తెలంగాణం
ఫోన్ పే ద్వారా రూ.9 వేలు.. క్యాష్ రూ.21 వేలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెదక్ జిల్లా ట్రాన్స్కో డీఈ
ఏసీబీ ఉచ్చులో మరో ప్రభుత్వ ఉద్యోగి పడ్డాడు. ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ లో డివిజనల్ ఇంజినీర్ గా పనిచేస్తూ.. గౌరవ ప్రదమైన జీతం తీసుకుంటూ.. లంచానికి మరిగ
Read Moreబీఆర్ఎస్ వెనుక బీజేపీ...! అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయకుండా అడ్డుకుంటోంది.. !
బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తూ ఎన్ని కల కమిషన్ కు కంప్లయింట్ చేశారని ఆరోపించారు. రాజస్థాన్ లో ఉప ఎన్నిక అభ్యర్థిని మంత్రిని చేశారని అన్నారు. శ్రీ గంగానగ
Read Moreవాట్సాప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నట్లు ఫేక్ పోస్ట్... సీపీ సజ్జనార్ క్లారిటీ
హైదరాబాద్: తాను వాట్సాప్ కాల్స్ రికార్డు చేస్తున్నట్టు, ప్రతి పోస్టునూ పర్యవేక్షిస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై సీపీ సజ్జనార్ సీరియస్ అయ్
Read Moreబీఆర్ఎస్ కాంగ్రెస్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తోంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
గురువారం ( అక్టోబర్ 30 ) జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్ పేట్ డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.
Read Moreరేపు (అక్టోబర్ 31) రాజ్ భవన్లో మంత్రిగా అజారుద్ధీన్ ప్రమాణ స్వీకారం
రాష్ట్ర కేబినెట్ లో మరో మంత్రి చేరబోతున్నారు. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు అజారుద్ధీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read Moreకవిత చెప్పిందే నిజం.. మైనారిటీకి మంత్రి పదవి ఇస్తమంటే బీజేపీ అడ్డుకుంటుంది: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
హైదరాబాద్: ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇస్తామంటే బీజేపీ అడ్డుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్
Read MoreBRS తప్పుడు ప్రచారం చేస్తోంది.. పార్టీ మార్పు వార్తలపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
హైదరాబాద్: పార్టీ మార్పు వార్తలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్
Read More122 సంవత్సరాల తర్వాత.. హన్మకొండలో భూమి బద్దలయ్యే రేంజ్లో వర్షం పడింది..!
ఒకటి రెండు రోజులపాటు కురిసిన వర్షం తెలుగు రాష్ట్రాలను ముంచేసినంత పనిచేసింది. ఏం కొట్టుడు.. ఏం దంచుడు.. తుఫాను దెబ్బకు గతంలో ఉన్న వర్షపాతం రికార్డులే బ
Read MorePhone Use : ఫోన్ వాడేటప్పుడు పాటించాల్సిన మర్యాదలు ఇవే..!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. ఇంటా బయట తేడా లేకుండా ఎక్కడైనా ఫోన్ కాల క్షేపం అయిపోయింది. అయితే సెల్ ఫోన్ వాడేటప్పుడు కొన్ని మర్యాదలు
Read Moreతుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఫస్ట్ ధాన్యం కొనండి: సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మోంథా తుఫాను వల్ల
Read Moreకేటీఆర్.. పదేండ్లలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎంతమందికి ఇచ్చిర్రు..? మంత్రి వివేక్
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయ్యింది.. అప్పుడే కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ అంటున్నారు.. మరీ పదేండ్లలో మీరేం చేశారని
Read Moreబస్సులో సజీవ దహనం అయిన ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇచ్చిన వేమూరి కావేరి ట్రావెల్స్
కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ప్రమాదానికి గురై.. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో 19 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే కదా.. ఈ ప్రమాదంలో బస్సులో
Read MoreGood Health : జీవిత భాగస్వామితో గొడవపడితే షుగర్ వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త..!
ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వేధిస్తున్న సమస్య షుగర్ వ్యాధి. ఆఫీసుల్లో పెరిగిన పని ఒత్తిడి, మారుతున్న ఆహారపు అలవాట్లు, విపరీతమైన ప్రయాణాలు.. జీవ
Read More












