
తెలంగాణం
కదిలిస్తే కన్నీళ్లే .. పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీ వద్ద బాధిత కుటుంబసభ్యుల రోదన
హృదయవిదారకంగా ఘటన స్థలం తమ వారి మృతదేహాల కోసం కన్నీటితో ఎదురుచూపులు పొట్టకూటి కోసం వస్తే ప్రాణాలే పోయాయని ఆవేదన సంగారెడ్డి, వె
Read Moreసీడ్ పత్తి డబ్బులు ఇవ్వట్లే .. కంపెనీలు ఏటా ఏప్రిల్, మే నెలల్లోనే ఇచ్చేవి
గత డిసెంబర్కు సంబంధించి రూ.1,000 కోట్లు రావాలి ఆందోళనలో అన్నదాతలు ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్ల చుట్టూ తిరుగుతున్న వైనం జోగులాంబ గద్వాల
Read Moreమంచిర్యాల జిల్లాలో మురిపించిన ముసురు .. రెండ్రోజులుగా వర్షం.. ఇయ్యాల, రేపు కూడా..
మొలకెత్తుతున్న విత్తనాలు ప్రాజెక్టులు వాగులు, చెరువులకు జలకళ వ్యవసాయ పనుల్లో అన్నదాతలు బిజీ.. మంచిర్యాల జిల్లాలో ఎల్లో అలర్ట్ మంచి
Read Moreయూరియాకు కేంద్రం కోత..రాష్ట్రకోటాలో 2.25 లక్షల టన్నులు కట్
రాష్ట్ర కోటాలో గత 3 నెలల్లో 2.25 లక్షల టన్నులు కట్ సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్య జులై, ఆగస్టులో కావాల్సింది 6 లక్షల టన్నులు అంద
Read Moreకన్నవాళ్లు వద్దనుకున్నా.. ఊపిరి పోస్తున్న ‘ఊయల’
మాతా, శిశు ఆస్పత్రి సహా ఐదు ఆస్పత్రుల్లో ఏర్పాట్లు కరీంనగర్ లో 10 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులను వదిలేసి వెళ్లిన తల్లిద్రండులు శిశు వి
Read Moreకేసీఆర్ జల ద్రోహి .. కృష్ణా, గోదావరి నీటి హక్కులను ఏపీకి రాసిచ్చిండు: సీఎం రేవంత్
ఆయన సంతకమే తెలంగాణ ప్రయోజనాలకు మరణశాసనమైంది నదుల అనుసంధాన ప్రతిపాదన పెట్టిందే కేసీఆర్ ఆయన చేసిన ద్రోహాన్ని ఊరూరా ప్రజలకు చెప్పాలి 2016 అపెక
Read Moreహైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు టౌన్ ప్లానింగ్ అధికారులు. అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టౌన్ ప్ల
Read Moreప్రముఖ ఇంద్రజాలికుడు పట్టాభిరామ్ లేని లోటు పూడ్చలేనిది: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలి
Read Moreబనకచర్లకు బ్రేక్ పడలే.. జస్ట్ కామా మాత్రమే.. బీజేపీపై పోరాటం ఉధృతం చేయాలి: సీఎం రేవంత్
హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్ట్కు కేంద్రం అనుమతుల తిరస్కరణ తాత్కలికమేనని.. పునఃపరిశీలన తర్వాతైనా బనకచర్ల ప్రాజెక్ట్ మళ్లీ తెరమీదకు వస్తుందని సీఎం ర
Read Moreశివసేనలోకి రాజాసింగ్?.. హిందుత్వ పార్టీ వైపే గోషామహల్ ఎమ్మెల్యే చూపు
నిన్న బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కమలనాథులు మాధవీలతతో సునీల్ బన్సల్ చర్చలు విక్రం గౌడ్ తో భేటీ అయిన డీకే అరుణ
Read Moreపొట్ట కూటి కోసం వచ్చి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధకరం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం (జూలై 1) ఆయన ఘటన స్థలాన్ని పరిశీలి
Read Moreమాకు రాగి సంకటి, చేపల పులుసు వద్దు.. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు మరణశాసనాలు అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్లే మన ప్రధ
Read Moreప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
హైదరాబాద్: తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులైన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాభి రామ్ గుండెపోటుతో కన్నుమూశారు. జూన్ 30న రాత్రి 9
Read More