
తెలంగాణం
ఆకలితో అలమటిస్తున్న మూగజీవాలు..దొంతి గోశాలలో దుస్థితి..దాతల కోసం ఎదురుచుపులు
శివ్వంపేట, వెలుగు: గోశాల సంరక్షణ లేకపోవడంతో మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి పరిరక్షణ పట్టించుకునే వారు లేకపోవడంతో 70 మూగజీవాలు రోధిస్తున్నాయి.
Read More'ఆపరేషన్ ముస్కాన్' ను సక్సెస్ చేయాలి : సీపీ సునీల్ దత్
ఖమ్మం సీపీ సునీల్ దత్ ఖమ్మం టౌన్, వెలుగు : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–11 క
Read Moreవారం రోజుల్లో రూ.లక్ష జమ : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్టౌన్, పెద్దశంకరంపేట, వెలుగు: అర్హులందరికీ పక్కా ఇండ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ రాహుల్రాజ్అన్నారు. శుక్రవారం ఆయన పెద్
Read Moreమెదక్, రామాయంపేట మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే రోహిత్ రావు
మెదక్ టౌన్, వెలుగు: మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రోహిత్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం మెదక్కలెక్టరేట్లో కలెక్టర్
Read Moreనిరుపేదల సొంతింటి కల నెరవేరింది : తూంకుంట నర్సారెడ్డి
సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు: నిరుపేదల సొంతింటి కల నెరవేరిందని మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీస
Read Moreగవర్నర్ దత్తత గ్రామాల్లో నిధులు సరిగా ఖర్చు చేయాలి
భద్రాచలం, వెలుగు: గవర్నర్ దత్తత తీసుకున్న పూసుకుంట, గోగులపూడి గ్రామాల్లో గిరిజనాభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగించాలని గవర్
Read Moreముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు గోదావరి వరదలపై రివ్యూ భద్రాచలం, వెలుగు : జిల్లాలో గోదావరి పరివాహకంలోని ముంపు ప్రాంతాలపై ప్ర
Read Moreమా ఇండ్లు కూల్చొద్దు.. బేగంపేట ఎయిర్పోర్టుకు అనుసంధానంగా ఉన్న కాలనీ, బస్తీ వాసుల విజ్ఞప్తి
వీఐపీల విమానాల రాకపోకలను దుండిగల్కు మార్చాలి బేగంపేట ఎయిర్పోర్టుకు అనుసంధానంగా ఉన్న కాలనీ, బస్తీవాసుల విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: పౌర విమ
Read Moreఅందరికీ అందుబాటులో ఉంటాం : మంత్రి సీతక్క
మంత్రి సీతక్క భద్రాచలం, వెలుగు : ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా అందరికీ అందుబాటులో ఉంటామని పంచాయతీరాజ్, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్
Read Moreసర్వే దాటని చెంచుల సంక్షేమం.. అందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
నామ్కే వాస్తేగా మారిన మన్ననూర్ ఐటీడీఏ అందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పత్తాలేని అవగాహన సదస్సులు నాగర్ కర్నూల్, వెలుగు:
Read Moreహైకోర్టు జడ్జి జస్టిస్ రాధారాణికి వీడ్కోలు
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రాధారాణి పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఫస్ట్ కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు
Read Moreలెటర్ టు ఎడిటర్ : పదకొండేండ్ల పాలనలో ప్రజాస్వామ్యమేది?
గడిచిన పదకొండు ఏండ్ల ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ పరిపాలనలో దేశవ్యాప్తంగా ఎంతోమంది పౌర హక్కుల నాయకులను, మేధావులను, అకారణంగా సుదీర్ఘక
Read Moreకలుషితాలు పెరిగి చీకటిగామారుతున్న సముద్రాలు
నాలుగింట మూడు వంతుల భూమి నీటి తో కప్పబడి ఉన్నది. కాబట్టి భూమి నీలి రంగులో కనబడుతుంది. భూమిపై ఉన్న నీటిలో దాదాపు 97% సముద్రపు నీరు, కేవలం 3% మాత్
Read More