తెలంగాణం

ప్రభుత్వ దవాఖానలో అన్ని మందులు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

టేక్మాల్, వెలుగు: ప్రభుత్వ దవాఖానలో అన్ని మందులు అందుబాటులో ఉండాలని  కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. ఆదివారం టేక్మాల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మి

Read More

చెన్నూరు ఎంఈవోగా కేవీ సత్యనారాయణ

చెన్నూరు, వెలుగు: చెన్నూరు మండల ఎంఈవోగా కిష్టంపేట జడ్పీ హైస్కూల్​హెచ్​ఎం కేవీ సత్యనారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట

Read More

కాగజ్ నగర్ మండలంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిస్సా కూలీలకు విముక్తి

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మండలం ఈస్ గాం బెంగాలీ క్యాంప్–12 శివారులో ఇటుక బట్టీల్లో పని చేస్తున్న 24 మంది బాండెడ్ లేబర్లకు అధికారులు వి

Read More

సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి :భారతి స్వామి

కుంటాల, వెలుగు: హిందువులు ఆధ్యాత్మికతను అలవర్చుకొని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని కర్ణాటక హంపీ పిఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి సూచించారు. ఆదివారం ని

Read More

లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో సౌర వెలుగులు..రూ.20 కోట్లతో మోడల్ విలేజ్ సోలార్ స్కీమ్

1160 కుటుంబాలకు సోలార్ ​కనెక్షన్లు లక్సెట్టిపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్ విలేజ్ సోలార్ స్కీమ్​లో భాగంగా లక్స

Read More

మంత్రిపై అసత్య ప్రచారం చేస్తే సహించం..డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఫైర్

చెన్నూరు, వెలుగు: కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామిపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను డీడీసీ ప్రెసిడెంట్​రఘునాథ్​ రెడ్

Read More

టికెట్ రాని లీడర్లు నామినేషన్లు వాపస్ తీసుకోవాలి..బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. రాంచందర్ రావు వార్నింగ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మున్సిపల్ ఎన్నికల బరిలో పార్టీ గీత దాటేవారిపై కఠిన చర్యలు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ

Read More

ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి..విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

హైదరాబాద్, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు. శనివారం మ

Read More

‘కొడంగల్-–నారాయణపేట’కు పర్యావరణ అనుమతులు

ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగు నీరు హైదరాబాద్, వెలుగు: కొడంగల్–నారాయణపేట లింక్ ప్రాజెక్టుకు కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చింది.

Read More

మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో లబ్ధి కోసమే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ రాద్ధాంతం : అడ్లూరి లక్ష్మణ్

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌తో వ్యాపారులను బెదిరించారు: అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నిక

Read More

రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో పెరిగిన వాటా.. 2.102 శాతం నుంచి 2.174 శాతానికి పెంపు

16వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఊరట ఈ ఏడాది రాష్ట్ర ఖజానాకు రూ.33,181 కోట్లు..వచ్చే ఐదేండ్లలో రూ.2.27 లక్షల కోట్లు   రాష్ట్రాలకు ఇచ్చే దాంట్లో

Read More

ఐదేండ్లలో రాష్ట్రానికి రూ.30,135 కోట్ల గ్రాంట్లు.. రూ.9,015 కోట్లు అదనం!

పన్నుల వాటా కాకుండా స్థానిక సంస్థలు, హెల్త్​, డిజాస్టర్ కింద ఫండ్స్​ ఏటా సగటున రూ.6,063 కోట్లు పైసలు కావాలంటే ‘దమ్మిడీ’ లెక్క తేలాల

Read More

త్వరలో వరంగల్ ఎయిర్ పోర్ట్ పనులు..మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి

విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి  న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో వరంగల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు కేంద్ర పౌ

Read More