
తెలంగాణం
ఓబీసీలకు మోదీనే అండ..లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట: ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: బీసీల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
Read Moreఆటో పర్మిట్ల జారీలో అక్రమాలు ...షోరూమ్స్ఓనర్లు, ఫైనాన్సర్లపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ టాక్సీ, డైవర్స్యూనియన్ డిమాండ్ ఆర్టీఏ కార్యాలయం ఎదుట ధర్నా హైదరాబాద్సిటీ, వెలుగు: ఆటోలను బ్లాక్ చేసి అక్రమంగా అమ్ముకుంటున్న
Read Moreజైపాల్ రెడ్డికి నివాళి
కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా సోమవారం నెక్లెస్ రోడ్డులోని జైపాల్ రెడ్డి ఘాట్&zwnj
Read Moreవాట్సాప్ ద్వారా వెదర్ అలర్ట్స్ ..కసరత్తు చేస్తున్న జీహెచ్ ఎంసీ
ప్రత్యేకంగా ముగ్గురు నిపుణుల నియామకం సంగారెడ్డి ట్రిపుల్ ఐటీ సహకారం హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇక నుంచి నగరవాసులకు బల్దియా వెదర్ అలెర్ట్
Read Moreనువ్వో బచ్చా.. పద్ధతి మార్చుకో! .. కేటీఆర్ పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఫైర్
హైదరాబాద్, వెలుగు: "కేటీఆర్ నువ్వో బచ్చా...పద్ధతి మార్చుకో!" అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం సీఎల్పీలో ఆయన మ
Read Moreహనుమకొండ జిల్లాలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కేసు
హసన్ పర్తి,వెలుగు : హనుమకొండ జిల్లా భీమారంలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కాకతీయ వర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్
Read Moreకేటీఆర్.. భాష, యాస మార్చుకో : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు: బీఆర్
Read Moreమన్యంలో మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు
భద్రాచలం, వెలుగు : తెలంగాణ, ఏపీ సరిహద్దులోని మన్యంలో సోమవారం మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కనిపించాయి. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు వేళ
Read Moreజాబ్ లు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు వసూలు .. ఖమ్మం పోలీసులకు బాధితుల కంప్లయింట్
ఖమ్మం టౌన్, వెలుగు: జాబ్ లు ఇప్పిస్తానని రూ. 90 లక్షలు తీసుకుని మోసగించిన ఘటన ఖమ్మం సిటీలో ఆలస్యంగా తెలిసింది. కవిరాజ్ నగర్ కు చెందిన అనిల్ నాయక్ &nbs
Read Moreతెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు జడ్జిలు
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టులో కొత్తగా నలుగురు అడిషనల్ జడ్జిల నియామకానికి కేంద్
Read Moreతెలంగాణ జడ్జిల సంఘం అధ్యక్షుడిగా రాజగోపాల్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడిగా జి.రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా కె.మురళీ మోహన్&z
Read Moreఅమెరికాలో గుండెపోటుతో సింగరేణి ఎంప్లాయ్ మృతి
గోదావరిఖని, వెలుగు : అమెరికాలో గుండెపోటుతో సింగరేణి ఎంప్లాయ్ చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్హౌస్కాలనీకి చెందిన పెరుక ప్రకాశ్(55),  
Read Moreరోస్టర్ పాయింట్లు సవరించేదాకా ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు : జి.చెన్నయ్య
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎస్సీ కులాల రోస్టర్ పాయింట్లు సవరించే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపి
Read More