తెలంగాణం

హనుమకొండలో రెచ్చిపోయిన అల్లరిమూక.. డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని రక్తం వచ్చేలా కొట్టారు

హనుమకొండలో అల్లరిమూకలు రెచ్చిపోయారు. అర్థరాత్రి డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్తున్న శ్యామ్ అనే వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి

Read More

గ్రూప్‌‌ 1పై వచ్చే నెల 22న జడ్జిమెంట్‌‌ : హైకోర్టు

టీజీపీఎస్సీ, క్వాలిఫైడ్  అభ్యర్థుల వాదనలు విన్న హైకోర్టు బెంచ్     తీర్పును రిజర్వ్  చేస్తున్నట్లు వెల్లడి   

Read More

రాష్ట్రంలోకి పులులు.. ఓ వైపు తాడోబా.. మరోవైపు నల్లమల నుంచి వస్తున్న టైగర్స్‌‌

కొత్త ఆవాసాలు, తోడు కోసం వస్తున్నాయంటున్న ఆఫీసర్లు మొన్న బెల్లంపల్లి, భూపాలపల్లిలో పులి సంచారం నిన్న కరీంనగర్‌‌, ములుగు జిల్లాల్లో కన

Read More

డెస్క్ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా జీవో 252 సవరిస్తం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

    అక్రెడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేదు     త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం పెడ్తామన్న

Read More

ప్రాజెక్టులను పూర్తి చేసి 54 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలి..సీపీఐ రౌండ్ టేబుల్ మీటింగ్లో నేతలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్న నేతలు తెలిపారు. మైనర్, మధ్యత

Read More

స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల..అభ్యంతరాలకు జనవరి 5వ తేదీ వరకు సమయం : ఎంహెచ్ఎస్ఆర్బీ

హైదరాబాద్, వెలుగు: స్పీచ్ పాథాలజిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌

Read More

నల్లమల చెంచులకు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం

ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించిన అధికారులు  శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనంతో చెంచులు తరించారు.  ఏపీ ప్రభుత్వం ఆధ

Read More

ఖర్చుచేయని నిధులపై క్లారిటీ ఇవ్వండి!.. 15వ ఆర్థిక సంఘం ఫండ్స్పై వివరాలు కోరిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం రాష్ట్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రం నుం

Read More

పదేండ్లైనా ప్లాట్లు రాలే!..ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల గోడు

ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న చందనాపూర్ బాధితులు  పునరావాస కాలనీలో ఇండ్లు లేక ఊరికొకరుగా వలస  కబ్జాలకు గురవుతున్న ప్లాట్లను కేటాయించాలని

Read More

హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలే.. బనకచర్లకు సీడబ్ల్యూసీ అనుమతియ్యలే: మంత్రి ఉత్తమ్

200 టీఎంసీలు కేటాయింపు అనేది అవాస్తవం పీఎఫ్‌ఆర్‌‌కు ఆమోదం తెలపలేదని ఈ నెల 4నే కేంద్రం లేఖ రాసింది డీపీఆర్​ కూడా తయారు చేయొద్దంటూ

Read More

భార్య ఫోన్ ట్యాప్ అయితే నా అన్న లైట్ తీస్కుంటడా? : జాగృతి అధ్యక్షురాలు కవిత

    నా పుట్టింటి నుంచే నా భర్తకు అవమానం జరిగితే నేనెలా ఊర్కుంట: కవిత     అసలు తన భర్త ఫోన్​ ట్యాప్​ చేసిందెవరో బయట పెట్ట

Read More