తెలంగాణం

సీడీఎఫ్కు రూ.800 కోట్లు కేటాయింపు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

    ఎమ్మెల్సీగా వచ్చే ఫండ్​ను నిజామాబాద్​కోసం ఖర్చు చేస్త     టీపీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్ నిజామాబాద్, వెలుగు: స

Read More

కొత్త బోర్వెల్లు వేయించండి.. కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో ఎమ్మెల్యే వినతి

పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ బోర్డు జనరల్ బాడీ సమావేశం శనివారం బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు

Read More

ఏప్రిల్ 2 నుంచి ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభలు

నాగర్ కర్నూల్ టౌన్/కందనూలు, వెలుగు:  ఏప్రిల్ 2 నుంచి నాగర్​కర్నూల్​ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించాలని కలె

Read More

రామగుండం ఎన్టీపీసీలో మళ్ళీ ఐదు యూనిట్ల షట్ డౌన్

గోదావరిఖని/జ్యోతినగర్​, వెలుగు : రామగుండం ఎన్టీపీసీలో శనివారం మళ్ళీ ఐదు యూనిట్లను షట్​ డౌన్​ చేశారు. సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్న నే

Read More

లక్ష మందితో మార్చ్ 31న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మహావీర్ జయంతి

బషీర్​బాగ్, వెలుగు: జైన్ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 31న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో భగవాన్ మహావీర్ 2,625వ జన్మ కల్యాణక్ మహోత్సవం (మహావీర్ జయంతి) అత

Read More

ఆన్ లైన్ మోసాలపై  అప్రమత్తంగా ఉండాలి.. పీపుల్స్ డిగ్రీ కాలేజీలో సైబర్ నేరాలపై అవగాహన

తాండూర్, వెలుగు: ఆన్​లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తాండూరు ఎస్సై అంబయ్య సూచించారు. శనివారం పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కాలేజీలో విద్

Read More

బీసీ బంధు ప్రవేశపెట్టండి : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య

    సీఎంను కోరిన ఆర్ కృష్ణయ్య ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి బీసీ కుటుంబానికి బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షల రుణాలు మంజ

Read More

లింగంపల్లి స్టేషన్ లో రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తనిఖీ

ఆర్సీ పురంలోనూ  అధికారులతో కలిసి పరిశీలన హైదరాబాద్​ సిటీ, వెలుగు: నగరంలోని లింగంపల్లి, రామచంద్రాపురం రైల్వే స్టేషన్​లను దక్షిణ మధ్య రైల్వ

Read More

రాజేంద్ర నగర్ నార్మ్లో విషాదం...మూడ్రోజుల్లో ఇద్దరు ఉద్యోగులు గుండెపోటుతో మృతి

గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్​లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌‌‌‌మెంట్ (నార్మ్)లో విషాదచాయలు అలముకున్నాయి. ఇక్

Read More

స్క్రాప్ దవాఖాన!.. గాంధీ ఆస్పత్రిలో పేరుకుపోయిన పాత ఇనుము

సికింద్రాబాద్ గాంధీ దవాఖాన ఆవరణలో ఇనుప స్క్రాప్ కుప్పలుగా పేరుకుపోయింది. మెయిన్ బిల్డింగ్ సెల్లార్ తో పాటు భవనం వెనకవైపు కుప్పలుగా పడి ఉన్న స్క్రాప్,

Read More

గద్దర్ భార్యకు మంత్రి  దామోదర పరామర్శ.. విమల ఆరోగ్యం గురించి ఆరా

పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని నిమ్స్ హాస్పిటల్‌‌‌‌లో చికిత్స పొందుతున్న దివంగత గద్దర్ సతీమణి విమల, ప్రజ

Read More

నిర్మల్ కలెక్టర్, ఎస్పీలకు స్కోచ్ అవార్డులు

నిర్మల్, వెలుగు: నిర్మల్  కలెక్టర్  అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలకు జాతీయ స్థాయి స్కోచ్  అవార్డులు దక్కాయి. వీరిద్దరూ శనివారం ఢిల్ల

Read More

ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం అమానవీయం.. గద్దర్ పై కాల్పులు జరిపినవారిని  ఇంకా గుర్తించలేదు: ప్రొ. కోదండరాం

 పంజాగుట్ట, వెలుగు: సమాజంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం అమానవీయమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రజా గొంతుక గద్దర్

Read More