తెలంగాణం
కారు, బుల్డోజర్ మధ్యే పోటీ.. రెండేండ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిండ్రు: కేటీఆర్
ఇంకో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుంది ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు హైదరాబాద్: జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచేది మాగంటి సునీతన
Read Moreపోచారంలో రూ. 30 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా.. కబ్జా నుంచి 4 వేల గజాల పార్కు సేఫ్..
హైదరాబాద్ లోని పోచారంలో రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది హైడ్రా. శుక్రవారం ( అక్టోబర్ 31 ) స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా
Read Moreజూబ్లీహిల్స్లో మెజారిటీ ఇస్తే.. మరింత స్ట్రాంగ్గా పని చేస్తం: మంత్రి వివేక్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు మంచి మెజారిటీ ఇస్తే మరింత స్ట్రాంగ్గా పని చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్ల
Read Moreవరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన..
తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులపాటు భారీ వర్షాలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు వరంగల్ జిల్లాను ముం
Read Moreజగిత్యాలలో బాలిక అనుమానాస్పద మృతి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మమ్మ
15ఏళ్ల బాలిక..అనుమానాస్పద మృతి..ఉరివేసుకొని చనిపోయిందంటున్న పేరెంట్స్.. కాదు బాలికను హత్య చేసి ఉంటారని అమ్మమ్మ ఫిర్యాదు.. జగిత్యాల జిల్లా వెల్గట
Read Moreకిషన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతాడు ..నాకు ఎవ్వరి సర్టిఫికెట్ అవసరం లేదు: మంత్రి అజారుద్దీన్
హైదరాబాద్: నాకు మంత్రి పదవి ఇవ్వడంపై కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు..మంత్రి పదవికి , జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధం లేదు అన్నారు మంత్రిగా ప్ర
Read Moreయాదగిరిగుట్ట ఎలక్ట్రికల్ ఈఈ రామారావు సస్పెన్షన్
యాదాద్రి భువనగిరి: అవినీతి, లంచం కేసులో ఏసీబీకి చిక్కిన యాదగిరి గుట్ట ఎలక్ట్రికల్ఈఈ రామారావుపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల నుంచి తొలగిస్తూ శ
Read Moreమంత్రిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణం..
తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2025, అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చే
Read Moreచోరీకేసు పెట్టి ఎస్సై వేధింపులు..అవమానం భరించలేక మహిళ ఆత్మహత్య
సూర్యాపేట జిల్లాలో ఎస్సై వేధింపులకు ఓ నిండి ప్రాణం బలైంది. చోరీకేసు పెట్టి వేధించడంతో అవమానం భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అక్రమ కేసు బ
Read Moreజాతీయ మాల మహానాడు..జిల్లా ఇన్చార్జ్ల నియామకం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 33 జిల్లాలకు జాతీయ మాల మహానాడు ఇన్చార్జ్&z
Read MoreWinter Season: రోజూ ఒక్క లవంగంతో.. జలుబు..కఫం... దగ్గు మటు మాయం.. .
చలికాలం మొదలైంది. ఈ సీజన్ లో జనాలు దగ్గు.. జలుబు..కఫం వేధిస్తాయి. ఇప్పటికే కొంతమంది ఆ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి లక్షణాల
Read Moreఅకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
ఎడపల్లి, వెలుగు : అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గురువా
Read Moreఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. నవంబర్ 1నుంచి ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు
హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వ
Read More












