాల్కొండ, వెలుగు: తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల

Read More